అన్వేషించండి

Karimnagar Crime: కరీంనగర్ లోని కో-ఆపరేటివ్ సొసైటీలో భారీ చోరీ, మూడు గంటల్లో ఛేదించిన పోలీసులు

కరీంనగర్ పట్టణంలో జరిగిన భారీ చోరీని మూడు గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఇద్దర్ని అరెస్టు చేసి రూ.14 లక్షల సొమ్ము, 13 తులాల బంగారం రికవరీ చేశారు.

కరీంనగర్(Karimnagar) పట్టణంలోని కలెక్టరేట్ వద్ద కో-ఆపరేటివ్ సొసైటీ(Co-Operative Society)లో దొంగతనం సంచలమైంది. కలెక్టరేట్, కమిషనర్ కార్యాలయాల సమీపంలో చోరీ జరగడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక టీమ్ లను రంగంలోకి దింపి చోరీ జరిగిన 3 గంటల్లో ఛేదించారు. డబ్బు, బంగారం రికవరీ చేశారు. తక్కువ సమయంలో కేసును ఛేదించిన పోలీసులను కరీంనగర్ సీపీ సత్యనారాయణ(Karimnagar CP Satyanarayana) అభినందించారు. ఈ కేసు వివరాలను మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించకుండానే నేరస్థులను పట్టుకోవడం అభినందనీయమని సీపీ అన్నారు.  నగర ఏసీపీతో పాటు ఇతర పోలీసు సిబ్బందిని సీపీ ప్రశంసించారు. వారికి నగదు పారితోషకం ఇచ్చి సత్కరించారు. చోరీ అయిన రూ.14,03,969, 13 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. 

Karimnagar Crime: కరీంనగర్ లోని కో-ఆపరేటివ్ సొసైటీలో భారీ చోరీ, మూడు గంటల్లో ఛేదించిన పోలీసులు

అసలేం జరిగిందంటే?

కరీంనగర్ పట్టణ నడిబొడ్డున భారీ చోరీ జరిగింది. ఆదివారం రాత్రి పోలీస్ హెడ్ క్వార్టర్స్(Police Head Quaters) కి కూతవేటు దూరంలో ఈ దొంగతనం జరిగింది. పట్టణంలోని కలెక్టరేట్ ముందు ఉన్న కో-ఆపరేటివ్ సొసైటీ సేవలో 14 లక్షల నగదు చోరీ జరిగింది. కరీంనగర్ కలెక్టరేట్ ముందు గల మసీద్ కాంప్లెక్స్(Mazid Complex) లోని ముస్లిం కో-ఆపరేటివ్ సొసైటీ ఉంది. అందులో పలువురు మైనార్టీ వర్గానికి వారు పొదుపు సొమ్ము జమ చేసుకుంటారు. ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో దొంగలు సొసైటీలో చొరబడి పద్నాలుగు లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారని నిర్వాహకులు తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు.  

కరీంనగర్‌ కలెక్టరేట్ సమీపంలోని సేవ కోపరేటివ్‌ సొసైటీలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి అర్ధరాత్రి 2 గంటల సమయంలో చొరబడి దొంగతనం చేశాడు. దొంగ లైటు వేసి డబ్బు ఉన్న బీరువా కోసం వెతికాడు. సీసీ కెమెరాల్లో పడకుండా లైట్లు ఆర్పేసి తాళం బద్దలుకొట్టాడు. అయినా ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైయ్యాయి. జమాతే ఇస్లామీ హిందూ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు సేవా కోపరేటివ్‌ సొసైటీ బ్యాంక్​ ద్వారా వడ్డీ లేని రుణాలు మైనార్టీలకు ఇస్తుంటారు. రూ.34 లక్షలు, 8 తులాల బంగారం అపహరణకు గురైనట్లు సొసైటీ నిర్వహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నగదును పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో జమ చేయాల్సి ఉందన్నారు. పోలీసులు క్లూస్‌ టీమ్‌ ను రప్పించి దర్యాప్తు చేపట్టారు. ఐదు సంవత్సరాల నుంచి చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను ఈ సొసైటీ ద్వారా అందిస్తున్నారు.

Also Read: Nizamabad: భార్యకు తెలియకుండా రెండో పెళ్లి, నిజామాబాద్ లో కానిస్టేబుల్ నిర్వాకం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Durgam Lake Encroachment Case: దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్
దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్
Renewing Driving License: 2026లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చాలా ఈజీ! గడువులోగా ఆన్‌లైన్‌లో ఇలా రెన్యువల్ చేసుకోండి!
2026లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చాలా ఈజీ! గడువులోగా ఆన్‌లైన్‌లో ఇలా రెన్యువల్ చేసుకోండి!
Embed widget