అన్వేషించండి
Telangana: రాజ్ భవన్లో ఘనంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/15/2c5c58c8d31df173a2078d8cb30b1e4e_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాజ్భవన్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
1/4
![తెలంగాణలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్లో 75వ ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/15/46e5305815c32772d1f2f4f0aba8c561a510b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలంగాణలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్లో 75వ ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
2/4
![రాజ్ భవన్లోని చారిత్రక దర్బార్ హాల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ త్రివర్ణ పతాకాన్ని ఆదివారం ఉదయం ఎగురవేశారు. అనంతరం ఆమె గౌరవ వందనం స్వీకరించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/15/0103a1cfdd8d66d97d0bcb5bd4e0e5157a4ef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాజ్ భవన్లోని చారిత్రక దర్బార్ హాల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ త్రివర్ణ పతాకాన్ని ఆదివారం ఉదయం ఎగురవేశారు. అనంతరం ఆమె గౌరవ వందనం స్వీకరించారు.
3/4
![రాష్ట్ర ప్రజలకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్ భవన్లో పనిచేసే సిబ్బందికి, అధికారులు, పోలీసులు, వ్యక్తిగత భద్రతా సిబ్బందికి, వారి పిల్లలకు స్వీట్లు పంచారు. పూజలు నిర్వహించిన అనంతరం పుదుచ్చేరికి తమిళిసై బయలుదేరారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/15/ab42587b51b1ced6d432e6ef2ab5326220213.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాష్ట్ర ప్రజలకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్ భవన్లో పనిచేసే సిబ్బందికి, అధికారులు, పోలీసులు, వ్యక్తిగత భద్రతా సిబ్బందికి, వారి పిల్లలకు స్వీట్లు పంచారు. పూజలు నిర్వహించిన అనంతరం పుదుచ్చేరికి తమిళిసై బయలుదేరారు.
4/4
![తెలంగాణ అభివృద్ధి పథకంలో మరింత ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ వేడుకలో గవర్నర్ తమిళిసై సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి, కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/15/ef2cdfac6ff816d6c783acc7fe239c9eb7f0d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలంగాణ అభివృద్ధి పథకంలో మరింత ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ వేడుకలో గవర్నర్ తమిళిసై సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతి, కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Published at : 15 Aug 2021 12:23 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion