అన్వేషించండి

NEET 2024: ఎంబీబీఎస్‌ సీట్లకు పెరిగిన పోటీ..దేశవ్యాప్తంగా ఉత్తీర్ణతశాతం పెరగడంతో కన్వీనర్ కోటా సీట్లకు విపరీతంగా పెరిగిన గిరాకీ

MBBS Seats In Telangana: ఈ ఏడాది ఎంబీబీఎస్ సీట్లకు విపరీతమైన పోటీ నెలకొంది. ఉత్తీర్ణతశాతం పెరగడంతో మంచిమార్కులు సాధించిన విద్యార్థులకు తగ్గనున్న ర్యాంకులు. కన్వీనర్‌ కోటా సీట్లపై ఆందోళన చెందుతున్న విద్యార్థులు

Telangana News: ఈసారి నీట్ (NEET) పరీక్షా పేపర్ చాలా ఈజీగా రావడంతో పెద్దసంఖ్యలో ర్యాంకులు సాధించారు. టాప్‌ ర్యాంకులన్నీ తెలుగు విద్యార్థుల ఖాతాలోనేపడ్డాయి. అయితే మంచి ర్యాంకు వచ్చిందని అప్పుడే సంబరపడిపోకండి...ఎందుకంటే ఎక్కువ మందికి మంచి ర్యాంకులు రావడంతో ఎంబీబీఎస్‌(MBBS) ప్రవేశాలకు పోటీ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో కన్వీనర్‌ కోటా సీట్లు అంత ఈజీగా దక్కేట్లు కనిపించడం లేదు.

వైద్య సీట్లకు పెరిగిన పోటీ
నీట్‌ ర్యాంకు సాధించిన ఆనందం అప్పుడే ఆవిరైపోతోంది.పేపర్ కొంచెం ఈజీగా రావడంతో విద్యార్థులు మంచి మార్కులే సాధించారు. అయితే పోటీ పరీక్షల్లో పేపర్ ఈజీగా వస్తే పోటీ కూడా పెరుగుతుందన్న ఆలోచన ఉండాలి. అందరూ మంచి మార్కులు,ర్యాంకులు సాధించడంతో MBBS సీట్లకు పోటీ పెరిగింది. ఫలితంగా కన్వీనర్ కోటా (Convenor Quota)  సీట్లు అంతా ఈజీగా వచ్చే సూచనలు కనిపించడం లేదు. గతేడాది 450 మార్కులు ఉన్నా వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా సీటు దక్కింది. కానీ ఈసారి 490 మార్కులు వస్తే తప్ప సీటు దక్క సూచనలు కనిపిచండం లేదు. ఏటా నీట్‌ రాసే వారి సంఖ్య పెరుగుతోంది. ఒక్క తెలంగాణ నుంచే 47,371 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే పరీక్షకు హాజరైన వారిలో దాదాపు 60శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది ఇది 58 శాతం మాత్రమే ఉంది. అలాగే గతేడాది వందశాతం పర్సంటైల్ సాధించిన వారు ఇద్దరే ఉండగా..ఈసారి ఆ సంఖ్య 67కు చేరిందంటే పోటీ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆలిండియా టాప్ ర్యాంకర్లలో తెలంగాణ(Telangana)కు చెందిన వారు ఒక్కరే ఉన్నా...700 మార్కులకు పైగా వచ్చిన వారు వందమంది ఉన్నారు. అలాగే 600 మార్కులకు పైగా వచ్చిన వారి సంఖ్య వెయ్యి దాటేసింది. దీంతో కన్వీనర్ కోటాకు విపరీతమైన పోటీ ఏర్పడింది.

తెలంగాణలో కళాశాలలు, సీట్లు
తెలంగాణ (Telangana)లో మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలన్నీ కలిపి 56 ఉండగా...వీటిల్లో 8,490 వైద్య సీట్లు ఉన్నాయి. మరో వారం రోజుల్లో స్టేట్‌ ర్యాంకులు రానున్నాయి. ఆ తర్వాత కాళోజీ యూనివర్సిటీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ప్రభుత్వ కళాశాలల్లో 15 సీట్లను ఆలిండియా కోటాకు ఇవ్వనున్నారు. మిగిలినవరి కన్వీనర్ కోటా పరిధిలోకి వస్తాయి. ప్రైవేట్ కళాశాలల్లో(Private Colleges) మాత్రం 50 సీట్లనే కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు. అయితే ఈసారి 490 నుంచి 500 మధ్య మార్కులు వస్తే తప్ప కన్వీనర్ కోటా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. గతేడాదితో పోలిస్తే దేశవ్యాప్తంగా 16.85శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఈసారి 480 మార్కులు వచ్చిన విద్యార్థికి ఆలిండియాస్థాయిలో రెండున్నర లక్షల ర్యాంకు వచ్చింది. అదే గతేడాది అయితే 1.30 లక్షల ర్యాంకే వచ్చింది. ఇది విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఫలితాలపై అనుమానాలు
ఒకే సెంటర్‌లో పరీక్షలు రాసిన ఆరుగురికి టాప్‌-1తోపాటు మరో ఇద్దరికి ఆ తర్వాత ర్యాంకులు రావడం అనుమానాలకు తావిస్తోంది. పైగా 67 మంది వందపర్సంటైల్ ర్యాంకు రావడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే గ్రేస్ మార్కులు ఇచ్చినట్లు ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అయితే నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ  కొందరు విద్యార్థులు సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై త్వరలోనే విచారణ జరగనుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Women Cricker Names for Vizag Cricket Stands: స్మృతి మందాన అడిగింది.. లోకేష్ చేశారు. వైజాగ్ స్టేడియంలో ఈ మార్పులు…!
స్మృతి మందాన అడిగింది.. లోకేష్ చేశారు. వైజాగ్ స్టేడియంలో ఈ మార్పులు…!
Invest Telangana: తెలంగాణలో అమెరికా ఫార్మాదిగ్గజం పెట్టుబడులు - బిలియన్ డాలర్లతో ఎల్ లిల్లీ  మాన్యుఫాక్చరింగ్ హబ్
తెలంగాణలో అమెరికా ఫార్మాదిగ్గజం పెట్టుబడులు - బిలియన్ డాలర్లతో ఎల్ లిల్లీ మాన్యుఫాక్చరింగ్ హబ్
Andhra Pradesh Viral Accident: మందుబాబు అంటే వీడే-రాంగ్ రూట్ లో వచ్చి కారును ఢీకొట్టింది కాక రచ్చరచ్చ చేశాడు !
మందుబాబు అంటే వీడే-రాంగ్ రూట్ లో వచ్చి కారును ఢీకొట్టింది కాక రచ్చరచ్చ చేశాడు !
Bihar Election 2025 Date:  రెండు విడతలుగా బిహార్ ఎన్నికలు- పూర్తి షెడ్యూల్ ఇదే
రెండు విడతలుగా బిహార్ ఎన్నికలు- పూర్తి షెడ్యూల్ ఇదే
Advertisement

వీడియోలు

Pakistan Fielding Women's ODI World Cup | ట్రోల్ అవుతున్న పాకిస్తాన్ ప్లేయర్స్
Kranti Goud India vs Pakistan ODI | బౌలింగ్ తో అదరగొట్టిన క్రాంతి గౌడ్
Ind vs Pak ODI Women's WC 2025 | పాకిస్తాన్‌పై భారత్ సూపర్ విక్టరీ
India vs Pakistan Shake Hand Controversy | వరల్డ్ కప్‌లోనూ ‘నో హ్యాండ్‌షేక్’
దుర్గా నిమజ్జనంలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లదాడి, వాహనాలకు నిప్పు.. ఇంటర్నెట్ నిషేధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women Cricker Names for Vizag Cricket Stands: స్మృతి మందాన అడిగింది.. లోకేష్ చేశారు. వైజాగ్ స్టేడియంలో ఈ మార్పులు…!
స్మృతి మందాన అడిగింది.. లోకేష్ చేశారు. వైజాగ్ స్టేడియంలో ఈ మార్పులు…!
Invest Telangana: తెలంగాణలో అమెరికా ఫార్మాదిగ్గజం పెట్టుబడులు - బిలియన్ డాలర్లతో ఎల్ లిల్లీ  మాన్యుఫాక్చరింగ్ హబ్
తెలంగాణలో అమెరికా ఫార్మాదిగ్గజం పెట్టుబడులు - బిలియన్ డాలర్లతో ఎల్ లిల్లీ మాన్యుఫాక్చరింగ్ హబ్
Andhra Pradesh Viral Accident: మందుబాబు అంటే వీడే-రాంగ్ రూట్ లో వచ్చి కారును ఢీకొట్టింది కాక రచ్చరచ్చ చేశాడు !
మందుబాబు అంటే వీడే-రాంగ్ రూట్ లో వచ్చి కారును ఢీకొట్టింది కాక రచ్చరచ్చ చేశాడు !
Bihar Election 2025 Date:  రెండు విడతలుగా బిహార్ ఎన్నికలు- పూర్తి షెడ్యూల్ ఇదే
రెండు విడతలుగా బిహార్ ఎన్నికలు- పూర్తి షెడ్యూల్ ఇదే
Nobel Prize 2025:వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి-రోగనిరోధక వ్యవస్థ రహస్యాలు ఛేదించిన శాస్త్రవేత్తలకు పురస్కారం
వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ బహుమతి-రోగనిరోధక వ్యవస్థ రహస్యాలు ఛేదించిన శాస్త్రవేత్తలకు పురస్కారం
BC Reservations Supreme Court: హైకోర్టుకే వెళ్లండి - బీసీ రిజర్వేషన్లపై పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు
హైకోర్టుకే వెళ్లండి - బీసీ రిజర్వేషన్లపై పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు
France New PM Resigns: ఫ్రాన్స్ కొత్త ప్రధాని రాజీనామా.. తొలి కేబినెట్ భేటీ తర్వాత ఎందుకీ కీలక నిర్ణయం
ఫ్రాన్స్ కొత్త ప్రధాని రాజీనామా.. తొలి కేబినెట్ భేటీ తర్వాత ఎందుకీ కీలక నిర్ణయం
Champion Release Date: ఫీల్డ్‌లోకి 'ఛాంపియన్' ఎంట్రీ - రోషన్ న్యూ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
ఫీల్డ్‌లోకి 'ఛాంపియన్' ఎంట్రీ - రోషన్ న్యూ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget