అన్వేషించండి

Second Hand Smartphone Market: సెకండ్ హ్యాండ్ ఫోన్.. తక్కువేమీ కాదు.. ఈ నంబర్లు చూస్తే మైండ్ బ్లాకే!

భారతదేశంలో సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ 2025 నాటికి 4.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.34,500 కోట్లు) చేరుతుందని ఒక అధ్యయనంలో పేర్కొన్నారు.

మనదేశంలో సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్ 2025 నాటికి రెట్టింపు కానుందని ఓ అధ్యయనంలో తేలింది. మొబైల్ డివైసెస్ ఇండస్ట్రీలకు సంబంధించిన సంస్థ ఐసీఈఏ, రీసెర్చ్ సంస్థ ఐడీసీ తమ పరిశోధనలో తెలిపాయి. 2025 నాటికి మనదేశంలో సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ 4.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.34,500 కోట్లు) చేరుతుందని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు.

ప్రస్తుతానికి ఈ మార్కెట్ మనదేశంలో 2.3 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.17,250 కోట్లు) ఉందని తెలుస్తోంది. ఒక్క డివైస్ విలువ సగటున రూ.6,900గా ఉందని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. ‘రీ-మాన్యుఫ్యాక్చరింగ్, రీ-కామర్స్‌కు ఇండియా త్వరలో గ్లోబల్ హబ్‌గా మారనుంది. దేశంలో ఎక్కువమంది ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్లకు రీ-కామర్స్ ద్వారానే మారనున్నారు.’ అని తెలిపారు.

ఈ మార్కెట్ పెరుగుదల కూడా చాలా ఎక్కువగా ఉందని.. దీని కారణంగా ఈ-వేస్ట్ తగ్గుతుందని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ ఈ నివేదికను ఆవిష్కరిస్తున్న సమయంలో తెలిపారు.

ప్రస్తుతానికి మనదేశంలో 95 శాతం సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్లను యాజ్ ఇటీజ్‌గా విక్రయిస్తున్నారు. కేవలం ఐదు శాతానికి మాత్రమే రిపేర్లు లేదా రీఫర్బిషింగ్ అవసరం అవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ మార్కెట్లో 90 శాతం వరకు స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచ్‌లు, గేమింగ్ కన్సోల్స్, కెమెరాలు కేవలం 10 శాతంమే. అయితే వీటి విక్రయాలు కూడా మెల్లగా పెరుగుతున్నాయని తెలుస్తోంది.

మనదేశంలో సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేవారిలో 78 శాతం మంది రూ.30 వేల లోపు ఫోన్లు కొనుగోలు చేస్తున్నారని ఈ నివేదికలో తెలిపారు. 18 శాతం మంది రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉన్న ఫోన్లు కొంటున్నారని తెలుస్తోంది. అంటే ఇక్కడ కూడా మిడ్ రేంజ్ ఫోన్ల డామినేషనే నడుస్తోందన్న మాట.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by LkPars (@lkpars804)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Varanasi News: కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
కాశీ ఆలయంలో మహిళా దినోత్సవం నాడు ప్రత్యేక దర్శనం, ప్రవేశం ఉచితం!
Embed widget