అన్వేషించండి

Hyderabad Hospital: రోగి చనిపోయాడని తేల్చిన కార్పొరేట్ ఆస్పత్రి, అంత్యక్రియలకు బంధువుల ఏర్పాట్లు.. తీరా చూసి అంతా అవాక్కు

సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది ప్రాణాలతోనే ఉన్న రోగి చనిపోయాడని చెప్పడంతో రోగి కుటుంబ సభ్యులు రోదిస్తూ వారి బంధువులకు మృతిచెందాడని సమాచారం ఇచ్చారు.

హైదరాబాద్‌లో మరో కార్పొరేట్ ఆస్పత్రి చేసిన నిర్వాకం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇప్పటిదాకా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, ఇప్పుడు పెద్ద ప్రైవేటు ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల బతికున్న రోగి చనిపోయారని చెప్పడంతో బంధువులు ఆందోళనకు దిగారు. డబ్బు కోసమే వారు ఇలా చేశారంటూ బంధువు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట నిరసన చేపట్టారు.

వివరాలివీ..
హైదరాబాద్‌ సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాణాలతోనే ఉన్న రోగి చనిపోయాడని సిబ్బంది చెప్పారు. దీంతో రోగి కుటుంబ సభ్యులు రోదిస్తూ వారి బంధువులకు ఈ సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత రోగి శ్వాస తీసుకోవడం గమనించి పల్స్‌ ఆక్సీమీటర్‌ ద్వారా పల్స్‌ చెక్‌ చేయగా 95 చూపించింది. దీంతో వారు నిర్ఘాంతపోయి ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సనత్‌ నగర్‌కు చెందిన మహేందర్‌ అనే వ్యక్తి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇతడిని మొదట ఈసీఐఎల్‌లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు అడ్మిట్‌ చేసుకోలేదు. దీంతో వారు అక్కడ నుంచి సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చి గత మూడు రోజుల క్రితం చేర్పించారు.

Also Read: Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర.. ఏకంగా రూ.300, వెండి కూడా అదే దారిలో.. తాజాగా ఇలా..

అక్కడ వెంటిలేటర్‌పై ఉంచి రోగికి చికిత్స అందిస్తున్నారు. ఆ చికిత్స కోసం వారు అప్పటికే రూ.3.5 లక్షలను చెల్లించారు. శనివారం మధ్యాహ్నం మహేందర్‌ చనిపోయాడని చెప్పి వెంటిలేటర్‌ తొలగించి ఆస్పత్రి సిబ్బంది రోగిని బయటకు తీసుకువచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు కూడా రోధిస్తూ వారి బంధువులకు, తెలిసినవారికి సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తీరా మహేందర్‌ శ్వాస తీసుకోవడాన్ని కుటుంబ సభ్యులు గమనించి వెంటనే పల్స్‌ చూడగా బతికే ఉన్నాడని తెలిసింది. 

దీంతో కుటుంబ సభ్యులు బతికున్న రోగి ఎలా చనిపోయాడని ఆస్పత్రి సిబ్బంది చెప్తారని.. వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. ఆస్పత్రి లైసెన్స్‌, ఇతర అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని సముదాయించారు. చివరికి ఆస్పత్రి సిబ్బంది మహేందర్‌ను తిరిగి చికిత్స కోసం లోనికి తీసుకువెళ్లారు.

Also Read: Moosapet: వేర్వేరుగదుల్లో నిద్రపోయిన భార్యాభర్తలు.. ఉదయం లేచి చూస్తే షాక్!

Also Read: TS Academic Calendar: తెలంగాణలో 2021-22 విద్యా సంవత్సరం ఖరారు.. దసరా, సంక్రాంతి సెలవులు ఎప్పుడంటే..?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget