అన్వేషించండి

WPL Auction 2024: వేలంలో ఏ ప్రాంచైజీ ఎవరిని దక్కించుకుందంటే?

WPL 2024 Auction: వచ్చే సీజన్‌కు ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌ 2024 వేలం విజయవంతంగా ముగిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చిలో ఈ లీగ్ జరిగే అవకాశం ఉందని వెల్లడించింది.

Womens Premier League 2024 Auction: వచ్చే సీజన్‌కు ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌ 2024 వేలం విజయవంతంగా ముగిసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి(Feb-March)లో ఈ లీగ్ జరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ముంబయి (Mumbi)వేదికగా జరిగిన ఈ ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో ఆస్ట్రేలియా.. భారత క్రీడాకారిణులకు భారీ ధర పలికింది. మొత్తం 165 మందిలో 104 మంది భారత(Indian) క్రికెటర్లు కాగా.. 61 మంది విదేశీ ప్లేయర్లు వేలంలో పాల్గొన్నారు.  ఇందులో 56 మంది మాత్రమే క్యాప్‌డ్ ప్లేయర్లు కాగా 109 మంది అన్‌క్యాప్‌డ్ క్రికెటర్లు. జాతీయ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించిన వారిని క్యాప్‌డ్ ప్లేయర్లు అంటారు.
నేషనల్ టీమ్‌కు ఇంకా ఆడనివారినే అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లుగా పిలుస్తారు. వీరిలో అత్యధికంగా గుజ‌రాత్ జెయింట్స్ 10 మంది, ఆర్‌సీబీ ఏడు మందిని, ముంబై ఇండియ‌న్స్ అయిదుగురిని, ఉత్తరప్రదేశ్‌ వారియర్స్ అయిదుగురిని, ఢిల్లీ క్యాపిట‌ల్స్ ముగ్గురు ప్లేయ‌ర్లను వేలంలో కొనుగోలు చేశాయి. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ అనాబెల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2కోట్ల‌కు ద‌క్కించుకోగా, అన్‌క్యాప్‌డ్ కేటగిరీలో భారత్‌కు చెందిన కాష్వీ గౌతమ్‌ను గుజరాత్ టైటాన్స్‌లో రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది. ప్రాంచైజీలు దక్కించుకున్న మొత్తం ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..
 
భార‌త్‌కు చెందిన కష్వీ గౌతమ్ బేస్ ప్రైజ్ రూ.10 లక్షలు కాగా.. రూ.2 కోట్లకు గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది.
 
ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్లాండ్ బేస్ ప్రైజ్ రూ.40 ల‌క్ష‌లు కాగా.. రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
 
భార‌త్‌కు చెందిన వ్రిందా దినేష్ బేస్ ప్రైజ్ రూ.10 లక్షలు కాగా.. రూ.1.3 కోట్లకు యూపీ వారియర్స్ దక్కించుకుంది.
 
ద‌క్షాణాఫ్రికాకు చెందిన షబ్నిమ్ ఇస్మాయిల్ బేస్ ప్రైజ్ రూ.40 లక్షలు కాగా.. రూ.1.2 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.
 
ఆస్ట్రేలియాకు చెందిన ఫోబ్ లిచ్‌ఫీల్డ్ బేస్ ప్రైజ్ రూ.30 లక్షలు కాగా.. గుజరాత్ జెయింట్స్ రూ.1 కోటికి సొంతం చేసుకుంది.
 
భార‌త్‌కు చెందిన ఏక్తా బిష్త్ బేస్ ప్రైజ్ రూ.30 లక్షలు కాగా.. రూ.60 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొనుగోలు చేసింది.
 
ఆస్ట్రేలియాకు చెందిన జార్జియా వారేమ్ బేస్ ప్రైజ్ అయిన రూ.40 లక్షలకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ కు చెందిన డాని వ్యాట్ బేస్ ప్రైజ్ అయిన రూ.30 లక్షలకే యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది.  భార‌త్‌కు చెందిన వేదా కృష్ణమూర్తి బేస్ ప్రైజ్ అయిన రూ.30 లక్షలకే గుజరాత్ జెయింట్స్‌ దక్కించుకుంది. భార‌త్‌కు చెందిన ఎస్ మేఘన బేస్ ప్రైజ్ అయిన రూ. 30ల‌క్ష‌ల‌కే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ద‌క్కించుకుంది. భార‌త్‌కు చెందిన మేఘనా సింగ్ బేస్ ప్రైజ్ అయిన రూ.30 లక్షలకే గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. భార‌త్‌కు చెందిన సిమ్రాన్ బహదూర్ బేస్ ప్రైజ్ అయిన రూ.30ల‌క్ష‌ల‌కే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. ఇంగ్లాండ్‌కు చెందిన కేట్ క్రాస్ బేస్ ప్రైజ్ అయిన రూ.30 లక్షలకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. భార‌త్‌కు చెందిన గౌహెర్ సుల్తానా బేస్ ప్రైజ్ అయిన రూ.30 లక్షలకే యుపి వారియర్స్ దక్కించుకుంది.
 
ఆస్ట్రేలియాకు చెందిన లారెన్ చీటిల్ బేస్ ప్రైజ్ అయిన రూ.30ల‌క్షలకే గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన సోపీ మోలిన్యూక్స్ బేస్ ప్రైజ్ అయిన రూ.30ల‌క్షల‌కే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ద‌క్కించుకుంది. భార‌త్‌కు చెందిన ఎస్ సజన బేస్ ప్రైజ్ రూ.10 లక్షలు కాగా.. ముంబై ఇండియన్స్ రూ.15 లక్షలకు సొంతం చేసుకుంది భార‌త్‌కు చెందిన ప్రియా మిశ్రా బేస్ ప్రైజ్ రూ.10 లక్షలు కాగా.. రూ.15 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. భార‌త్‌కు చెందిన త్రిష పూజిత బేస్ ప్రైజ్ అయిన రూ.10 లక్షలకే గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది. భార‌త్‌కు చెందిన అపర్ణా మోండల్ బేస్ ప్రైజ్ అయిన రూ.10 లక్షలకే ఢిల్లీ క్యాపిటల్స్ ద‌క్కించుకుంది.  భార‌త్‌కు చెందిన పూనమ్ ఖేమ్నార్ బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్ష‌ల‌కే యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది.
భార‌త్‌కు చెందిన అమన్‌దీప్ కౌర్‌ బేస్ ప్రైజ్ అయిన రూ.10 లక్షలకే ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది. భార‌త్‌కు చెందిన సైమా థాకోర్ బేస్ ప్రైజ్ అయిన రూ.10 లక్షలకే యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది . స్కాట్లాండ్‌కు చెందిన కేథరీన్ బ్రైస్ బేస్ ప్రైజ్ అయిన రూ.10లక్ష‌ల‌కే గుజరాత్ జెయింట్స్‌ దక్కించుకుంది. భార‌త్‌కు చెందిన మన్నత్ కశ్యప్ బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్ష‌ల‌కే గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది. భార‌త్‌కు చెందిన అశ్విని కుమారి బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్ష‌ల‌కే ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. భార‌త్‌కు చెందిన ఫాతిమా జాఫర్ బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్ష‌ల‌కే ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. భార‌త్‌కు చెందిన కీర్తన బాలకృష్ణన్ బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్ష‌ల‌కే ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది. భార‌త్‌కు చెందిన శుభా సతీష్ బేస్ ప్రైజ్ అయిన రూ.10ల‌క్ష‌ల‌కే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది .
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
RCB vs GT ఫైనల్ వర్షం కారణంగా రద్దయితే, విజేత ఎవరు? IPL రూల్స్ ఇవే
RCB vs GT ఫైనల్ వర్షం కారణంగా రద్దయితే, విజేత ఎవరు? IPL రూల్స్ ఇవే
Hardik Pandya To Be Sacked: MIలో తీవ్ర సంక్షోభం: కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్..! టీమ్ ను వీడనున్న స్టార్ ఆల్‌రౌండర్.. రోహిత్ శర్మ చేతుల్లో కొత్త కెప్టెన్ ఎంపిక
MIలో తీవ్ర సంక్షోభం: కెప్టెన్సీ నుంచి హార్దిక్ ఔట్..! టీమ్ ను వీడనున్న స్టార్ ఆల్‌రౌండర్.. రోహిత్ చేతుల్లో కొత్త కెప్టెన్ ఎంపిక

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
Embed widget