అన్వేషించండి

TDP News: లోకేశ్ పాదయాత్ర త్వరగా ముగించేశారా? ఇచ్చాపురం వరకు ఎందుకు వెళ్లలేదు?

Telugu Desam Party: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఈ నెల 18వ తేదీతో ముగిసింది.  మధ్యలోనే లోకేశ్ ఎందుకు పాదయాత్రను ముగించారు ? నడవలేక ఆపేశారా ? అనారోగ్యం సమస్యలు ఉన్నాయా ?

Did Lokesh End His Yuvagalam Padayatra So Early : తెలుగుదేశం పార్టీ ( Telugudesam Party) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ( Nara Lokesh) యువగళం (Yuvagalam )పాదయాత్ర (Padayatra) ఈ నెల 18వ తేదీతో ముగిసింది.  చరిత్రలో నిలిచిపోయేలా ముగింపు సభ నిర్వహించింది. అయితే మధ్యలోనే లోకేశ్ ఎందుకు పాదయాత్రను ముగించారు ? నడవలేక ఆపేశారా ? అనారోగ్యం సమస్యలు ఉన్నాయా ? లేదంటే పార్టీ శ్రేణులు యాత్రకు ముగింపు పలకాలని ఒత్తిడి తెచ్చాయా అన్నది ఆసక్తికర చర్చ నడుస్తోంది. నాలుగు వేల కిలోమీటర్లు నడుస్తానన్న లోకేశ్ ఎందుకు వెనక్కి తగ్గారు ? తెలుగు రాష్ట్రాల్లో ఇదే ఇప్పుడు పెద్ద టాపిక్. వీటన్నంటికి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. 

పాదయాత్రకు బ్రేకులు 

యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్బంగా కుప్పం నుంచి ఇచ్చాపురం యాత్ర చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. నాలుగు వేల కిలోమీటర్లు రోడ్ మ్యాప్ ఖరారు చేసుకున్నారు. అది కూడా నవంబర్ నాటికి పూర్తి చేయాలన్నది టార్గెట్. అయితే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం, నందమూరి తారకరత్న హఠాన్మరణంతో పాదయాత్రకు అక్కడక్కడ అంతరాయం ఏర్పడింది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఎక్కువ సమయం, బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అంతేకాకుండా పార్టీ సీనియర్ నేతలతో సమీక్షలు నిర్వహించారు. ఈ కారణంగా పాదయాత్రకు కొంత విరామం వచ్చింది.

గత నెలలోనే పునఃప్రారంభం

చంద్రబాబుకు బెయిల్ రావడంతో తిరిగి పాదయాత్రను ప్రారంభించారు. విశాఖ జిల్లాలో యాత్రను ముగించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటం, పార్టీ నేతలు, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయాల్సి ఉంది.  ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించాలన్నా, ప్రచార వ్యూహాలను రూపొందించాలంటే, కొంత సమయం కావాలి. పాదయాత్ర చేస్తూ ఎన్నికలు ప్రణాళికలు రూపొందించడం, అభ్యర్థులను ఖరారు చేయడం, నేతలతో ఎప్పటికపుడు సమావేశాలు నిర్వహించడం, ఎన్నికల స్ట్రాటజీ రూపొందించడం, బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేయడం కుదిరే పని కాదు. ఫిబ్రవరి నెలాఖరులో నోటిఫికేషన్ వస్తుందని వార్తలు వస్తుండటంతో పార్టీ సీనియర్ నేతలు,  శ్రేణులతో చర్చించారు లోకేశ్. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా విశాఖలోనే పాదయాత్రను ముగించారు. 

97 నియోజకవర్గాల్లో పాదయాత్ర

11 నెలల పాటు సాగిన యువగళం పాదయాత్ర విశాఖ జిల్లా (Visakhapatnam ) అగనంపూడి వద్ద ఈ నెల 18న సాయత్రం ముగిసింది. యువగళం పాదయాత్ర ముగిసే సమయానికి లోకేశ్ మొత్తం 3 వేల 132 కిలోమీటర్లు కంప్లీట్ చేయనున్నారు. ప్రజలతో మమేకమై, వారి కష్టాల తెలుసుకుని, కన్నీళ్లు తుడుచేలా పాదయాత్ర చేశారు. జనవరి 27న ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించి, విశాఖలో ముగించారు. 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2 వేల 28 గ్రామాల మీదుగా 226 రోజుల పాదయాత్ర చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రను అగనంపూడి వద్దే ముగించారు. అదే సెంటిమెంట్‌తో ఇప్పుడు లోకేశ్‌ కూడా అదే ప్రాంతంలో పాదయాత్ర ముగించారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద తెలుగుదేశం విజయోత్సవ సభను నిర్వహించింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bengal Assembly Elections 2026: బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
TDP MLAs: భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
Telangana Politics: చట్టం కళ్లకు గంతలు కట్టారు కానీ ప్రజల్ని ఏమార్చగలరా? - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నైతికత ఉంటుందా?
చట్టం కళ్లకు గంతలు కట్టారు కానీ ప్రజల్ని ఏమార్చగలరా? - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నైతికత ఉంటుందా?
MLAs Disqualification Petitions: దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ - బీఆర్ఎస్ ఆగ్రహం
దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ - బీఆర్ఎస్ ఆగ్రహం

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case : 13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget