అన్వేషించండి

Bandi sanjay Bus Yatra : తెలంగాణ బీజేపీ నేతల బస్సు యాత్రలు - ఎన్నికల వరకూ ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ !

తెలంగాణ బీజేపీ నేతలు రెండు గ్రూపులుగా మారి బస్సు యాత్రలు చేయాలని నిర్ణయించుకున్నారు. సంక్రాంతి తర్వాత వీరి యాత్రలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Bandi sanjay Bus Yatra : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ బస్సు యాత్రకు ప్లాన్ చేస్తోంది. జనవరి 16 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నియోజకవర్గాల పర్యటన తర్వాత బస్సు యాత్రకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. బండి సంజయ్, బీజేపీ సీనియర్ నేతలు వేర్వేరుగా యాత్రలు చేసే అవకాశం ఉంది.  బస్సు యాత్రలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మీటింగ్స్, పబ్లిక్ మీటింగ్స్ పెట్టాలని నిర్ణయించింది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ జనంలోకి వెళ్లాలని ప్రణాళికలు రచిస్తోంది. ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాల్లో బస్సు యాత్రలు ఉండేలా బీజేపీ కార్యచరణ రూపోందిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర పూర్తి అయ్యాక పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రానికి చేరుకుని భారీ బహిరంగా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలు్సతోంది. 

బీజేపీ నేతలకు ప్లాన్ ఇచ్చి వెళ్లిన బీఎల్ సంతోష్ 

బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు విస్తారక్, పాలక్ ల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ గెలిచేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ‘కేసీఆర్ హటావో.. తెలంగాణ బచావో’ పేరుతో ప్రజల్లోకి వెళ్తాలని నిర్ణయించుకున్నామని ఆ పార్టీ నేత లక్ష్మణ్ ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు ఉచిత వైద్యం, విద్య అందిస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో అమిత్ షా  లేదా  జేపీ నడ్టా   తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారన్నారు. బహిరంగ సభలో కేసీఆర్ ప్రభుత్వం పై ఛార్జ్ షీట్ విడుదల చేస్తామన్నారు. 

బీజేపీకి అభ్యర్థుల కొరత లేదన్న లక్ష్మణ్ 

ప్రతి నియోజకవర్గంలో బీజేపీ టికెట్ కోసం నలుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారని, తెలంగాణలో అత్యధిక పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా బీఎల్ సంతోష్  ఆధ్వర్యంలో రూట్ మ్యాప్ రూపొందించామని చెప్పారు.  తెలంగాణలో అత్యధిక లోక్‌సభ స్థానాల్లో గెలుపు కోసం నాలుగంచెల వ్యవస్థ ఏర్పాటు చేశామని లక్ష్మణ్ తెలిపారు.  మూడు నెలల కాలంలో వేల సంఖ్యలో మండల, జిల్లా స్థాయిలో మీటింగ్స్ ఉంటాయని, జనవరి 20 నుంచి ‘ప్రజా‌ గోస.‌.‌ బీజేపీ భరోసా’ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళతామన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుంటున్న విధానాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. కేంద్రం పంచాయతీలకు ఇస్తున్న నిధులను దోచుకుంటున్నారని టీఆర్ఎస్ సర్పంచులే చెబుతున్నారన్నారు.  

ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఉద్దేశంతో  బస్సు యాత్రలు చేయాలని నిర్ణయం 

బండి సంజయ్ ఇప్పటికే పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. ఐదు విడతల పాదయాత్ర పూర్తి చేశారు. ఆరో విడత కూడా చేద్దామనుకున్నా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్న సూచనలు కనిపించడంతో .. బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. బండి సంజయ్ ఒక్కరే అయితే తెలంగాణ మొత్తం కవర్ చేయడం కష్టం కాబట్టి.. ఇతర సీనియర్ నేతలు కూడా కలసి కట్టుగా మరో బస్ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 

కొత్త బస్టాండ్‌ రేపిన చిచ్చు! దుబ్బాకలో మరింత ముదిరిన వివాదం - పోలీసుల భారీ బందోబస్తు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Delhi Capitals vs Gujarat Titans Highlights | రషీద్ ఖాన్ ట్రై చేసినా.. విజయం దిల్లీదే | ABP DesamPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురంలో ప్రజలు ఎటు వైపు..? | ABP DesamCM Revanth Reddy vs Harish Rao | రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన హరీశ్ రావు | ABP DesamPawan Kalyan Dance in Nomination Ryally | కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి నామినేషన్ లో పవన్ చిందులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో, గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు
Telangana News: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఆ టాప్‌ హీరోకి దగ్గరి బంధువు, ఇంకో మంత్రితోనూ చుట్టరికం
AP News: ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీగా కొత్త ఆఫీసర్లు నియామకం
IPL 2024: మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
మెరిసిన పంత్‌, అక్షర్‌, ఢిల్లీ భారీ స్కోరు
KCR News: ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
ఈ దద్దమ్మలకు దమ్ములేదు, వాళ్ల మెడలు వంచి హామీలు అమలు చేయిస్త - కేసీఆర్
Medak BRS Candidate :  రూ. వంద కోట్లిస్తా -  మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
రూ. వంద కోట్లిస్తా - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వినూత్న హామీ !
Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
యాదాద్రి పవర్ ప్లాంట్‌కి లైన్ క్లియర్ - విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్
Actor Naresh On Pawan Kalyan :  సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
సూపర్ స్టార్ కృష్ణను రాజకీయాల్లోకి లాగవద్దు - పవన్ కు నరేష్ విజ్ఞప్తి
Embed widget