అన్వేషించండి

KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?

ED Focus On KTR Formula E Case:తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఇ కేసు మరో మలుపు తిరిగేలా ఉంది. 55 కోట్ల రూపాయల విషయం నిగ్గు తేల్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం.

ED Focus On KTR Formula E Case: మాజీ మంత్రి కేటీఆర్‌పై  నమోదు అయిన ఫార్ములా ఇ కేసు చుట్టూ అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఇంత వరకు ఏసీబీ మాత్రం దీనిపై ఫోకస్డ్‌గా వర్క్ చేస్తుందని అంతా అనుకున్నారు. కాని ఇందులో 55 కోట్ల రూపాయల వ్యవహారం ఉన్నందున ఈడీ కూడా దృష్టి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. 

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కె.టిఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద కేసు నమోదు చేసేందుకు సిద్దమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో 2023 ఫిబ్రవరిలో జరిగిన ఫార్ములా ఇ రేస్‌కు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై కేటీఆర్ సహా ఇతరుల పాత్ర ఉందని అనుమానిస్తున్న ఈడీ కేసు నమోదు చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) నుంచి ఫార్ములా E ఆపరేషన్స్ (FEO)కి కోట్లు బదిలీ చేశారని తేల్చినట్టు సమాచారం. ఇలా బదిలీ చేయడానికి సరైన అనుమతులు తీసుకోలేదని అంటున్నారు. ₹55 కోట్లను అనధికారికంగా బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. 

Also Read: తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు

ఈ కేసులో కేటీఆర్‌ను ఎ-1గా పేర్కొంటూ ఇప్పటికే ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఫైల్ చేసింది. దీని ఆధారంగానే ఈడీ కూడా చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏసీబీ పేర్కొన్నట్టు ఇతర అధికారులపై కూడా ఈడీ దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. 

ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ ఏసీబీ నుంచి ఈడీ ఎఫ్‌ఐఆర్‌ కాపీ తీసుకోవడానికి ప్రక్రియ ప్రారంభించిందని తెలుస్తోంది. అనధికారికంగా ఈ కాపీని తీసుకున్న ఈడీ అధికారులు దీనిపై మంతనాలు చేస్తున్నారట. మొదట దీన్ని PMLA కింద కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా మరింత లోతుకు వెళ్లిన తర్వాత ఫెమా కింద కూడా కేసులు పెడతామంటున్నారట. 

హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఇ రేస్‌ కోసం కేటీఆర్ ఆదేశాల మేరకు ₹55 కోట్లను అధికారులు బదిలీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇలా బదిలీ చేయడం చట్టవిరుద్దమని ACB FIRలో పేర్కొంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై అనుమాం వ్యక్తం చేసిన ఆ రేస్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. జరిగిన ఈవెంట్‌లో నిధులు దుర్వినియోగం,  అక్రమాలపై విచారణకు ఆదేశించింది. 

తీవ్ర చర్చోచర్చలు ఆధారంగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ డిసెంబర్ 12న కేటీఆర్, అరవింద్ కుమార్‌ను విచారించేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో ప్రభుత్వ సీఎస్‌ ఆదేశం మేరకు, మున్సిపల్ శాఖ ఫిర్యాదుతో ఏసీబీ విచారణ చేపట్టింది. 

ఈ కేసు చాలా విచిత్రమైందని అన్న కేటీఆర్‌ న్యాయపరంగానే దీన్ని ఎదుర్కొంటామని అంటున్నారు. ఇప్పటికే కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమే అన్నారు. ప్రజాసమస్యల నుంచి ప్రజలను దృష్టిని డైవర్ట్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు న్యాయస్థానంలో నిలబడదని అంటున్నారు కేటీఆర్. 

Also Read: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget