అన్వేషించండి

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో మళ్లీ కల్తీ కల్లు తయారీ.. తాగిన వారికి అస్వస్థత

నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు మరోసారి బయటపడింది. బోధన్ లో మళ్లీ కల్తీ కల్లు బాగోతం వెలుగులోకి వచ్చింది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు అమ్మకాలు ఆగటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాటి, ఈత చెట్లను వచ్చే కల్లును గతంలో కల్లు వ్యాపారులు అమ్మేవారు. కానీ రాను రాను బట్టిల్లో చెట్ల కల్లుకు బదులు కృత్రిమ కల్లు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ఆల్ఫాజోలోం, డైజోఫాం, క్లోరో హైడ్రెట్ వంటి రసాయనాలు కలిపి కల్లును కృత్రిమంగా తయారు చేస్తున్నారని తెలుస్తోంది. ఇది చాలా ప్రమాదకరం అని తెలిసినా కల్లు వ్యాపారులు వీటినే వాడుతూ కల్లును తయారు చేస్తూ విక్రయిస్తున్నారని అంటున్నారు.

తక్కువ ధరకు దొరుకుతుందని కూలీలు, హమాలీలు, గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు కల్లును తాగుతారు. అయితే చెట్ల కల్లుకు బదులు కృత్రిమ కల్లు తయారు చేసి అమ్మటంతో చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నెల 18న బోధన్ మండలం సంగం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి జాతరలో కల్తీకల్లు సేవించిన వారు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రుల పాలయ్యారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో305 కల్లు సోసైటీలు ఉన్నాయి. వీరు కల్లు అమ్మకాలు సాగిస్తున్నారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సరిపడా ఈత, తాటి చెట్లు లేవు. వాటి నుంచి వచ్చే కల్లు డిపోలకు పూర్తిస్తాయిలో సరిపోదు. దీంతో కొందరు నిషేధిత క్లోరో హైడ్రెట్, అల్పాజోలోం, డైజోఫాం వంటి రసాయనాలను కలిపి కృత్రిమ కల్లును తయారు చేస్తూ అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం.

డిపోలపై నిఘా ఉంచాల్సిన ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్తీ కల్లు తయారీ జరుగుతోందన్న విషయం తెలిసినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న వాదనా ఉంది. రసాయనాలు కలిపి కృత్రిమ కల్లు తయారు చేస్తూ విక్రయించటం వల్ల అమయాకుల ప్రాణాలకు ఇబ్బందిగా మారింది. మొన్న బోధన్ మండలం సంగం గ్రామంలో జరిగిన ఘటనే ఇందుకు ఊదాహరణగా చెప్పొచ్చు. కల్తీ కల్లు సేవించటం వల్లే వారంతా అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. ఆరోగ్యానికి హాని చేసే రసాయనాలను కలిపి కృత్రిమ కల్లు తయారు చేయటం వల్ల ప్రజల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇక నైనా ఈ కల్తీ కల్లుకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు జిల్లా వాసులు.

Also Read: AP Vs Telangana : విద్యుత్ బకాయిల గొడవ మీరే పరిష్కరించుకోండి... తెలుగు రాష్ట్రాలకు తేల్చేసిన కేంద్రం !

Also Read: YSRCP Attack : మద్యం ధరలపై వాగ్వాదం... టీడీపీ కార్యకర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget