అన్వేషించండి

In Pics: వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై, వర్షంలోనే బాధితుల వద్దకు - రాత్రంతా రైలులో ప్రయాణం

బాధితులతో గవర్నర్ తమిళిసై

1/15
పినపాక నియోజకవర్గంలో ఈ రోజు అశ్వాపురం మండలంలోని పాములపల్లి, చింతిర్యాల, వరద ముంపు ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై పర్యటిస్తున్నారు.
పినపాక నియోజకవర్గంలో ఈ రోజు అశ్వాపురం మండలంలోని పాములపల్లి, చింతిర్యాల, వరద ముంపు ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై పర్యటిస్తున్నారు.
2/15
జూన్ 16 న రాత్రి 11.45 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బయలుదేరి నేడు ఉదయం 5 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రైల్వేస్టేషన్ కు చేరుకున్నారు.
జూన్ 16 న రాత్రి 11.45 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బయలుదేరి నేడు ఉదయం 5 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రైల్వేస్టేషన్ కు చేరుకున్నారు.
3/15
ఉదయం 5.10 కి ప్రత్యేక వాహనం ద్వారా రైల్వేస్టేషన్ నుండి బయలుదేరి 5.30 నిమిషాలకు అశ్వాపురం భారాజల కర్మాగారం గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.
ఉదయం 5.10 కి ప్రత్యేక వాహనం ద్వారా రైల్వేస్టేషన్ నుండి బయలుదేరి 5.30 నిమిషాలకు అశ్వాపురం భారాజల కర్మాగారం గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.
4/15
8.30 కు బ్రేక్ ఫాస్ట్ ముగించుకొని, 9 గంటలకు అశ్వాపురం మండలలోని గోదావరి ముంపు గ్రామం పాములపెళ్లి చేరుకున్నారు.
8.30 కు బ్రేక్ ఫాస్ట్ ముగించుకొని, 9 గంటలకు అశ్వాపురం మండలలోని గోదావరి ముంపు గ్రామం పాములపెళ్లి చేరుకున్నారు.
5/15
9.30 గంటల వరకు పాములపెళ్లి ముంపుకు గురైన ప్రాంతాన్ని సందర్శించారు.
9.30 గంటల వరకు పాములపెళ్లి ముంపుకు గురైన ప్రాంతాన్ని సందర్శించారు.
6/15
మళ్లీ 10 గంటలకు అశ్వాపురం ఎస్‌కేటీ ఫంక్షన్ హాల్ కు చేరుకొని పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులతో మాట మంతి కార్యక్రమం నిర్వహించారు.
మళ్లీ 10 గంటలకు అశ్వాపురం ఎస్‌కేటీ ఫంక్షన్ హాల్ కు చేరుకొని పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులతో మాట మంతి కార్యక్రమం నిర్వహించారు.
7/15
అనంతరం మందులు పంపిణీ కార్య క్రమంలో పాల్గొన్నారు.
అనంతరం మందులు పంపిణీ కార్య క్రమంలో పాల్గొన్నారు.
8/15
మధ్యాహ్నం 12 గంటలకు అశ్వాపురంలోని చింతిర్యాల గ్రామం చేరుకుంటారు.
మధ్యాహ్నం 12 గంటలకు అశ్వాపురంలోని చింతిర్యాల గ్రామం చేరుకుంటారు.
9/15
మధ్యాహ్నం 1 గంట వరకు చింతిర్యాల గ్రామ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 1 గంట వరకు చింతిర్యాల గ్రామ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
10/15
ఒంటి గంటకు చింతిర్యాల గ్రామంలో బయలుదేరి 1.30 భారాజల కర్మగార కాలనీ తరంగిని పంక్షన్ హాల్ కు చేరుకుంటారు.
ఒంటి గంటకు చింతిర్యాల గ్రామంలో బయలుదేరి 1.30 భారాజల కర్మగార కాలనీ తరంగిని పంక్షన్ హాల్ కు చేరుకుంటారు.
11/15
1.30 గంటల నుండి 2.30 వరకు ముంపు గ్రామాల ప్రజలతో మాట్లాడతారు.
1.30 గంటల నుండి 2.30 వరకు ముంపు గ్రామాల ప్రజలతో మాట్లాడతారు.
12/15
2.30 గంటలకు తరంగిణి ఫంక్షన్ హాల్ నుండి బయలుదేరి 2.40 గంటలకు భారాజల కర్మగారం గెస్ట్ హౌస్ చేరుకుంటారు.
2.30 గంటలకు తరంగిణి ఫంక్షన్ హాల్ నుండి బయలుదేరి 2.40 గంటలకు భారాజల కర్మగారం గెస్ట్ హౌస్ చేరుకుంటారు.
13/15
2.40 గంటల నుండి 3.20 గంటల వరకు మధ్యాహ్న భోజనం చేస్తారు.
2.40 గంటల నుండి 3.20 గంటల వరకు మధ్యాహ్న భోజనం చేస్తారు.
14/15
3.20 గంటల నుండి 5.00 గంటల వరకు కేంద్ర హోంమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు.
3.20 గంటల నుండి 5.00 గంటల వరకు కేంద్ర హోంమంత్రితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు.
15/15
సాయంత్రం 5.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు విశ్రాంతి తీసుకొని డిన్నర్ చేస్తారు. అనంతరం మణుగూరు రైల్వేస్టేషన్ కు బయలుదేరి అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు రైలులో చేరుకుంటారు.
సాయంత్రం 5.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు విశ్రాంతి తీసుకొని డిన్నర్ చేస్తారు. అనంతరం మణుగూరు రైల్వేస్టేషన్ కు బయలుదేరి అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు రైలులో చేరుకుంటారు.

తెలంగాణ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

డ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget