అన్వేషించండి

Babili water Release: బాబ్లీ నుంచి నీటి విడుదల- సుప్రీం ఆదేశాల మేరకు నీటిని వదిలిన మహరాష్ట్ర

Babili water Release: బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల అయింది. తెలంగాణ నీటి అవసరాల కోసం మహరాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను శనివారం తెరిచారు

 Babili water Release: బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల అయింది. తెలంగాణ నీటి అవసరాల కోసం మహరాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను శనివారం తెరిచారు. మహరాష్ట్ర, తెలంగాణ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 0.6 టీఎంసీల నీటిని మహరాష్ట్ర నుంచి దిగువకు వదిలారు. కేంద్ర జలసంఘం అధికారుల సమక్షంలో శనివారం మహరాష్ట్రలోని  నాందేడ్ జిల్లాలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లను తెరిచి 0.6 టీఎంసీల మేర నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు 14 గేట్లను తెరిచి అధికారుల సమక్షంలో తెలంగాణ కోటాకు రావలసిన నీటిని వదిలారు. ఆ జలాలు ఆదివారం నాటికి శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు చేరుకుంటాయి.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహరాష్ట్ర ఈ నీటిని విడుదల చేస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కేంద్ర జలసంఘం ఈ నీటిపంపిణీని పర్యవేక్షిస్తుంది. ప్రతి ఏటా గోదావరి పరివాహక ప్రాంతంలోని తాగునీటి అవసరాల కోసం మార్చి 1న 0.6 టీఎంసీల నీటిని విడుదల చేస్తారు. ఆ తర్వాత బాబ్లీ గేట్లను మూసేస్తారు. ఆ తర్వాత జూలై 1 వతేదీన గేట్లను తెరిచి అక్టోబర్ 29 వరకూ అలాగే ఉంచుతారు.

బాబ్లీ వివాదం

బాబ్లీ వివాదం ఇప్పటిది కాదు. 2005లో నాందేడ్ జిల్లాలో ఈ బ్యారేజ్ ను కడుతున్నప్పుడే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఆ  ప్రాజెక్టు శ్రీరాం సాగర్ బ్యాక్ బాటర్ పరిధిలోకి వస్తుందని, బ్యాక్ వాటర్ కు అడ్డుగా  బారేజ్ గేట్లను ఏర్పాటు చేస్తే.. ప్రాజెక్టు సామర్థ్యం తగ్గుతుందని ఏపీ వాదించింది. తమ వాటా నీటిని సమర్థంగా వాడుకోవడానికే బ్యారేజ్ కట్టుకున్నామని ఏపీకి రావలసిన నీటిని గేట్ల ద్వారా వదులుతామని మహరాష్ట్ర చెప్పింది. ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. విచారణ జరుగుతుండగానే రాజకీయ ఆందోళనలు కూడా జరిగాయి. 2010లో అప్పటి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సహా తెలుగుదేశం నేతలు బాబ్లీ ప్రాజెక్టు వద్దకు ఆందోళనకు వెళ్లడం చాలా మంది సీనియర్ నేతలు అరెస్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత ఈ వివాదంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి వేసవిలో తెలంగాణ తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. దాని ప్రకారమే ఇప్పుడు మహరాష్ట్ర నుంచి నీటిని విడుదల చేశారు. ఈ జలాలు నిర్మల్ జిల్లా మీదుగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు చేరుతాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Telangana Weather:: తెలంగాణకు వర్ష సూచన! హైదరాబాద్‌లో కుండపోత! రానున్న నాలుగు రోజులు కీలకం!
తెలంగాణకు వర్ష సూచన! హైదరాబాద్‌లో కుండపోత! రానున్న నాలుగు రోజులు కీలకం!
Regional Ring Rail Project: హైదరాబాద్‌కు గుడ్ న్యూస్! రీజనల్ రింగ్ రైల్ సర్వేకు గ్రీన్ సిగ్నల్, ఇక పట్టాలెక్కేనా?
హైదరాబాద్‌కు మరో మెగా ప్రాజెక్టు... రీజనల్ రింగ్ రైల్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

వీడియోలు

GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
Vaibhav Suryavanshi Chat With Rahul Dravid | ద్రవిడ్ కు వైభవ్ షాకింగ్ రిప్లై | ABP Desam
Abhishek about Mahesh Babu & Allu Arjun | తెలుగు సినిమాలపై అభిషేక్ శర్మ క్రేజీ కామెంట్స్ | ABP Desam
IPL 2026 Matches in Chinnaswamy Stadium | ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్.. ఎవరినీ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు
Amaravati Progress: అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
అమరావతి పనుల్లో ఊహించనంతగా లేని పురోగతి - రెండో దశ భూసమీకరణపై ప్రభావం- ప్రభుత్వ ప్లానేంటి?
Moinabad Farmhouse Drugs Case: మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో సంచలనం- 9 మంది అధికారులతో సిట్ ఏర్పాట్లు!
Karnataka Rains: కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
Pithapuram Varma: పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
పిఠాపురం వ‌ర్మ‌కు భారీ నజరానా! కాకినాడ‌లో 5 స్టార్ హోట‌ల్‌కు 3.4 ఎక‌రాలు కేటాయించిన ప్రభుత్వం
YouTuber Murder: యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య.. కత్తితో పొడిచి, గొంతు నులిమి చంపిన భర్త!
Kerala Assembly Elections 2026:కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
Nara Lokesh Sudden Visit: మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
మైలవరం స్కూల్‌లో నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు - పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం - ఏం తేలిందంటే?
Embed widget