అన్వేషించండి

Janasena Janavani : " జనవాణి " ప్రారంభిస్తున్న పవన్ కల్యాణఅ ! ఇక నుంచి ప్రతి ఆదివారం ..

ప్రజా సమస్యల పరిష్కారానికి ఆర్జీలు తీసుకునే కార్యక్రమం జనవాణి ప్రారంభించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ప్రతి ఆదివారం పవన్ కల్యాణ్ ఈ జనవాణిలో పాల్గొంటారు.

Janasena Janavani  :   జనసేన అధినేత పవన్ కల్యాణ్ చురుగ్గా ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సాయం చేసేందుకు భరోసా యాత్ర చేస్తున్న ఆయన .. ఇక ప్రతి ఆదివారం "జనవాణి" అనే కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. జనవాణి అంటే..ప్రజల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు తీసుకునే ప్రోగ్రాం. 

వైఎస్ఆర్‌సీపీ వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ ! సొంత నేతలపైనే కుట్రలు జరుగుతున్నాయా ?

ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారి సమస్యలను పట్టించుకుకునే పరిస్థితిలో లేదని జనసేన అధినేత భావిస్తున్నారు. అలాంటి వారందరికీ అండగా ఉండాలనుకుంటున్నారు.  ప్రతి అదివారం.. పవన్ కల్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉండి.. వారి సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారు. వాటి పరిష్కారానికి పార్టీ తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారు.  నిజానికి స్పందన పేరుతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.  కానీ ఆ దరఖాస్తులు ఎక్కడివక్కడే ఉంటున్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదని జనసైనికులు భావిస్తున్నారు. 

గిరిజన అభ్యర్థి రాష్ట్రపతి పోటీలో నిలబడితే ఇంత ద్వేషమా ? కమ్యూనిస్టులపై ఏపీ బీజేపీ ఆగ్రహం !

ఇటీవల ప్రకాశం జిల్లాలో వికలాంగ దళిత మహిళ ఆర్జీ ఇవ్వడానికి వస్తూంటే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి బాధితుల కోసం అండగా ఉండేందుకు పవన్ కల్యాణ్ జనవాణి చేపట్టాలని నిర్ణయించినట్లుగా జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.   వచ్చే మూడో తేదీ నుంచి అంటే వచ్చే ఆదివారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలి రెండు ఆదివారాలు.. విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో నిర్వహిస్తారు. తర్వాత జిల్లాల్లోనూ పర్యటించి ఆర్జీలు తీసుకుంటారు. పవన్ కు విన్నవించుకుంటే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని.. అందుకే ఆర్జీలు తీసుకుంటామని.. రసీదు ఇస్తామని.. ఆ సమస్య పరిష్కారానికి ఎప్పటికప్పుడు జనసేన ఫాలో అప్ చేస్తుందని ఆ పార్టీ ప్రకటించింది. 

ఏపీ బీజేపీ బలపడుతోందా ? ఉపఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి ?

విజయదశమి నుంచి పవన్ కల్యాణ్ బస్సు యాత్ర నిర్వహిస్తారు. అంతకు ముందే అన్ని జిల్లాల్లోనూ జనవాణిని నిర్వహించాలని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.   ధసరా నుంచి పవన్ కల్యాణ్  పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
Revanth Master Plan: ప్రత్యర్థులను బాధితులను చేయని రేవంత్ రాజకీయం - అరెస్టులు లేకపోవడం వెనుక వ్యూహం ఇదే!
ప్రత్యర్థులను బాధితులను చేయని రేవంత్ రాజకీయం - అరెస్టులు లేకపోవడం వెనుక వ్యూహం ఇదే!
Bihar CM: బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?

వీడియోలు

Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Dhurandhar 2 Collections : 700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
Embed widget