అన్వేషించండి

IND Vs AUS: మూడో వన్డేలో భారత జట్టుకు భారీ మార్పులు - చైనా వెళ్లనున్న ఇద్దరు ప్లేయర్లు!

భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు టీమిండియా తుదిజట్టులో ఎన్నో మార్పులు చేయనుంది.

India Squad For Rajkot ODI: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో మూడో మ్యాచ్ రాజ్‌కోట్‌లో జరగనుంది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఇరు జట్లు తలపడనున్నాయి. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాపై భారత జట్టు విజయం సాధించింది.

కేఎల్ రాహుల్ సారథ్యంలోని టీమిండియా సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకుంది. ఇండోర్ వన్డేలో టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కాలేదు. కానీ అతను రాజ్‌కోట్‌ వన్డేలో భాగం కానున్నాడు. రాజ్‌కోట్ వన్డేలో జస్‌ప్రీత్ బుమ్రా ఆడడం దాదాపు ఖాయమైంది.

చైనాకు వెళ్లనున్న రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్
భారత జట్టు ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్, ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ మూడో వన్డేలో పాల్గొనడం లేదు. వీరు ఆసియా క్రీడల కోసం చైనాకు బయలుదేరుతారు. రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ముఖేష్ కుమార్ కూడా భారత జట్టులో సభ్యుడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే మూడో వన్డేకు ఇద్దరు ఆటగాళ్లు అందుబాటులో ఉండరు. జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో ముఖేష్ కుమార్‌ను ఎంపిక చేశారు.

మొహాలీలో రుతురాజ్ గైక్వాడ్ అద్భుత ఇన్నింగ్స్
ఆస్ట్రేలియాతో జరిగిన మొహాలీ వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ 77 బంతుల్లో 71 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 10 ఫోర్లు కొట్టాడు. అయితే ఈ సిరీస్ రెండో వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ తొందరగానే పెవిలియన్ బాట పట్టాడు. ఇండోర్ వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ 12 బంతుల్లో 8 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్... రుతురాజ్ గైక్వాడ్‌ను అవుట్ చేశాడు.

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో, చివరి వన్డే బుధవారం రాజ్‌కోట్‌ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రానున్నారు. దీంతో తుదిజట్టులో మార్పులు జరగడం ఖాయం అయింది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

T20 World Cup 2026: సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
Ind vs WI Highlights: సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్.. విండీస్‌పై నెగ్గి సెమీఫైనల్స్ చేరిన టీమిండియా
సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్.. విండీస్‌పై నెగ్గి సెమీఫైనల్స్ చేరిన టీమిండియా
T20 World Cup Semifinal: భారత్, వెస్టిండీస్ మ్యాచ్ రద్దు అయితే సెమీఫైనల్స్ చేరేది ఎవరు ?
భారత్, వెస్టిండీస్ మ్యాచ్ రద్దు అయితే సెమీఫైనల్స్ చేరేది ఎవరు ?
IND vs WI T20 World Cup: భారత్ సెమీఫైనల్‌ రేసుకు వెస్టిండీస్ గండం.. హెడ్ టు హెడ్ రికార్డ్స్‌లో కరేబియన్లదే హవా
భారత్ సెమీఫైనల్‌ రేసుకు వెస్టిండీస్ గండం.. హెడ్ టు హెడ్ రికార్డ్స్‌లో కరేబియన్లదే హవా

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Arrives in Hyderabad: హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి.. అటునుంచి వికారాబాద్‌కు పయనం
హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి.. అటునుంచి వికారాబాద్‌కు పయనం
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
T20 World Cup 2026: సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
Embed widget