అన్వేషించండి

MP Aravind On KTR : కేటీఆర్‌కు రివర్స్ లెక్కలు చెప్పిన నిజామాబాద్ ఎంపీ ! ఎవరి లెక్కలు నిజం ?

2014 నుంచి కేంద్రం తెలంగాణకు దాాదాపుగా నాలుగు లక్షల కోట్లు ఇచ్చిందని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రకటించారు. తన లెక్కలు తప్పని రుజువు చేయాలని కేటీఆర్‌కు సవాల్ చేశారు.

 

తెలంగాణను కేంద్రం తీసుకుంటున్నదే ఎక్కువ.. ఇస్తున్నది తక్కువ అని దీనిపై తాను చర్చలు సిద్దమని ఇటీవల కేటీఆర్ చాలెంజ్ చేశారు. ఈ చాలెంజ్‌ పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ రోజు స్పందించారు. కేటీఆర్ బాగా రెచ్చిపోయి మాట్లాడారని..  మత్తు ఎక్కువై మాట్లాడినట్టు అర్థం అయిందన్నారు.   2014 నుంచి ఇవాళ్టి వరకు మన రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో రూ.365797 కోట్లు కట్టినట్లు  అందులో నుంచి తిరిగి రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది రూ. 168647 కోట్లు అని కేటీఆర్ చెప్పారన్నారు.  అంటే 2 లక్షల కోట్లు కేంద్రం వద్దే ఉన్నాయని లెక్క చెప్పారన్నారు. 

బండి సంజయ్ కనబడటం లేదు, సిరిసిల్ల టీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన

ఇప్పుడు తాను అసలు లెక్కలు చెబుతున్నానని అరవింద్ వివరాలు వెల్లడించారు.  కేంద్రం నుంచి వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలుకు తెలంగాణ కు ఇచ్చింది రూ. 114585 కోట్లు, జాతీయ రహదారుల మీద 92,000 కోట్లు ఇచ్చారన్నారు. వీటిలో  మొన్న గడ్కరీ 8000 కోట్లతో రహదారులను ప్రారంభించారని గుర్తు చేశారు.  రైల్వేస్ మీద 14000 కోట్లు,  కోవిడ్ కోసం 18600 కోట్లు,  ఫ్రీ రేషన్ కి 2961 కోట్లు  కేంద్రం ఇచ్చిందన్నారు. అంటే మోడీ వాపసు ఇచ్చింది 3,94,000 కోట్లు అన్నారు. తన లెక్క తప్పయితే.. కేటీఆర్ మగ పుట్టుక పుట్టి ఉంటే.. తాను చెప్పిన లెక్కలు అబద్దమని రుజువు చేయాలన్నారు. 

వ్యవసాయరంగం దయనీయ స్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణం, రాహుల్ గాంధీకి మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ

 ఫ్రీ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ చేసుకున్న సన్నాసి కేటీఆర్ అని అరవింద్ మండిపడ్డారు. కేసీఆర్ చేయని వాగ్దానం లేదని 8 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాడని.. అందులోనూ ఉర్దూ చేర్చారని మండిపడ్డారు.  ఉర్దూ ఎవడు రాస్తారు..   బొందు గాడు రాస్తడు... బొందుగాడే దిద్దుతాడు అని మండిపడ్డారు.  తెలంగాణ లో కూడా రామరాజ్యం రావాలన్నారు.   వరి రైతులను ఆగం చేశారని..  అన్ని వ్యవస్థలను నాశనం చేసి..  తెలంగాణ ను అధోగతి పాలు చేశారని విమర్శించారు. 

తెలంగాణ‌లో రాజ్యస‌భ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్‌కు షెడ్యూల్‌ విడుదల

తాను జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి వస్తూంటే అడుగడుగునా పోలీసులే ఉన్నారని..  ప్రభుత్వం మారే సమయంలో పోలీసులు ఇలానే వ్యవహరిస్తారని సెటైర్ వేశారు. పోలీసుల మొహంలో బీజేపీ జెండా చూస్తే సంతోషం తో ఆహ్వానిస్తున్నారని..   పాలమూరు లో నడ్డా సభకు ఇంత ఆదరణ చూసి కేసీఆర్ కు గుండెపోటు వస్తుందేమోనని సెటైర్ వేశారు. 

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Danam Nagender: జీవన్ రెడ్డి తొందరపాటు నిర్ణయంతో రాజ్యసభ స్థానం వదులుకున్నారు: దానం నాగేందర్
జీవన్ రెడ్డి తొందరపాటు నిర్ణయంతో రాజ్యసభ స్థానం వదులుకున్నారు: దానం నాగేందర్
Assam Assembly Elections: అస్సాంలో ఎన్నికల ఎజెండా సీఎం హిమంతనే - ఆయనను ఓడించడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నం ఫలిస్తుందా?
అస్సాంలో ఎన్నికల ఎజెండా సీఎం హిమంతనే - ఆయనను ఓడించడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నం ఫలిస్తుందా?
Nara Lokesh: టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
టీడీపీపై క్రమంగా పట్టు సాధిస్తున్న నారా లోకేష్ - 3.0లో అంతా యువనేతదే హవానా?
Telangana Politics: వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీఆర్ఎస్ - సమాధానం చెప్పుకోలేక మంత్రుల తంటాలు !
వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీఆర్ఎస్ - సమాధానం చెప్పుకోలేక మంత్రుల తంటాలు !

వీడియోలు

Vaibhav Suryavanshi about Bumrah Bowling | బుమ్రా బౌలింగ్‌పై వైభవ్ కామెంట్స్
Who is Mukul Choudhary KKR IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో ముకుల్ సునామీ
KKR vs LSG Catch Controversy IPL 2026 | ఐపీఎల్‌లో అంపైరింగ్ పై కైఫ్ ఆగ్రహం
IPL 2026 Controversy GT vs DC | క్రికెట్ లోని ఆ వింత రూల్ పై ఫ్యాన్స్ ఫైర్
IPL 2026 KKR VS LSG Highlights | లక్నో సూపర్ విక్టరీ.. కేకేఆర్ కు నిరాశ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Islamabad Talks:
"డీల్ కుదరకపోతే దాడులే" ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్‌ హెచ్చరిక! ఇస్లామాబాద్‌ చర్చలపై ఉత్కంఠ!
Digital Payments: యూపీఐ, బ్యాంక్ యూజర్లకు అలర్ట్! మీ మనీ ట్రాన్స్‌ఫర్‌ గంట లేటు! కూలింగ్ పీరియడ్‌ అర్థమేంటి?
యూపీఐ, బ్యాంక్ యూజర్లకు అలర్ట్! మీ మనీ ట్రాన్స్‌ఫర్‌ గంట లేటు! కూలింగ్ పీరియడ్‌ అర్థమేంటి?
Boat capsizes in Yamuna River: యమునానదిలో పడవ బోల్తా - పది మంది మృతి - పలువురు గల్లంతు!
యమునానదిలో పడవ బోల్తా - పది మంది మృతి - పలువురు గల్లంతు!
Hyderabad HIV Injection Tragedy: ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
ప్రియురాలికి హెచ్‌ఐవీ రక్తం ఘటనలో విషాదం.. అవమానం, బాధతో యువతి ఆత్మహత్య
Chiranjeevi : తీవ్ర ఆందోళనకు గురయ్యా... నిర్మాణ సంస్థకు సపోర్ట్‌ - జన నాయగన్ లీక్‌పై మెగాస్టార్ రియాక్షన్
తీవ్ర ఆందోళనకు గురయ్యా... నిర్మాణ సంస్థకు సపోర్ట్‌ - జన నాయగన్ లీక్‌పై మెగాస్టార్ రియాక్షన్
Vijayawada - Hyderabad Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఫ్లై91 ఫ్టైట్ సర్వీసు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Jana Nayagan Leaked : ఆ కంటెంట్ షేర్ చెయ్యొద్దు - జన నాయగన్ లీక్‌పై నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్
ఆ కంటెంట్ షేర్ చెయ్యొద్దు - జన నాయగన్ లీక్‌పై నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్
Ayushman Bharat Card Apply: కుటుంబం మొత్తానికి ఉచితంగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
కుటుంబం మొత్తానికి ఉచితంగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget