ఆవిష్కరణ (ఇన్నోవేషన్) ఎవరి సొత్తు కాదని, కొత్త తరం పరికరం కనిపెట్టిన ఎవరినైనా సరే ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ‘అగ్రి ఇన్నోవేషన్ హబ్’ను మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డి, సబిత ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
2,601 రైతు వేదికలను టీ-ఫైబర్ ద్వారా అనుసంధానం చేస్తామని కేటీఆర్ తెలిపారు. వర్సిటీలో పరిశోధనలు పెరగాలని.. అగ్రి హబ్లో తెలుగుకు పెద్దపీట వేయాలని అన్నారు.
సిరిసిల్ల ప్రాంతంలో 6 మి.మీ. భూగర్భ జలం పెరగడంపై ముస్సోరి ఐఏఎస్ అకాడమీలో పాఠ్యాంశంగా బోధిస్తున్నారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ విషయంలో మనం దేశానికే ఆదర్శంగా నిలవాలని చెప్పారు.
టెక్నాలజీ సామాన్యుడికి ఉపయోగపడకపోతే అది నిష్ర్రయోజనమని కేసీఆర్ అంటుంటారని కేటీఆర్ అన్నారు.
బ్లాక్ చైన్, రోబోటిక్, క్లౌడ్, డ్రోన్ టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నట్లు సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారతీయులు ముందుంటారని కేటీఆర్ అన్నారు.
‘‘టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. అగ్రి హబ్లో తెలుగు భాషకు పెద్దపీట వేయాలి.’’ అని కేటీఆర్ అన్నారు.
సీఎం రేసులో రేవంత్ - విద్యార్థి నేతగా ప్రస్థానం ప్రారంభం!
Telangana Assembly Election 2023: ఓటేసిన రాజకీయ ప్రముఖుల ఫొటోస్
ఫోటోలు: ఆక్సీజన్ మాస్క్తో ఒకరు, వీల్ చైర్పై మరొకరు - బద్దకపు ఓటర్లూ వీరిని చూసి నేర్చుకోండి!
Telangana Assembly Election 2023: వెల్లివిరిసిన ఓటుస్వామ్యం- ఒటెత్తిన ప్రజానీకం
ఫోటోలు: మెట్రో రైలెక్కిన కేటీఆర్, ఎగబడ్డ జనం - ఆదరణ మామూలుగా లేదుగా!
Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం
Telangana State Corporation Chairmans: తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ
Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం
Hyundai Price Hike: 2024లో పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు - ఎందుకు పెరగనున్నాయి? ఎంత పెరగనున్నాయి?
/body>