అన్వేషించండి
Revanth Reddy: కేసీఆర్ దత్తత గ్రామంపై ఆ మాటలు తప్పయితే.. ముక్కు నేలకు రాసి.. ఎంపీ పదవికి రాజీనామా చేస్తా
మూడు చింతలపల్లిలో దళిత దండోరా దీక్ష
1/6

మేడ్చల్ జిల్లా సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో కాంగ్రెస్ చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్షలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
2/6

మూడు చింతలపల్లి అభివృద్ధిపై తాను చెప్పిన మాటలు తప్పయితే ముక్కు నేలకు రాసి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు.
3/6

ఏడున్నర ఏళ్లుగా కేసీఆర్ చేపట్టిన పనుల వల్ల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచించడానికే రెండు రోజుల దీక్ష చేపట్టినట్లు రేవంత్ అన్నారు.
4/6

సీఎం కేసీఆర్ లక్ష్మాపూర్, కేశవాపూర్, మూడుచింతలపల్లి గ్రామాలను దత్తత తీసుకుని నాలుగేళ్లు గడుస్తున్నా అభివృద్ధి ఏం జరగలేదని ఆరోపించారు.
5/6

2015లో సీఎం దత్తత తీసుకున్న చిన్నముల్కనూర్ గ్రామంలో ఇంకా 150 కుటుంబాల ప్రజలు రోడ్ల మీద బతుకుతున్నారని రేవంత్ అన్నారు.
6/6

మూడుచింతలపల్లి అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు.
Published at : 24 Aug 2021 05:47 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
అమరావతి
సినిమా
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















