By: ABP Desam | Updated at : 26 Nov 2022 04:46 PM (IST)
Edited By: jyothi
సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి పెట్టుబడి పెడుతున్నారా? అయితే ఇది చూడండి!
Ramagudam News: ఆధునిక సాంకేతిక హంగులున్న స్మార్ట్ ఫోన్లు.. ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్దా ఉంటున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ స్మార్ట్ ఫోన్లు కనీస అవసరాలుగా మారిపోయాయి. కానీ ఈ ఫోన్లు, ఇంటర్నెట్ వల్లే చాలా మంది మోసపోతున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో ఇరుక్కుపోయి బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులన్నీ కోల్పోతున్నారు. అయితే అలాంటి సమస్యలు ఎదురైన వెంటనే సైబర్ పోలీసులను ఆశ్రయించాలని.. పోలీసులు చెబుతున్నారు. కోల్పోయిన సొమ్మును తిరిగి పొందేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1930ను ఆశ్రయించాలని రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ప్రజలకు సూచించారు.
ఈ వారం రోజుల వ్యవధి లో రిపోర్ట్ అయిన కొన్ని కేసుల వివరాలు...
పోలీసులు సూచిస్తున్న జాగ్రత్తలు..
బీజేపీ కార్నర్ మీటింగ్స్- రేవంత్ పాదయాత్ర- నేటి తెలంగాణ అప్డేట్స్ ఇవే
Telangana Budget 2023: రాష్ట్రంలో 52 శాతానికి పైగా ఉన్న బీసీలకు 2 శాతం నిధులేనా?: బడ్జెట్ పై బండి సంజయ్
TSRTC Bus Accident : ఛాతీలో నొప్పి బస్సులోంచి దూకేసిన డ్రైవర్, ఆర్టీసీ బస్సు బోల్తా
Funds for Irrigation: స్వర్ణయుగంగా సాగురంగం, నీటిపారుదలకు రూ.26,885 కోట్లు: హరీశ్ రావు
Telangana Budget 2023 Live Updates: 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్ 2023-24
‘వసుమతి’కి పెళ్లైపోయింది - బాలీవుడ్ హీరో సిద్ధార్థ్తో ఘనంగా కియారా వెడ్డింగ్, ఒక్కరోజుకు అంత ఖర్చా?
Kadiyam Srihari On Sharmila: జగన్ జైలుకు వెళ్తే సీఎం చాన్స్ - ఏపీకి వెళ్లాలని షర్మిలకు కడియం శ్రీహరి సలహా !
Kiranmayee Alivelu: మిసెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన తెలంగాణ అందం!
YS Jagan: 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు - ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం జగన్ ప్రకటన
Khammam Politics : సస్పెండ్ చేయమంటున్న పొంగులేటి - రాజీనామా చేయమంటున్న పువ్వాడ ! ఇద్దరి కామన్ డైలాగ్లో "దమ్ము" హైలెట్ !