అన్వేషించండి

TS BJP MLAs Highcourt : టీ బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు స్వల్ప ఊరట - కానీ అంతా స్పీకర్ చేతుల్లోనే !

స్పీకర్ ఎదుట హాజరు కావాలని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు ఆదేశించింది. సస్పెన్షన్‌పై తుది నిర్ణయం స్పీకరే తీసుకోవాలని స్పష్టం చేసింది.


తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం స్పీకర్ ఎదుట హాజరు కావాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. బడ్జెట్ సమావేశాల తొలి రోజు ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. సింగిల్ బెంచ్ స్పీకర్ నిర్ణయంపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఎమ్మెల్యేలు డివిజన్ బెంచ్‌కు హాజరయ్యారు. విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. తెలంగాణ ఎమ్మెల్యేలకు స్పీకర్ ముందు హాజరవ్వాలని ఆదేశించింది. అయితే సస్పెన్షన్ విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయం అని.. సభ్యుల హక్కులకు భంగం కలగకుండా .. వారి అభ్యర్థనలను స్పీకర్  పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. సమస్యను స్పీకర్ పరిష్కరించాలని సూచించింది. 

ప్రశాంత్ కిశోర్‌కు బీజేపీ కౌంటర్ - తెలంగాణకు " యూపీ విన్నింగ్ టీం "

పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రతినిధులు సభలో ఉంటేనే  ప్రజాస్వామ్యం నిలబడుతుందన్నారు. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యమన్నారు. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సభాహక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారనేందుకు ఆధారాల్లేవని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. రాజ్యాగంంలోని 14, 19, 21 ప్రకారం సభ్యుల హక్కులకు  భంగం వాటిల్లుతోందని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. సభా వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం హైకోర్టుకు ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. 

ఇళ్లు , జాగ్వార్ కార్లు ఇస్తే టీఆర్ఎస్‌లోకి - జగ్గారెడ్డి రెడీ !

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మంగళవారమే చివరి రోజు. దీంతో చివరి రోజు సమావేశాలకైనా తమను అనుమతించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. కోర్టు తీర్పును గౌరవించాలని ఆయన అన్నారు. అయితే కోర్టు తీర్పు ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. సభా వ్యవహారాల్లో జోక్యానికి హైకోర్టు అధికారం లేదని ప్రభుత్వ న్యాయవాదులు వాదిస్తున్నారు. అందుకే హైకోర్టు ఇచ్చే నోటీసులు కూడా మొదట తీసుకోలేదు. కానీ హైకోర్టు ప్రత్యేకంగా రిజిస్ట్రీ ద్వారా నోటీసులు  పంపడంతో తీసుకోకతప్పలేదు. ఈ క్రమంలో స్పీకర్ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. 

ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేమంగా ఉండాలని మంత్రి హోమం - హాజరైన స్పీకర్, ఇతర మంత్రులు

మంగళవారం సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా వారం రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినప్పటికీ.. శాసనసభ చివరిరోజున అసెంబ్లీకి బడ్జెట్‌పై చర్చకు సమాధానం ఇవ్వాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఈ కారణంగా బీజేపీ సభ్యులను అనుమతించే అవకాశం లేదని టీఆర్ఎస్ వర్గాలు  చెబుతున్నాయి. స్పీకర్‌దే తుది నిర్ణయమని హైకోర్టు కూడా చెప్పినందున నిర్ణయంలో మార్పు ఉండదని భావిస్తున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Rising Summit: PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
Ram Mohan Naidu: ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
Advocate Rakesh Kishore: సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన

వీడియోలు

Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Irfan Pathan Comments on Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Rising Summit: PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
Ram Mohan Naidu: ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
Advocate Rakesh Kishore: సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Akhanda 2 Release Updates: 'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట
'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
Amaravati Farmers: అమరావతి రైతులు ముందుకొచ్చి తమ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: మంత్రి నారాయణ
అమరావతి రైతులు ముందుకొచ్చి ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: మంత్రి నారాయణ
Embed widget