అన్వేషించండి

Munugode: మునుగోడు కోసం TRS పక్కా స్కెచ్, దసరా తర్వాత నుంచి రంగంలోకి - అభ్యర్థి ప్రకటన ఎప్పుడంటే

ఒక్కో యూనిట్‌కు ఒక్కో ఎమ్మెల్యేను ఇంచార్జిగా నియమించారు. అలాగే మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌‌కు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించారు.

మునుగోడు ఉప ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల అయిన వేళ ఇక అన్ని పార్టీలు వ్యూహాలు రచించే పనిలో పడ్డాయి. టీఆర్ఎస్ పార్టీ మునుగోడును దక్కించుకునేందుకు భారీగా ప్లాన్ చేస్తోంది. పండగ అయిపోయిన తెల్లారి నుంచే మునుగోడులో ప్రచార హోరు మోగనుంది. టీఎర్ఎస్ శ్రేణులు, జిల్లా నేతలు, ఇంఛార్జిలు అందరూ రంగంలోకి దిగనున్నారు. అంతేకాకుండా, త్వరలో చండూరులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. 

పక్కా ప్రచార వ్యూహంలో భాగంగా మునుగోడును టీఆర్ఎస్ పార్టీ 86 యూనిట్లుగా చేసింది. ఒక్కో యూనిట్‌కు ఒక్కో ఎమ్మెల్యేను ఇంచార్జిగా నియమించారు. అలాగే మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌‌కు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఒక్కో యూనిట్‌కు ఉన్న ఎమ్మెల్యేకు 20 మంది నేతలతో టీమ్‌ను ఏర్పాటు చేశారు. దసరా తర్వాతి రోజు అంటే అక్టోబర్ 6 నుంచి గడప గడపనూ చుట్టేసేలా ప్లాన్లు వేశారు. 

రేపే అభ్యర్థి ప్రకటన
మునుగోడు ఉప ఎన్నిక కోసం బీజేపీ తరపున.. రాజీనామా చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతిని నిలబెట్టింది. కానీ, టీఆర్ఎస్ పార్టీ ఇంకా ఏ అభ్యర్థినీ నిలబెట్టలేదు. అయితే, ఇప్పటికే అభ్యర్థి పేరును టీఆర్ఎస్ అధిష్ఠానం ఖరారు చేసింది. రేపు (సెప్టెంబరు 5) మునుగోడు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

వ్యూహాల కోసం కాంగ్రెస్ నేతల సమావేశం
గాంధీభవన్ లో మునుగోడు ఉప ఎన్నికల సమీక్ష సమావేశం మొదలైంది. ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లతో పాటు మండల ఇంచార్జ్ లు పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు బోయినిపల్లి లోని రాజీవ్ గాంధీ ఐడియాలోజి సెంటర్ లో భారత్ జోడో యాత్ర పై సమీక్ష సమావేశం జరుగుతుంది. ఏఐసీసీ యాత్ర నిర్వాహకులు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్, కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర యాత్ర కన్వీనర్ బలరాం నాయక్ లతో పాటు రాష్ట్రంలోని ముఖ్య నాయకులు నియోజక వర్గ ఇంఛార్జిలు పాల్గొంటారు.

మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ ఇదీ
తెలంగాణలోని మునుగోడుతో పాటు దేశంలో ఖాళీ అయిన చోట్ల కూడా ఇదే తేదీల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్, బిహార్ లోని మోకమా, గోపల్ గంజ్, హరియాణాలోని ఆదమ్ పూర్, తెలంగాణలోని మునుగోడు, ఉత్తర్ ప్రదేశ్ లోని గోలా గోక్రన్నథ్, ఒడిశాలోని ధామ్ నగర్ నియోజకవర్గాలకు కూడా ఇదే సమయంలో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. 

ముఖ్యమైన తేదీలు

  • ఉప ఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ - అక్టోబరు 7, 2022
  • నామినేషన్లకు ఆఖరి తేదీ - అక్టోబరు 14, 2022
  • నామినేషన్ల పరిశీలన - అక్టోబరు 15, 2022
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - అక్టోబరు 17, 2022
  • పోలింగ్ తేదీ - నవంబరు 3, 2022
  • కౌంటింగ్ తేదీ - నవంబరు 6, 2022
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
RGUKT Admissions 2026: తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Semi-ring Road: భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
భోగాపురం నుండి రాంబిల్లి వరకు సెమీ రింగ్ రోడ్ - విశాఖ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Hyderabad Crime News: చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై హత్యాచారం, నార్సింగిలో దారుణం.. నిందితుడు అరెస్ట్
Dubai Airport Drone Attack: ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఇరాన్ డ్రోన్ దాడితో దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేత.. విమానాల రాకపోకలు నిలిపివేసిన అధికారులు
Telangana Rains: తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
Oscar 2026 : ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
ఆస్కార్ వేడుకల్లో అరుదైన ఇన్సిడెంట్ - 14 ఏళ్ల తర్వాత టై... ఆ కేటగిరీలో ఇద్దరికి అవార్డ్
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
Tata Nexon లేదా Maruti Brezza .. EMI కట్టడంలో ఏ కారు చౌక? ఈ విషయాలు తెలుసుకోండి
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Embed widget