అన్వేషించండి

IND Vs AUS: మూడో వన్డేలో భారత జట్టుకు భారీ మార్పులు - చైనా వెళ్లనున్న ఇద్దరు ప్లేయర్లు!

భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు టీమిండియా తుదిజట్టులో ఎన్నో మార్పులు చేయనుంది.

India Squad For Rajkot ODI: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో మూడో మ్యాచ్ రాజ్‌కోట్‌లో జరగనుంది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఇరు జట్లు తలపడనున్నాయి. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాపై భారత జట్టు విజయం సాధించింది.

కేఎల్ రాహుల్ సారథ్యంలోని టీమిండియా సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకుంది. ఇండోర్ వన్డేలో టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కాలేదు. కానీ అతను రాజ్‌కోట్‌ వన్డేలో భాగం కానున్నాడు. రాజ్‌కోట్ వన్డేలో జస్‌ప్రీత్ బుమ్రా ఆడడం దాదాపు ఖాయమైంది.

చైనాకు వెళ్లనున్న రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్
భారత జట్టు ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్, ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ మూడో వన్డేలో పాల్గొనడం లేదు. వీరు ఆసియా క్రీడల కోసం చైనాకు బయలుదేరుతారు. రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ముఖేష్ కుమార్ కూడా భారత జట్టులో సభ్యుడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే మూడో వన్డేకు ఇద్దరు ఆటగాళ్లు అందుబాటులో ఉండరు. జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో ముఖేష్ కుమార్‌ను ఎంపిక చేశారు.

మొహాలీలో రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్
ఆస్ట్రేలియాతో జరిగిన మొహాలీ వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ 77 బంతుల్లో 71 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 10 ఫోర్లు కొట్టాడు. అయితే ఈ సిరీస్ రెండో వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ తొందరగానే పెవిలియన్ బాట పట్టాడు. ఇండోర్ వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ 12 బంతుల్లో 8 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్... రుతురాజ్ గైక్వాడ్‌ను అవుట్ చేశాడు.

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో, చివరి వన్డే బుధవారం రాజ్‌కోట్‌ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రానున్నారు. దీంతో తుదిజట్టులో మార్పులు జరగడం ఖాయం అయింది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

T20 World Cup 2026: సొంతగడ్డపై దారుణ వైఫల్యాలతో శ్రీలంక జట్టులో భారీ మార్పులు.. వారిపై తప్పని వేటు!
సొంతగడ్డపై దారుణ వైఫల్యాలతో శ్రీలంక జట్టులో భారీ మార్పులు.. వారిపై తప్పని వేటు!
Rinku Singh Father Passes Away: టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
Ind vs Zim Highlights : జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా! సెమీస్‌ ఆశలు సజీవం!
జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా! సెమీస్‌ ఆశలు సజీవం!
Ideas of India Summit 2026: పియూష్ గోయల్, నారా లోకేష్‌, ఫడ్నవీస్, థరూర్ నుంచి కంగనా, అర్మాన్ మాలిక్ వరకు...స్టార్స్‌తో సిద్ధమైన ABP న్యూస్ ఐడియా ఆఫ్ ఇండియా!
పియూష్ గోయల్, నారా లోకేష్‌, ఫడ్నవీస్, థరూర్ నుంచి కంగనా, అర్మాన్ మాలిక్ వరకు...స్టార్స్‌తో సిద్ధమైన ABP న్యూస్ ఐడియా ఆఫ్ ఇండియా!

వీడియోలు

Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత
Sanju Samson India vs Zimbabwe T20 World Cup | సంజూ శాంసన్ అదిరిపోయే కంబ్యాక్
South Africa vs West Indies T20 World Cup | వెస్టిండీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On Delhi Liquor Scam: కవితకు, కేజ్రీవాల్‌కు న్యాయం జరిగింది.. బీఆర్ఎస్ పై జరిగిందంతా దుష్ప్రచారమే: కేటీఆర్
కవితకు, కేజ్రీవాల్‌కు న్యాయం జరిగింది.. బీఆర్ఎస్ పై జరిగిందంతా దుష్ప్రచారమే: కేటీఆర్
Friday Stock Markets: మరోసారి వెయ్యి పాయింట్లకుపైగా కోల్పోయిన సెన్సెక్స్ - ఐదున్నర లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
మరోసారి వెయ్యి పాయింట్లకుపైగా కోల్పోయిన సెన్సెక్స్ - ఐదున్నర లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
OPS Joins DMK: తమిళనాడు సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరిన ఓపీఎస్, అరుదైన నేతగా పన్నీర్ సెల్వం
తమిళనాడు సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరిన ఓపీఎస్, అరుదైన నేతగా పన్నీర్ సెల్వం
ViRosh Wedding Reception: ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిసిన విరోష్... రిసెప్షన్‌కు రమ్మని ఆహ్వానం
ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిసిన విరోష్... రిసెప్షన్‌కు రమ్మని ఆహ్వానం
ETV Win Jathara 2026 : 'ఈటీవీ విన్' ఎంటర్టైన్మెంట్ జాతర - 14 బిగ్ ప్రాజెక్ట్స్‌తో బిగ్ అనౌన్స్‌మెంట్
'ఈటీవీ విన్' ఎంటర్టైన్మెంట్ జాతర - 14 బిగ్ ప్రాజెక్ట్స్‌తో బిగ్ అనౌన్స్‌మెంట్
Kavitha Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.. నెక్ట్స్ ఏంటీ?
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.. నెక్ట్స్ ఏంటీ?
కేవలం రూ.7.5 లక్షల నుంచే ఎలక్ట్రిక్‌ కార్లు - మీ ఊర్లో దర్జాగా తిరగడానికి చవకైన EVలు!
తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్‌ కారు కావాలా? తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ధరకే దొరుకుతున్న 5 బెస్ట్ కార్లు
Rajyasabha election: తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
Embed widget