అన్వేషించండి

83 Film Update: ప్రపంచకప్‌ గెలిచిన రోజు పస్తులతో పడుకున్న కపిల్‌ డెవిల్స్‌..! ఎందుకో తెలుసా?

ప్రపంచకప్‌ గెలిచిన రోజు జట్టు సభ్యులు కనీసం భోజనం చేయలేదని, అందరూ పస్తులతో పడుకోవాల్సి వచ్చిందని కపిల్ దేవ్ గుర్తు చేసుకున్నాడు. అసలెందుకు తినలేదో వివరించాడు.

టీమ్‌ఇండియా తొలిసారి ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడిన మధుర క్షణాలను భారతీయులెవ్వరూ మర్చిపోలేరు! ఆనాటి అద్భుత సందర్భాన్ని ఆ తరం వాళ్లు ఆస్వాదించారు. ఈ తరంలో చాలామందికి అప్పటి భావోద్వేగం తెలియదు. అయితే రణ్‌వీర్ సింగ్‌ నటించిన '83' చిత్రం ఆనాటి అపురూపమైన అనుభవాన్ని ఈ తరం వాళ్లకు తెలియజేయనుంది.

దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేస్తున్న ఈ సినిమాను అప్పటి టీమ్‌ఇండియా క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. చిత్రం చూసిన తర్వాత నాటి కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ భావోద్వేగానికి గురయ్యారని తెలిసింది. ప్రపంచకప్‌ గెలిచిన రోజు జట్టు సభ్యులు కనీసం భోజనం చేయలేదని, అందరూ పస్తులతో పడుకోవాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. అసలెందుకు తినలేదో తెలుసా?

ఫైనల్‌ మ్యాచ్‌ గెలిచిన రోజు రాత్రి టీమ్‌ఇండియా సంబరాలు అంబరాన్ని అంటాయి. గెలిచిన క్షణం నుంచి క్రికెటర్లు వేడుకలు జరుపుకోవడం మొదలుపెట్టారు. రాత్రంతా బాటిళ్ల కొద్దీ షాంపేన్‌ సేవించారట. వీధులన్నీ కలియదిరిగారట. అద్భుతమైన మధుర క్షణాలను అలా గడిపారట. ఒకానొక సమయంలో పార్టీలకయ్యే బిల్లును ఎలా కట్టాలో తెలియక కపిల్‌దేవ్‌ మదనపడ్డాడని జోక్‌ చేశాడు. చాలా ఆలస్యం అవ్వడంతో భోజనం కోసం ఎంత వెతికినా దొరకలేదట. రెస్టారెంట్లనీ తిరిగినా ఆహారం లేకపోవడంతో ఆటగాళ్లంతా ఏమీ తినకుండానే పడుకున్నారట. అయినప్పటికీ అందరూ సంతోషంగానే నిద్రపోయారట.

కబీర్ ఖాన్‌ దర్శకత్వంలో రూపొందిన '83' చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్లు, ట్రైలర్లకు మంచి స్పందన లభించింది.

Also Read: IND vs SA: తొలిటెస్టుకు టీమ్‌ఇండియా జట్టు ఇలాగే ఉండొచ్చు..! విశ్లేషకుల అంచనా ఇదే

Also Read: INDIA vs SOUTH AFRICA : కుర్రాళ్లను స్పెషల్‌ డిన్నర్‌కు తీసుకెళ్లిన ద్రవిడ్‌.. ఆటగాళ్లంతా హ్యాపీ హ్యాపీ

Also Read: India vs South Africa: హైదరాబాదీ సిరాజ్‌పై సచిన్‌ ప్రశంసలు.. ఎందుకంటే?

Also Read: IPL Auction 2022: ఐపీఎల్ వేలం తేదీలు వచ్చేశాయి..! ఫిబ్రవరిలోనే.. బెంగళూరులో

Also Read: Asian Champions Trophy Hockey 2021: పాకిస్థాన్ పై భారత్ గెలుపు.. ఖాతాలోకి కాంస్య పతాకం

Also Read: Virat Kohli Record: సఫారీ సిరీసులో కోహ్లీ బద్దలు కొట్టబోయే రికార్డులివే..! వందో టెస్టు..!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
Advertisement

వీడియోలు

ప్రపంచంలోనే మొట్టమొదటి ఏలియన్ టెంపుల్ మిస్టరీ
India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Maoists Surrender: దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
దంతేవాడలో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు.. ప్యాకేజీ ఏం ఇచ్చారంటే..
Chiranjeevi Venkatesh: మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
మాస్ పాటకు చిరు, వెంకీ స్టెప్పేస్తే... అదీ 500 మంది డ్యాన్సర్లతో!
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
Andhra King Taluka Collections : 'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
'ఆంధ్ర కింగ్ తాలూకా' 3 డేస్ కలెక్షన్స్ - వరల్డ్ వైడ్‌గా ఎంతో తెలుసా?
Marriages in 2026: డిసెంబర్ రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
డిసెంబర్ రెండో వారం నుంచి పెళ్లిళ్లు బంద్.. వచ్చే ఏడాది ముహూర్తాల తేదీలివే
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
SUVs to launch in December 2025: మారుతి నుంచి టాటా వరకు, మార్కెట్లోకి 4 కొత్త SUV లు.. ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వాలి
మారుతి నుంచి టాటా వరకు, మార్కెట్లోకి 4 కొత్త SUV లు.. ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వాలి
Embed widget