అన్వేషించండి

Delhi KTR: ఢిల్లీకి కేటీఆర్ - రేవంత్ పై ఫిర్యాదుకా ? అరెస్టు నుంచి తప్పించుకోవడానికా ?

Telangana: కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. రేవంత్ చేసిన స్కాములపై కేంద్రానికి ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ కాంగ్రెస్ భిన్న వాదన వినిపిస్తోంది.

KTR is going to Delhi: తెలంగాణ రాజకీయాలు కాక మీద ఉన్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా కేటీఆర్ ఢిల్లీ  పర్యటనకు వెళ్లనున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన స్కాముల మీద ఆయన కేంద్ర మంత్రులకు ఫిర్యాదులు చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా  అమృత్ పథకంలో భాగంగా కేంద్రం నిధులతో చేయిచే పనుల టెండర్ల విషయంలో భారీ అవకతవకలు జరిగాయని కేటీఆర్ గతంలో ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతల్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే అంశంపై స్వయంగా కేంద్రమంత్రుల్ని.. దర్యాప్తు సంస్థల్ని కూడా కలిసి ఫిర్యాదు చేస్తారని అంటున్నారు. 

కాంగ్రెస్ స్కాంలపై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి కేటీఆర్                      

అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం కేటీఆర్ ఫర్యటన అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికని  ఆరోపిస్తున్నారు. ఫార్ములా ఈ రేసు విషయంలో గల్లంతు అయిన యాభై ఐదు కోట్ల రూపాయల వ్యవహారంలో ఏసీబీ అధికారులు కేటీఆర్ ను అరెస్టు చేయడానికి గవర్నర్ పర్మిషన్ అడిగారని.. అది ఇంకా రాజ్ భవన్‌లో పెండింగ్ లో ఉందన్నారు. తనను అరెస్ట్ చేయకుండా బీజేపీ నేతలతో లాబీయింగ్ చేసుకునేందుకు గవర్నర్ అనుమతి రాకుండా చూసుకునేందుకు ఢిల్లీ వెళ్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీజేపీ నేతలతో ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని చెబుతున్నారు.   

Also Read: తెలంగాణ యువతకు 50 వేల ఉద్యోగాలు, ఆ ఫ్యామిలీలో నలుగురి జాబ్ కట్: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్

అరెస్టుకు గవర్నర్ పర్మిషన్ ఇవ్వకుండా లాబీయింగ్ కోసమన్న కాంగ్రెస్                   

కేటీఆర్ మాజీ మంత్రి. మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలపై అరెస్టులు చేయాలంటే.. గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుది. లేకపోతే అరెస్టు చట్ట ప్రకారం చెల్లదు. ఈ కారణంగానే ఏసీబీ అధికారులు గవర్నర్‌ను అరెస్టు చేయడానికి అనుమతి కోరారాని అంటున్నారు.ఈ విషయం తెలిసే కేటీఆర్ కొద్ది రోజులుగా తనను అరెస్టు చేయడానిక ిచూస్తున్నారని తాను రెడీగా ఉన్నానని సవాల్ చేస్తున్నారు. అయితే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుటున్నారని కానీ తప్పు చేసిన ఎవర్నీ వదిలేది లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 

Also Read: Bandi Sanjay: లారీ కింద ప్రమాదవశాత్తు ఇరుక్కున్న యువతి - మానవత్వం చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్

అయితే కేటీఆర్ మాత్రం.. ముందుగా పొంగులేటినే జైలుకెళ్లేలా ఉన్నారని ఆయనపై ఈడీ దాడులు చేసినా వివరాలు ఎందుకు బయటకు రాలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా కేటీఆర్ ఢిల్లీ పర్యటన  రాజకీయ పరంగా కూడా హైలెట్ అయ్యే అవకాశం ఉంది.  బీజేపీ తెలంగాణ నేతలు కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao vs Revanth Reddy: హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget