అన్వేషించండి

Cyber Fraud Cases : సైబర్ మోసాల కేసుల్లో భారత్ టాప్‌! ఇలాంటి టైంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?

Cyber Fraud Cases : భారత్‌లో సైబర్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వృద్ధులను, ఇతర వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకొని నేరస్తులు రెచ్చిపోతున్నారు.

Cyber Fraud Cases :భారత్ సైబర్ మోసాల విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. సైబర్ సెక్యూరిటీ నిపుణుడు మహ్మద్ అబ్దుల్ జబ్బార్ ఈ విషయాన్ని తెలియజేశారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం అనేక రకాల సైబర్ మోసాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. 

ఆయన మాట్లాడుతూ, “OTP, వీడియో లింక్‌లు, ఇమేజ్ లింక్‌లు మోసాల్లో చాలా సాధారణం. OTP, వీడియో లింక్‌లు, మొబైల్ నంబర్‌ల ఇమేజ్ లింక్‌లు, ఒకవేళ బాధితుడు ఆ లింక్‌పై క్లిక్ చేస్తే లేదా OTPని షేర్ చేస్తే, అతనికి నష్టం జరగవచ్చు. లింక్‌లు క్లిక్ చేయడం సైబర్ నేరాల్లో మరింత భయంకరమైనది, ఎందుకంటే  మోసగాడు మీ మొబైల్‌ను పూర్తిగా యాక్సెస్ చేసే వీలుంటుంది. వారు మీ ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలను ఇతర వివరాలను కూడా చూడగలడు.”

'కాల్ మోసం నేరం'

ఆయన ఇంకా మాట్లాడుతూ, కాల్ చేసి మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు, కానీ అలాంటి కాల్స్ వచ్చినప్పుడు మొబైల్ హోల్డర్‌ వారితో మాట్లాడకూడదు, అలాంటి కాల్ వెంటనే డిస్‌కనెక్ట్ చేయాలి. లేకపోతే, వారు 2 నుంచి 3 నిమిషాల్లో మీ మొబైల్‌ను హ్యాక్ చేస్తారు.

'AI ద్వారా జరిగే మోసాలు'

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరిగే మోసాల గురించి మాట్లాడుతూ, మోసగాళ్ళు మీ కుటుంబ సభ్యుల పేరుతో కాల్స్ చేస్తున్నారు. దీని కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు. డబ్బును పంపమని అడుగుతున్నారు. అలాంటి పరిస్థితి మీకు ఎదురైతే ముందుగా కాల్‌ చేసింది ఎవరో తెలుసుకోవాలి. నిజంగా మీకు తెలిసిన వ్యక్తులే కాల్ చేశారా అనేది కన్ఫామ్ చేసుకున్న తర్వాతే వారి చెప్పింది చేయాలని.

'సీనియర్ సిటిజన్‌లే లక్ష్యం'

దాదాపు అన్ని వయసుల వాళ్లు ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. ఎక్కువగా వృద్ధులు, రిటైర్డ్ వ్యక్తులు సాధారణంగా మోసగాళ్ల లక్ష్యంగా మారుతున్నారని ఆయన అన్నారు. దీనితో పాటు, చదువుకున్న, నిరుద్యోగులు కూడా మోసగాళ్ల సాధారణ లక్ష్యంగా ఉన్నారు. ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. అలాంటి మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలో అవగాహన కల్పించాలి.

బాధితుడు తన అనుభవాన్ని వివరించాడు

బాధితుడు సయ్యద్ యూసుఫ్ తన అనుభవాన్ని పంచుకుంటూ, ఇటీవల తన స్నేహితుడి మొబైల్ నంబర్‌కు WhatsApp సందేశం వచ్చిందని, అందులో వెంటనే 48,000 రూపాయలు పంపమని కోరారని చెప్పారు. నేను అతనితో క్రాస్ చెక్ చేసినప్పుడు, అతని WhatsApp, Facebook ID హ్యాక్ అయ్యిందని, ఎటువంటి డబ్బును పంపవద్దని నాకు చెప్పాడు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP districts Division: రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
Year Ender 2025: 2025లో కూటమి విజయాలు ఇవే :రిపోర్ట్ కార్డు రిలీజ్ చేసిన ఏపీ సీఎంఓ
2025లో కూటమి విజయాలు ఇవే :రిపోర్ట్ కార్డు రిలీజ్ చేసిన ఏపీ సీఎంఓ
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Advertisement

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP districts Division: రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
రాయచోటిని కాదని మదనపల్లికి ఓటు - ఏపీ ప్రభుత్వం చేసింది రాజకీయమా?
Year Ender 2025: 2025లో కూటమి విజయాలు ఇవే :రిపోర్ట్ కార్డు రిలీజ్ చేసిన ఏపీ సీఎంఓ
2025లో కూటమి విజయాలు ఇవే :రిపోర్ట్ కార్డు రిలీజ్ చేసిన ఏపీ సీఎంఓ
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Year Ender 2025 : మీరు K-Dramaలు ఎక్కువగా చూస్తారా? 2025లో బెస్ట్ కొరియన్ సిరీస్​లు ఇవే.. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్
మీరు K-Dramaలు ఎక్కువగా చూస్తారా? 2025లో బెస్ట్ కొరియన్ సిరీస్​లు ఇవే.. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Araku Special Trains: అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
Embed widget