అన్వేషించండి
Bandi Sanjay At Medaram Jatara: మేడారంలో మొక్కులు చెల్లించిన బీజేపీ చీఫ్ బండి సంజయ్

మేడారం జాతరలో బండి సంజయ్
1/7

తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఘనంగా జరుగుతోంది. లక్షలాదిగా భక్తులు పొరుగు రాష్ట్రాల నుంచి సైతం తరలివస్తున్నారు.
2/7

మేడారంలో కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
3/7

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
4/7

తెలంగాణలోని ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో సమ్మక్క సారలమ్మ జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది.
5/7

సమ్మక్క సారక్క అమ్మవారు గద్దెలమీదకి వచ్చారు. అమ్మవారు వన ప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది. రేపటితో మేడారం జాతర ముగియనుండగా, భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
6/7

కరోనా వ్యాప్తి కొనసాగుతున్నందున మేడారం జాతర ప్రారంభానికి 10 రోజుల ముందు నుంచి భక్తులు దర్శించుకుంటున్నారు.
7/7

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Published at : 18 Feb 2022 09:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion