అన్వేషించండి

సోషల్ మీడియాను ఊపేస్తున్న అమిత్‌షా, జూనియర్ ఎన్టీఆర్- ట్విట్టర్‌లో టాప్‌ ట్రెండింగ్‌

అమిత్‌షా వచ్చే వరకు ఇలాంటి మీటింగ్ ఒకటి జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఆఖరి నిమిషం వరకు చాలా గోప్యంగా ఉంచారీ సంగతిని. ఎప్పుడైతే షా స్పెషల్ ఫ్లైట్‌ హైదరాబాద్‌లో ల్యాండ్ అయిందో అప్పుడు రివీల్ చేశారీ సంగతి.

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జూనియర్ ఎన్టీఆర్‌ భేటీతో సోషల్ మీడియా షేక్ అయింది. సునామీలా పోస్టుల కెరటాలు హోరెత్తాయి. #amitshahwithntr అనే హ్యాష్‌ ట్యాగ్‌ టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది. 

అమిత్‌షా వచ్చే వరకు ఇలాంటి మీటింగ్ ఒకటి జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఆఖరి నిమిషం వరకు చాలా గోప్యంగా ఉంచారీ సంగతిని. ఎప్పుడైతే అమిత్‌షా స్పెషల్ ఫ్లైట్‌ హైదరాబాద్‌లో ల్యాండ్ అయిందో అప్పుడు రివీల్ చేశారీ సంగతి. ఇక అప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు యావత్‌ దేశం చాలా ఆసక్తిగా చూసిందీ భేటీవైపు. 

భేటీ పదిహేను నిమిషాలే ఉంటుందని అనుకున్నారు. కానీ రాత్రి పది తర్వాత సమావేశమైన వీళ్లిద్దరూ డిన్నర్ చేస్తూ మాట్లాడుకున్నారు. తర్వాత కూడా సాగింది ఇద్దరి మధ్య మాటల ముచ్చట. అలా సుమారు 45 నిమిషాల పాటు జరిగిందీ సమావేశం.  
పదిన్నరకు జూనియర్‌ ఎన్టీఆర్‌ శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌కు చేరుకున్నారు అమిత్‌షా. అక్కడకు పది నిమిషాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేరుకున్నారు. అప్పటి నుంచి ట్విట్టర్‌ సహా ఇతర సోషల్ మీడియాలో ట్విట్ల వర్షం మొదలైంది. అలా అర్థరాత్రి దాటినా కూడా ఆ జడివాన ఆగలేదు. ఈ ట్వీట్లలో ఎక్కువ ఉత్తరాది నుంచి ఉండటం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం. 

ఎన్టీఆర్ నటన సంగతి తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు చాలా మందికి తెలుసు. కానీ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడులదైన తర్వాత లక్షల మంది ఎన్టీఆర్‌ నటనకు ఫిదా అయిపోయారు. కుమరంభీముడో పాటలో ఆయన చేసిన నటనకు కొందరు కంటతడి  కూడా పెట్టుకున్నారు. అంతలా మెస్మరైజ్ చేశారు ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్‌కు అక్కడ కూడా ఫ్యాన్స్ పుట్టుకొచ్చారు. 

అదే అమిత్‌షాతో భేటీ సందర్భంగా సోషల్ మీడియాలో కనిపించింది. అందుకే #amitshahwithntr అనే హ్యాష్‌ ట్యాగ్‌ టాప్‌ వన్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఇందులో ట్వీట్‌లు చేసినవాళ్లు సామాన్యులతోపాటు జర్నలిస్ట్‌లు, సినీ స్టార్స్‌, నేషల్ మీడియా ఉంది. 

దీనిపై కొన్ని వారాల పాటు చర్చలు నడుస్తాయని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. పవర్‌ ఫుల్‌ పొలిటికల్ లీడర్‌తో బాక్సాఫీస్ కింగ్ భేటీ అంటూ మరో నెటిజన్ పోస్ట్ చేశారు. 

బండిపై యాంటీ కామెంట్స్

అమిత్‌షా, ఎన్టీఆర్ భేటీ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల సందర్భంగా బండి సంజయ్‌ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి. తెరలు తగలబెడతామన్న వ్యక్తితోనే స్వాగతం చెప్పించుకున్నావంటూ ఎన్టీఆర్‌పై కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 

టాప్ హెడ్ లైన్స్

Sridhar Babu Morphed Videos: మంత్రి శ్రీధర్ బాబు దంపతులను సైతం వదలని సైబర్ నేరగాళ్లు! ఏఐ మార్ఫింగ్ వీడియోలపై ఫిర్యాదు
మంత్రి శ్రీధర్ బాబు దంపతులను సైతం వదలని సైబర్ నేరగాళ్లు! ఏఐ మార్ఫింగ్ వీడియోలపై ఫిర్యాదు
Akhil Raj: ఫుడ్ డెలివరీ బాయ్‌పై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో దాడి... అఖిల్ రాజ్ వీడియో వైరల్
ఫుడ్ డెలివరీ బాయ్‌పై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో దాడి... అఖిల్ రాజ్ వీడియో వైరల్
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
Gachibowli DLF Road Closed 90 Days: మూడు నెలల పాటు గచ్చిబౌలి రోడ్ మూసివేత - పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయాలు ఇవిగో
మూడు నెలల పాటు గచ్చిబౌలి రోడ్ మూసివేత - పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయాలు ఇవిగో

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Kajal Aggarwal: కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
Embed widget