అన్వేషించండి

Google Pixel Phones Banned: యాపిల్ తర్వాత గూగుల్‌పై పడ్డ ఇండోనేషియా - పిక్సెల్ ఫోన్లు బ్యాన్ - ఎందుకంటే?

Google Pixel Banned: గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్లను ఇండోనేషియాలో బ్యాన్ చేశారు. ఇందులో 40 శాతం లోకల్ కంటెంట్ అందించే వరకు గూగుల్ స్మార్ట్ ఫోన్లు ఇండోనేషియాలో విక్రయించడానికి లేదు.

Indonesia Bans Google Pixel: ఇటీవల ఐఫోన్ 16ను బ్యాన్ చేసిన తర్వాత ఇండోనేషియా ఇప్పుడు గూగుల్ పిక్సెల్ ఫోన్ల అమ్మకాన్ని నిషేధించింది. దేశీయ కంటెంట్ అవసరాలను తీర్చలేనందుకు ఇండోనేషియా గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాన్ని నిషేధించింది. ఇండోనేషియా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారికంగా సమాచారం కూడా ఇచ్చింది.

ఇండోనేషియాలో విక్రయించే స్మార్ట్‌ఫోన్‌ల్లో 40 శాతం స్థానిక కంటెంట్ అందించే వరకు గూగుల్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించలేమని ఇండోనేషియా పరిశ్రమ మంత్రిత్వ శాఖ తెలిపింది. పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపిన దాని ప్రకారం ఇండోనేషియా దేశీయ తయారీని ప్రోత్సహించడం, ఇంపోర్టెడ్ టెక్నాలజీపై ఆధారపడటాన్ని తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. నిషేధం తర్వాత ఇండోనేషియాలో పిక్సెల్ ఫోన్‌లను అధికారికంగా విక్రయించబోరు. 

పరిశ్రమ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫాబ్రి హెండ్రీ ఆంటోనీ అరీఫ్ గూగుల్ ఉత్పత్తులు తమ సెట్ ప్లాన్‌ను అనుసరించడం లేదని తెలిపారు. యూజర్లు విదేశాల నుంచి గూగుల్ పిక్సెల్‌ని కొనుగోలు చేసి ఇండోనేషియాలో వాడుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం వారు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాదు ఇండోనేషియాలో అక్రమంగా విక్రయించే ఫోన్లను డీయాక్టివేట్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.

Also Read: షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?

ఐఫోన్ 16 విక్రయాలను నిలిపివేయాలని ఆదేశాలు
ఇటీవల ఇండోనేషియా ఐఫోన్ 16 విక్రయాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయం యాపిల్ మీద తీసుకున్న కఠినమైన చర్యలో భాగం. తమ దేశంలో పెట్టుబడులు పెట్టే విషయమై యాపిల్ మాట్లాడిందని ఇండోనేషియా ప్రభుత్వం ఆరోపించింది. కానీ కంపెనీ అలా చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

యాపిల్ ఇండోనేషియాలో కొంత డబ్బును పెట్టుబడి పెట్టింది, కానీ అది కంపెనీ ముందుగా తెలిపినంతగా లేదు. అందువల్ల ప్రభుత్వం నుంచి టీకేడీఎన్ ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు. దీని కారణంగా యాపిల్ ఐఫోన్ 16 ఇండోనేషియాలో అందుబాటులో ఉండదు. ఇండోనేషియా ప్రభుత్వం మిగిలిన పెట్టుబడి కోసం ఎదురుచూస్తోంది. నివేదికల ప్రకారం యాపిల్ ఇండోనేషియాలో రూ. 1.48 ట్రిలియన్లను పెట్టుబడి పెట్టింది. యాపిల్ మొత్తంగా రూ. 1.71 ట్రిలియన్ల పెట్టుబడి పెడతామని తెలిపింది. ఈ పరిస్థితిలో సంస్థ ప్రభుత్వ అంచనాలను అందుకోలేదు.

Also Read: మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?

టాప్ హెడ్ లైన్స్

ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
How To Recover Deleted WhatsApp Messages: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
How To Free Up Storage On Android Phones: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget