అన్వేషించండి

Bandi Sanjay : డిసెంబర్ 17 నుంచి రెండో విడత పాదయాత్ర.. 2023లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్న బండి సంజయ్ !

2023లో తెలంగాణ బీజేపీ ప్రభుత్వం వస్తుందని.. పేదలందరికీ ఉచిత విద్య అందించేందుకే తొలి సంతకం చేస్తామని బండి సంజయ్ ప్రకటించారు.

ఐదు శాతం ఓట్లతో బీహార్‌లో ఎంఐఎం పార్టీ 12 సీట్లు గెలుచుకుంటే 80 శాతం హిందువులున్న తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు సాధించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో రెండో రోజు ఆయన ప్రసంగించారు. సెంబరు 17నుంచి రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. బీసీలకు ఆత్మగౌరవ భవనాలేమయ్యాయని ..ఫీజు రీయంబర్స్ అందక ఫీజులు చెల్లించే స్తోమత లేక విద్యార్థులు అల్లాడిపోతున్నారన్నారు. మాట్లాడితే బీసీ కుల గణన అని డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. 

Also Read : సీఎం కేసీఆర్ ఓ హంతకుడు..! వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు, కవిత టార్గెట్‌గా ట్వీట్

సమగ్ర కుటుంబ సర్వే ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు. గొర్లెన్ని..బర్లెన్ని అని కర్ఫ్యూ పెట్టి లెక్కలు తీశారని.. ఆ రిపోర్ట్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు సహా పేదలంతా ఎక్కడికి వెళ్లినా "మీరే మాకు అండ" అంటూ బీజేపీ కార్యకర్తలకు చెబుతున్నారన్నారు.  డబుల్ బెడ్రూం పేరుతో రైతులను, ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారన్నారు.  చిత బియ్యం, ఫ్రీ వ్యాక్సిన్ సహా గ్రామాల అభివృద్ధికి కేంద్రం పాటుపడుతోందన్నారు. 

 

Koo App
బండ్లగూడలో నేడు, రేపు జరగనున్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భాగంగా మొదటి రోజు రాష్ట్ర పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు, సంస్థాగత నిర్మాణం, సమకాలీన రాజకీయాంశాలపై రాష్ట్ర పదాధికారులు, రాష్ట్రానికి చెందిన జాతీయ నాయకులు తదితరులతో కలిసి ఈ సమావేశంలో చర్చించనున్నాము. - Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) 26 Nov 2021

Bandi Sanjay :  డిసెంబర్ 17 నుంచి రెండో విడత పాదయాత్ర.. 2023లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్న బండి సంజయ్ !

Also Read: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

సీఎం కారణంగా అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో విద్యావ్యవస్థ మొత్తం దెబ్బతింది. ఎంబీసీ పేరుతో బీసీ కులాల మధ్య కేసీఆర్‌ చిచ్చు పెట్టారని ఆరోపించారు. టీఆర్ఎస్ నియంత-అవినీతి కుటుంబ పాలనను ఎండగట్టేందుకు, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నామని బండి సంజయ్ గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. అధికారంలోకి వచ్చిన తరువాత...ఇక్కడున్న వాళ్లలో ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా కూడా అర్హులైన పేదలందరికీ ఉచితంగా విద్య, వైద్యం అందించే ఫైలుపై సంతకం పెట్టించే బాధ్యత తాను తీసుకుంటానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. 

Also Read: Shilpa Chowdary: మహిళా నిర్మాతపై చీటింగ్ కేస్... కంప్లయింట్ చేసిన ప్రముఖ టాలీవుడ్ యాక్టర్?

తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి. రక్తం ధార పోసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సంజయ్ పిలుపునిచ్చారు.  ప్రగతిభవన్‌లో నాలుగు స్తంభాలాట ప్రారంభమైంది. తమను సీఎంను చేయాలని కుమారుడు, బిడ్డ, అల్లుడు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలను పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నారని విమర్శించారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో విజయం సాధించిన  ఈటల రాజేందర్‌ను కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ సన్మానించారు.

Also Read: Poor States : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Hyderabad News: HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

MS Dhoni To Play IPL 2025: సీఎస్కే ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ధోనీ మిత్రుడు సురేష్ రైనాSunil Nostalgic About His School Days: స్కూల్ రోజుల్లో తనపై ఇన్విజిలేటర్ల ఓపినియనేంటో చెప్పిన సునీల్BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలుRaja Singh Srirama Navami Sobhayatra: శోభాయాత్ర సందడి, యువకులను ఉద్దేశిస్తూ రాజాసింగ్ ప్రసంగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Hyderabad News: HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
Nisha Agarwal : సమ్మర్ స్పెషల్ ఎల్లో ఫ్రాక్​లో సిగ్గు పడుతున్న నిషా అగర్వాల్.. ఫోటోల్లో క్యూట్​గా ఉందిగా
సమ్మర్ స్పెషల్ ఎల్లో ఫ్రాక్​లో సిగ్గు పడుతున్న నిషా అగర్వాల్.. ఫోటోల్లో క్యూట్​గా ఉందిగా
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్ - జులై నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల
శ్రీవారి భక్తులకు అలర్ట్ - జులై నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల
Viral Video: మీకు అవతార్ బిర్యానీ గురించి తెలుసా? భలే ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇది - మీరూ ట్రై చేయండి
Viral Video: మీకు అవతార్ బిర్యానీ గురించి తెలుసా? భలే ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇది - మీరూ ట్రై చేయండి
ప్రపంచకప్ జట్టులో దినేశ్ కార్తీక్ ఉంటాడా అనే ప్రశ్నకు  రోహిత్ శర్మ ఇచ్చిన ఫన్నీ జవాబు
ప్రపంచకప్ జట్టులో దినేశ్ కార్తీక్ ఉంటాడా అనే ప్రశ్నకు రోహిత్ శర్మ ఇచ్చిన ఫన్నీ జవాబు
Embed widget