అన్వేషించండి
In Pics: రైతు రుణమాఫీని ప్రారంభించిన సీఎం, లబ్ధిదారులకు చెక్కులు - ఫోటోలు
Telangana News: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీలో భాగంగా మొదటి విడతలో రూ.లక్ష వరకు రుణాలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం మాఫీ చేసింది.
సచివాలయంలో రైతు రుణమాఫీ
1/9

తెలంగాణలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం రుణమాఫీ పొందిన వివిధ జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు.
2/9

రూ.లక్ష లోపు రుణమాఫీలో అందోల్ దే అగ్రభాగంగా ఉంది. రెండు, మూడు స్థానాల్లో హుస్నాబాద్, కల్వకుర్తి నియోజకవర్గాలు ఉన్నాయి. రుణమాఫీ అయిన రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్ లు అందజేశారు.
Published at : 18 Jul 2024 08:30 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















