అన్వేషించండి

Google Chrome Updates: గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్రం అలెర్ట్ - అసలు ఏం అయిందంటే?

Google Chrome: గూగుల్ క్రోమ్ పాత వెర్షన్‌లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని కంపెనీ అంటోంది.

Google Chrome Security: 4జీ, 5జీ రాకతో దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరిగింది. ఈ డిజిటలైజేషన్ వేగంతో పాటు డిజిటల్ నేరాలు కూడా విపరీతంగా పెరిగాయి. అలాంటి ప్రమాదం గురించి ప్రభుత్వం ఇంటర్నెట్ వినియోగదారులను హెచ్చరించింది.

ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టం గురించి ప్రజలను హెచ్చరించింది. గూగుల్ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టంలో చాలా సమస్యలు ఉన్నాయని సెర్ట్-ఇన్ చెబుతోంది. అలర్ట్ ప్రకారం గూగుల్ క్రోమ్ పాత వెర్షన్‌ని ఉపయోగిస్తున్న వినియోగదారులందరూ వెంటనే తమ బ్రౌజర్‌ని అప్‌డేట్ చేయాలి.

సెర్ట్-ఇన్ ప్రకారం 114.0.5735.350 కంటే ముందున్న గూగుల్ క్రోమ్ అప్‌డేట్‌లో భద్రతా సమస్యలు ఉన్నాయి. ఆ లోపాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా, సైబర్ అటాక్ చేసేవారు డివైస్‌లోకి ప్రవేశించవచ్చు. సైడ్ ప్యానెల్ సెర్చ్ ఫీచర్, ఎక్స్‌టెన్షన్‌లో తగినంత డేటా వాలిడేషన్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు వచ్చాయి. రిమోట్ అటాక్ చేసేవారు ఈ లోపాలను ఉపయోగించుకోవచ్చు.

దాడి చేసేవారు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ పేజీలను విజిట్ చేయమని వినియోగదారులను ప్రలోభపెట్టవచ్చు. ఎఫెక్ట్ అయిన వినియోగదారులు ఆ వెబ్ పేజీలను సందర్శించిన వెంటనే దాడి చేసే వ్యక్తి డివైస్‌లోకి ప్రవేశించే అవకాశాన్ని పొందుతారు.

గూగుల్ క్రోమ్‌లోని సమస్యలను కంపెనీ పరిష్కరించింది. లోపాలను సరిచేసే భద్రతా ప్యాచ్‌లతో గూగుల్ క్రోమ్ కొత్త అప్‌డేట్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ కారణంగా వినియోగదారులు పాత గూగుల్ క్రోమ్‌ను ఉపయోగిస్తుంటే తక్షణమే కొత్త అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ సూచించింది.

దీంతో పాటు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, వెబ్‌ను బ్రౌజ్ చేసేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలని ప్రభుత్వ ఏజెన్సీ ప్రజలను కోరింది. వినియోగదారులు తెలియన్ సోర్స్‌ల నుంచి వచ్చే లింక్‌లపై క్లిక్ చేయకూడదు. అనుమానాస్పద వెబ్‌సైట్‌లకు దూరంగా ఉండాలి.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ED Rains: హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఈడీ ఆకస్మిక దాడులు, చెన్నై నుంచి వచ్చి తనిఖీలు చేస్తున్న అధికారులు
ED Rains: హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఈడీ ఆకస్మిక దాడులు, చెన్నై నుంచి వచ్చి తనిఖీలు చేస్తున్న అధికారులు
CM Revanth Reddy: నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
AP Cabinet decisions: ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PBKS vs KKR Match Highlights | కేకేఆర్ పై 16 పరుగుల తేడాతో పంజాబ్ సెన్సేషనల్ విక్టరీ | ABP DesamMS Dhoni Player of the Match vs LSG | ఆరేళ్ల తర్వాత తొలిసారి IPL 2025 లో ధోని కి అవార్డ్PBKS vs KKR Match preview IPL 2025 | నేడు పంజాబ్ ను ఢీకొట్టనున్న కోల్ కతాRishabh Pant 63 vs CSK | IPL 2025 సీజన్ లో తొలిసారి టచ్ లోకి వచ్చిన రిషభ్ పంత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News:ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ఎకరా భూమి 99 పైసలకే- వైజాగ్‌లో 21.16 ఎకరాలు టీసీఎస్‌కు కేటాయింపునకు సర్కారు అంగీకారం
ED Rains: హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఈడీ ఆకస్మిక దాడులు, చెన్నై నుంచి వచ్చి తనిఖీలు చేస్తున్న అధికారులు
ED Rains: హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఈడీ ఆకస్మిక దాడులు, చెన్నై నుంచి వచ్చి తనిఖీలు చేస్తున్న అధికారులు
CM Revanth Reddy: నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
నేటి నుంచి 7 రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్న రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యం
AP Cabinet decisions: ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌కు గ్రీన్ సిగ్నల్ - మే 2న అమరావతికి మోదీ- కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
Gold and Silver Prices: బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో ఇదిగో పూర్తి సమాచారం!
బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో ఇదిగో పూర్తి సమాచారం!
Tamannaah Bhatia: తమన్నా ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా? ఇలాంటి వింత కాంబో ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇష్టపడరేమో
తమన్నా ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా? ఇలాంటి వింత కాంబో ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇష్టపడరేమో
Earthquake: అఫ్గాన్‌లో భారీ భూకంపం, భారత్‌లో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కంపించిన భూమి
అఫ్గాన్‌లో భారీ భూకంపం, భారత్‌లో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కంపించిన భూమి
CM Chandrababu: కేంద్ర గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకారం, ప్రధానికి సీఎం చంద్రబాబు లేఖ
కేంద్ర గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకారం, ప్రధానికి సీఎం చంద్రబాబు లేఖ
Embed widget