అన్వేషించండి

Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్‌తో మళ్లీ వస్తున్నాం - అధికారికంగా ప్రకటించిన ఎలాన్ మస్క్ - ఎప్పుడు రానుందంటే?

ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను నవంబర్ 29వ తేదీన తిరిగి లాంచ్ చేయనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించాడు.

ప్రస్తుతానికి నిలిపివేసిన ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను నవంబర్ 29వ తేదీన తిరిగి ప్రారంభిస్తామని ట్విట్టర్ చీఫ్ ఎలాన్ మస్క్ బుధవారం ప్రకటించారు. ట్విట్టర్‌ అప్‌డేట్‌ను షేర్ చేస్తూ ఎలాన్ మస్క్ "బ్లూ వెరిఫైడ్ రీలాంచ్ నవంబర్ 29వ తేదీన జరగనుంది. ఈసారి దాన్ని రాక్ సాలిడ్ అని నిర్ణయించుకున్నాకనే తీసుకువస్తాం." అని తెలిపాడు.

చాలా చర్చలకు దారి తీసిన ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ ఆధారిత బ్లూ టిక్ వెరిఫికేషన్ లేబుల్‌లను నవంబర్‌ 11వ తేదీన తాత్కాలికంగా నిలిపివేశారు. వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ని కోరుకునే వినియోగదారుల నుంచి నెలకు 8 డాలర్లను ట్విట్టర్ వసూలు చేయడం ప్రారంభించింది. అయినప్పటికీ ట్విట్టర్‌లో అనేక నకిలీ "వెరిఫైడ్" ఖాతాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. దీంతో ఎలాన్ మస్క్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలసి వచ్చింది. ఫేక్ అకౌంట్‌పై ఎదురుదాడికి దిగిన మస్క్, వేరొకరిలా నటించడానికి ప్రయత్నించే ఏ ఖాతా అయినా అది పేరడీ ఖాతాగా ప్రకటించకపోతే డిజేబుల్ అవుతుందని ట్వీట్ చేశాడు.

ట్విట్టర్ తను తొలగించిన ఉద్యోగుల్లో కొందరిని తిరిగి సంప్రదించినట్లు తెలుస్తోంది. వారిని పొరపాటున తీసేశామని చెప్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ తన కథనంలో పేర్కొంది. మస్క్ ఊహించిన కొత్త ఫీచర్లను రూపొందించడానికి వారి అనుభవం అవసరమని మేనేజ్‌మెంట్ గ్రహించకముందే కొందరిని తీసేశారని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ గత వారం ఈమెయిల్ ద్వారా దాదాపు 3,700 మంది వ్యక్తులను తొలగించింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన తర్వాత ఖర్చులను తగ్గించే ప్రయత్నంలో ఉంది. ఈ-మెయిల్, స్లాక్ వంటి కంపెనీ సిస్టమ్‌లకు వారి యాక్సెస్‌ను అకస్మాత్తుగా సస్పెండ్ చేసిన తర్వాత చాలా మంది ఉద్యోగులు ఈ నిర్ణయం గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు కొందరిని తిరిగి రమ్మనడం ఉద్యోగులను తొలగించే విషయంలో కంపెనీ ఎంత అస్తవ్యస్తమైన ప్రక్రియను పాటించిందో తెలియజేస్తుంది.

"Twitterలో ఉద్యోగులను తగ్గించడం గురించి చూస్తే కంపెనీ రోజుకు 4 మిలియన్ డాలర్లకు పైగా నష్టపోతున్నప్పుడు మరో ఆప్షన్ లేదు." అని మస్క్ గతంలో ట్వీట్ చేశారు. ట్విటర్‌లో ప్రస్తుతం దాదాపు 3,700 మంది ఉద్యోగులు మిగిలి ఉన్నారు.

వీరిని మస్క్ కొత్త ఫీచర్‌లను అమలు చేయడానికి కంపెనీలో ఉంచారు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగులు టార్గెట్లను చేరుకోవడానికి కార్యాలయంలోనే పడుకున్నారు. "పేరడీ అని స్పష్టంగా పేర్కొనకుండా ఎవరైనా మరొకరి ట్విట్టర్ హ్యాండిల్‌ను అనుకరించే ఖాతా తెరిస్తే దాన్ని శాశ్వతంగా నిలిపివేస్తాం." అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

టాప్ హెడ్ లైన్స్

ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
How To Recover Deleted WhatsApp Messages: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
How To Free Up Storage On Android Phones: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Embed widget