అన్వేషించండి
In Pics: వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై, వర్షంలోనే బాధితుల వద్దకు - రాత్రంతా రైలులో ప్రయాణం
బాధితులతో గవర్నర్ తమిళిసై
1/15

పినపాక నియోజకవర్గంలో ఈ రోజు అశ్వాపురం మండలంలోని పాములపల్లి, చింతిర్యాల, వరద ముంపు ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై పర్యటిస్తున్నారు.
2/15

జూన్ 16 న రాత్రి 11.45 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బయలుదేరి నేడు ఉదయం 5 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రైల్వేస్టేషన్ కు చేరుకున్నారు.
Published at : 17 Jul 2022 10:59 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















