అన్వేషించండి

Bhatti Vikramarka: భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు - భట్టి విక్రమార్క

Gandhian Ideology Centre in Hyderabad: కాంగ్రెస్ నేతలు బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ వద్ద సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇది చరిత్రలో లిఖించదగ్గ రోజు అన్నారు.

Bhatti Vikramarka at Gandhian Ideology Centre in Hyderabad: హైదరాబాద్: బోయినపల్లి గాంధీ ఆడిటోరియంలో జరగనున్న ఈ సమావేశం భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లారు. దేశం వనరులు, సంపద అందరికీ సమానంగా అందుబాటులోకి తెచ్చేందుకు కుల గణన జరిగితేనే అందరికీ న్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ  విశ్వసించారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.  

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని రాహుల్ గాంధీ అనాడే చెప్పారని.. అందుకే రాష్ట్రం నుంచే కుల గణన (Caste Census) ప్రారంభిస్తామని సార్వత్రిక ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఎన్నికల సభల్లో ప్రకటించారని డిప్యూటీ సీఎం భట్టి గుర్తు చేశారు. కుల గణన విషయంలో దేశానికి దశా దిశ చూపడానికి, రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డితోపాటు రాష్ట్ర క్యాబినెట్ ఈ అంశంపై పనిచేయడం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు 

కుల గణనపై శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. ఆ తీర్మానాన్ని జీవోగా మార్చి.. కచ్చితమైన ప్రణాళికా శాఖ ద్వారా తెలంగాణ సమాజం ముందు పెట్టామన్నారు. కుల గణన సర్వే (Telangana Family Survey)లో సమాజంలోని అన్ని వర్గాలను పొందుపరచాలి. వారిని ఏ ప్రశ్నలు అడగాలి, ఈ సమాచారం సేకరించాలనే అంశాలు తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారు. తెలంగాణ సమాజంలోని మేధావులు, సామాజికవేత్తలతో సంప్రదింపులు రాహుల్ గాంధీ చర్చలు జరుపుతున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. 

కుల గణన అంశంపై గాంధీభవన్లో (Gandhi Bhavan) ఇప్పటికే కీలక నేతలతో సమావేశమై చర్చలు జరిపాము, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీలు సమావేశమై సమాచారం సేకరించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా తెలంగాణలోని మేధావులను పిలిచి వారి సలహాలు సూచనలు తీసుకున్నాం. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆలోచనలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కుల గణన సర్వేలో ప్రశ్నలు తయారుచేసి, సమగ్ర సమాచారం సేకరిస్తామన్నారు.

Also Read: Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

హైదరాబాద్ కు రాహుల్ గాంధీ

తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కులగణన సదస్సుకు హాజరయ్యేందుకు రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌ వచ్చారు. ఢిల్లీలో బయలుదేరి, బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ కు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట నుంచి బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌కు రోడ్డు మార్గంలో రాహుల్‌ గాంధీ చేరుకున్నారు. అక్కడ మేధావులు, బీసీ సంఘాల ప్రతినిధులతో రాహుల్ గాంధీ కీలక సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర సర్వే, కులగణన సర్వేపై వారి అభిప్రాయాలను రాహుల్‌ గాంధీ తెలుసుకుంటారు. 

Also Read: పిక్నిక్‌ ప్లాన్‌ చేసే ముందు ఇన్సూరెన్స్‌ చేయించుకోండి- లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR:  వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
Andhra Pradesh Latest News:ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
ABP Network Ideas of India Summit 2025: ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ఫోర్త్ ఎడిషన్ -  ఆలోచనలు పంచుకోనున్న విభిన్న రంగాల దిగ్గజాలు
ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ఫోర్త్ ఎడిషన్ - ఆలోచనలు పంచుకోనున్న విభిన్న రంగాల దిగ్గజాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Qatar AL Thani Family Wealth | మోదీ ఎయిర్ పోర్ట్ కు వెళ్లారంటే అర్థమవ్వలేదా ఖతార్ అమీర్ రేంజ్ | ABPTrolls on Pawan kalyan Body | కుంభమేళా స్నానంపైనా కుళ్లు ట్రోలింగులు | ABP DesamKakinada Shilparamam Photo Shoots | ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ పెట్టిన శిల్పారామం ఇప్పుడు ఇలా | ABP DesamKTR Photo in Sircilla Tea Shop | టీ షాపునకు కేటీఆర్ ఫోటో..ఈ లోగా కలెక్టర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR:  వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
వ్యతిరేక ప్రచారం చేయడం వల్లనే ఎమ్మెల్యేలు పార్టీ మారారు - సొంత నేతలపై కేసీఆర్ ఫైర్
Andhra Pradesh Latest News:ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో మిర్చి మసాలా-జగన్ గరం గరం- ఘాటుగా బదులిచ్చిన ప్రభుత్వం 
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
ABP Network Ideas of India Summit 2025: ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ఫోర్త్ ఎడిషన్ -  ఆలోచనలు పంచుకోనున్న విభిన్న రంగాల దిగ్గజాలు
ముంబైలో ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ ఫోర్త్ ఎడిషన్ - ఆలోచనలు పంచుకోనున్న విభిన్న రంగాల దిగ్గజాలు
HYDRA Success: వారెవ్వా హైడ్రా..! తీవ్ర వ్యతిరేకత, భారీ విమర్శల నుంచి ప్రసంశలవైపుగా పయనం!
వారెవ్వా హైడ్రా..! తీవ్ర వ్యతిరేకత, భారీ విమర్శల నుంచి ప్రసంశలవైపుగా పయనం!
Viral News: మూడింటికే కోడి కూస్తోందట -కేసు పెట్టేశాడు - ఆర్డీవో ఏం తీర్పు చెప్పారంటే ?
మూడింటికే కోడి కూస్తోందట -కేసు పెట్టేశాడు - ఆర్డీవో ఏం తీర్పు చెప్పారంటే ?
KCR BRS Meeting: బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. ఘనంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు
బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. ఘనంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు
Andhra Pradesh and Telangana: కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా
కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం- ఏపీ, తెలంగాణకు కేటాయింపులు ఇలా
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.