అన్వేషించండి

Spirituality: కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం ఎక్కడుందంటే...

ఆ శంఖారావం శత్రువులను గడగడలాడిస్తుంది.ఆ శంఖాన్ని పూరించేవాడు ఈ సృష్టినే శాసించగలడు. అదే పాంచజన్యం. అర్థమయ్యేలా చెప్పాలంటే మహాభారత సంగ్రామంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం. ఇది ఇప్పటికీ ఉంది తెలుసా

పాంచజన్యం విశిష్టత:
ఓ శంఖంలో మరో నాలుగు శంఖాలుంటాయి. సాధారణంగా వేయి శంఖాల్లో ఒకటి మాత్రమే దక్షిణావర్త శంఖం ఉద్భవిస్తుంది. అలాంటి వాటిలో గోమడి శంఖం ఒకటి ఉంటుంది. నూరు లక్షల గోమడి శంఖాల్లో ఒకటి పాంచజన్య శంఖంగా ఆవిర్భవిస్తుంది. అలాంటి పవిత్రమైన శంఖాన్నే మహాభారత కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు పూరించాడు.   Spirituality: కురుక్షేత్రంలో  శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం ఎక్కడుందంటే...
పాంచజన్యం ఆవిర్భావం: 
ద్వాపర యుగంలో అన్నదమ్ములైన బలరామ శ్రీకృష్ణులు సాందీప ముని వద్ద విద్యాభ్యాసం చేశారు. ఆ సమయంలో ఒకసారి సాందీప ముని కుమారుడు సముద్రంలో స్నానం చేస్తుండగా కెరటాల ఉధృతికి కొట్టుకుపోగా 'పంచజనుడు' అనే రాక్షసుడు మింగేశాడు.  ఆ రాక్షసుడి శరీరంలో ఉన్న శంఖంలోకి ప్రవేశించాడు గురుపుత్రుడు. విద్యాభ్యాసం ముగించుకున్న బలరామకృష్ణులు గురుదక్షిణగా ఏంకావాలో సెలవీయమని ప్రార్థించారు. తనను కోరుకోమన్నది శ్రీ మహావిష్ణువే అని తెలుసుకున్న సాందీపుడు తన కుమారుడిని ఇవ్వమని కోరాడు. అప్పుడు సముద్ర తీరానికి వెళ్లి  గురుపుత్రుడేడని ప్రశ్నించడంతో..అసలు విషయం చెప్పిన సముద్రుడు తన గర్భంలోకి దారిచూపాడు. పంచజనుడిని సంహరించి శరీరాన్ని చీల్చగా  గురుపుత్రునికి బదులు శంఖం దొరికుతుంది. ఆ శంఖాన్ని యముడి వద్దకు తీసుకెళ్లి పూరించగా అక్కడంతా హడలిపోతారు. అప్పుడు తరలివచ్చి యముడు...వాసుదేవుడు వచ్చిన కారణాన్ని ఆరాతీసి సాందీపుడి కుమారుడిని అప్పగించాడు. శ్రీ కృష్ణుడు తన గురుదక్షిణను భద్రంగా సాందీపునికి అప్పగించాడు. అప్పటి నుంచి పంచజనుడి శరీరంలో దొరికిన శంఖాన్ని ధరించాడు వాసుదేవుడు. 

Spirituality: కురుక్షేత్రంలో  శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం ఎక్కడుందంటే...
Also Read: పడమర-దక్షిణం వైపు తిరిగి భోజనం చేస్తే ఏం జరుగుతుంది... తినడానికి కూడా రూల్స్ ఉన్నాయా..!
పాంచజన్యం ఇప్పుడు ఎక్కడుంది:
శ్రీకృష్ణుడి ఆనవాలుగా మిగిలిన ఈ పాంచజన్యం ద్వారకానగరంలో లేదు. మరి ఎక్కడుందంటే శ్రీలంకలో అని కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీలంకలో కొలంబో నేషనల్ మ్యూజియంలో ఉందంటున్నారు. అదా-కాదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ మహిమాన్వితమైన దక్షిణావృత శంఖం మైసూరు చాముండేశ్వరి దేవి ఆలయంలో ఒకటుంది. ఈ శంఖాన్ని మైసూరు సంస్ధానాధీశులు చాముండేశ్వరీదేవికి కానుకగా సమర్పించారు. అమ్మవారి ఆరాధనోత్సవాలలో ఈ విశేష శంఖాన్ని ఉపయోగిస్తారు. 
Also Read: ఏడు వారాల నగలు వేసుకోవడం వెనుక ఆంతర్యం ఏంటి... ఏ రోజు ఏ రాళ్లు ధరిస్తారు..!  
Also Read: ఏ దేవుడికి ఏం నివేదించాలి… అసలు నైవేద్యం ఎందుకు సమర్పించాలంటే.!
Also Read: పూజకు పనికిరాని పూలు ఏవి...ఎందుకు?
Also Read: ఈ శివాలయం నిర్మాణం ముందు తాజ్ మహల్ కూడా తక్కువే అంటారు..
Also Read:  ఈ చోటి కర్మ ఈ చోటే...ఈనాటి కర్మ మరునాడే అంటాం....మరి కర్మల నుంచి తప్పించుకోవాలంటే గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు
Also Read: ఉప్పు, ఎముకలు, పిండి,వెంట్రుకలు, బస్మంతో తయారు చేసిన ఈ శివలింగాల గురించి మీకు తెలుసా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh in Delhi: ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ !
ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ !
Telangana Assembly:  ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
Andhra Pradesh Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
Revanth Reddy Challenge: చట్టబద్ధత ఆలస్యమైనా 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధమా ? - బీజేపీ, బీఆర్ఎస్‌లకు రేవంత్ సవాల్ !
చట్టబద్ధత ఆలస్యమైనా 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధమా ? - బీజేపీ, బీఆర్ఎస్‌లకు రేవంత్ సవాల్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan South Indian Temples Tour | పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించటం లేదంటే.! | ABP DesamErrum Manzil Palace | నిర్లక్ష్యానికి బలైపోతున్న చారిత్రక కట్టడం | ABP DesamArya Vysya Corporation Chairman Doondi Rakesh Interview | ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేశ్ ఇంటర్వ్యూ | ABP DesamTirupati Deputy Mayor Election MLC Kidnap | తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో హై టెన్షన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh in Delhi: ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ !
ఢిల్లీలో లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ !
Telangana Assembly:  ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
ఏ ముఖ్యమంత్రికీ రాని అవకాశం నాకొచ్చింది - ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై రేవంత్ రెడ్డి ప్రకటన
Andhra Pradesh Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
పవన్ కల్యాణ్ ఎక్కడ? ఢిల్లీ వెళ్లలేదు, అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం లేదు, ఏమైనట్టు! ABP దేశం ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీ!
Revanth Reddy Challenge: చట్టబద్ధత ఆలస్యమైనా 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధమా ? - బీజేపీ, బీఆర్ఎస్‌లకు రేవంత్ సవాల్ !
చట్టబద్ధత ఆలస్యమైనా 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధమా ? - బీజేపీ, బీఆర్ఎస్‌లకు రేవంత్ సవాల్ !
Jr NTR: అభిమానులకు ఎన్టీఆర్ రిక్వెస్ట్... త్వరలో నేనే కలుస్తా, నన్ను కలవడానికి పాదయాత్రలు వద్దు!
అభిమానులకు ఎన్టీఆర్ రిక్వెస్ట్... త్వరలో నేనే కలుస్తా, నన్ను కలవడానికి పాదయాత్రలు వద్దు!
Revanth Reddy in Assembly: లోటుపాట్లు లేకుండా సమగ్ర సర్వే - కులగణన నివేదిక ఖచ్చితమైనదన్న రేవంత్ !
లోటుపాట్లు లేకుండా సమగ్ర సర్వే - కులగణన నివేదిక ఖచ్చితమైనదన్న రేవంత్ !
PM Modi Speech In Lok Sabha: సమయాన్ని వృథా చేశారు- కాంగ్రెస్ పాలనపై లోక్‌సభలో మోదీ విసుర్లు
సమయాన్ని వృథా చేశారు- కాంగ్రెస్ పాలనపై లోక్‌సభలో మోదీ విసుర్లు
SSMB29: మహేష్ బాబు కోసం హైదరాబాద్‌లో కాశీని క్రియేట్ చేస్తున్న రాజమౌళి
మహేష్ బాబు కోసం హైదరాబాద్‌లో కాశీని క్రియేట్ చేస్తున్న రాజమౌళి
Embed widget