అన్వేషించండి
In Pics: యాదాద్రిలో కిషన్ రెడ్డి.. స్వామివారి దర్శనం, ఆలయ పునర్నిర్మాణం పరిశీలన
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/21/4cfc02006f4456cfb27ce5bda3a5484b_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యాదాద్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
1/8
![రెండు రోజులుగా జన ఆశీర్వాద యాత్రలో పాల్గొంటున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి శనివారం ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/21/836a2f186da718a705cf1a2c041706845f71c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రెండు రోజులుగా జన ఆశీర్వాద యాత్రలో పాల్గొంటున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి శనివారం ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు.
2/8
![ఈ సందర్భంగా స్వామి వారికి కేంద్రమంత్రి పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన కిషన్ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/21/51e6cd1afda46bba734fb2ef977d1e74277dc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సందర్భంగా స్వామి వారికి కేంద్రమంత్రి పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన కిషన్ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
3/8
![స్వామివారి చిత్రపటాన్ని ఆలయ అధికారులు కిషన్ రెడ్డికి అందజేశారు. దర్శనం తర్వాత కొండపైన పునర్నిర్మాణం అవుతున్న ప్రధాన ఆలయాన్ని కిషన్ రెడ్డి పరిశీలించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/21/4b1a6159deb23e0ee0f8428cb6f86b45dd10d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్వామివారి చిత్రపటాన్ని ఆలయ అధికారులు కిషన్ రెడ్డికి అందజేశారు. దర్శనం తర్వాత కొండపైన పునర్నిర్మాణం అవుతున్న ప్రధాన ఆలయాన్ని కిషన్ రెడ్డి పరిశీలించారు.
4/8
![అనంతరం భువనగిరిలో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్రలో కిషన్ రెడ్డి మూడో రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఈటల రాజేందర్ను హుజూరాబాద్లో ఓడించడమే టీఆర్ఎస్ అజెండాగా పెట్టుకుంది.’’ అని అన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/21/c948d024c799f99e77eeb4576060b7860bb41.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనంతరం భువనగిరిలో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్రలో కిషన్ రెడ్డి మూడో రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఈటల రాజేందర్ను హుజూరాబాద్లో ఓడించడమే టీఆర్ఎస్ అజెండాగా పెట్టుకుంది.’’ అని అన్నారు.
5/8
![‘‘కేసీఆర్తో పాటు మంత్రులంతా హుజూరాబాద్లోనే ఉంటున్నారు. వారి వ్యూహాలు తిప్పికొట్టాలి. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను గెలిపించాలి.’’ అని కిషన్ రెడ్డి అన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/21/06a24f02442478cad8e3199241906e240388b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘‘కేసీఆర్తో పాటు మంత్రులంతా హుజూరాబాద్లోనే ఉంటున్నారు. వారి వ్యూహాలు తిప్పికొట్టాలి. హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను గెలిపించాలి.’’ అని కిషన్ రెడ్డి అన్నారు.
6/8
![దేశంలో పర్యటక రంగాన్ని పెంచాల్సిన అవసరం కూడా ఉందని కిషన్ రెడ్డి అన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/21/7c58af7e357452959c6d808fb6b6decdf71e2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దేశంలో పర్యటక రంగాన్ని పెంచాల్సిన అవసరం కూడా ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
7/8
![బతుకమ్మ, గిరిజన పండగలు, సమ్మక్క-సారక్క జాతరలను వచ్చే రెండేళ్లలో టూరిజం స్పాట్లుగా చేయనున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/21/6dd4cf1431afe2f9034184147a9e4ebdd0876.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బతుకమ్మ, గిరిజన పండగలు, సమ్మక్క-సారక్క జాతరలను వచ్చే రెండేళ్లలో టూరిజం స్పాట్లుగా చేయనున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
8/8
![రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి భువనగిరి కోటను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/21/f2dafcb5c9bf2e91776eb32f34181be8f9319.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి భువనగిరి కోటను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
Published at : 21 Aug 2021 11:54 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion