సుమారు మూడేళ్ల క్రితం ఏపీ ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీ ఉద్యోగుల ప్రస్తుత ఆవేదన ఇది. విలీనం ముందు ఉన్న హక్కులేవీ ఇప్పుడు లేకుండా పోయాయని బాధపడుతున్నారు.