అన్వేషించండి
In Pics: యాదాద్రిలో కిషన్ రెడ్డి.. స్వామివారి దర్శనం, ఆలయ పునర్నిర్మాణం పరిశీలన
యాదాద్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
1/8

రెండు రోజులుగా జన ఆశీర్వాద యాత్రలో పాల్గొంటున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి శనివారం ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు.
2/8

ఈ సందర్భంగా స్వామి వారికి కేంద్రమంత్రి పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన కిషన్ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
Published at : 21 Aug 2021 11:54 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















