అన్వేషించండి
Warangal: విజయ గర్జన సభ కోసం రంగంలోకి దిగిన మంత్రులు, టీఆర్ఎస్ కీలక నేతలు
వరంగల్ శివార్లలో టీఆర్ఎస్ విజయ గర్జన సభకు స్థలాల పరిశీలన
1/5

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 2 దశాబ్ధాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నవంబర్ 15న వరంగల్ లో విజయ గర్జన సభ నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది.
2/5

సుమారు 10లక్షల మందితో భారీ ఎత్తున సభను నిర్వహించి, విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు. అందులో భాగంగా వరంగల్ నగరంలోని మడికొండ, ఉనికిచర్ల, రాంపూర్ శివార్లలోని ఖాళీ స్థలాలను తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ పరిశీలించారు.
Published at : 01 Nov 2021 01:04 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
ఇండియా
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















