అన్వేషించండి
InPics: ఓవల్ చేరుకున్న భారత జట్టు... జోరుగా ప్రాక్టీస్... సెప్టెంబరు 2 నుంచి నాలుగో టెస్టు

విరాట్ కోహ్లీ
1/9

ఆతిథ్య ఇంగ్లాండ్తో నాలుగో టెస్టు కోసం టీమిండియా ఓవల్ చేరుకుంది.
2/9

ఓవల్ చేరుకున్న టీమిండియా మంగళవారం తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది.
3/9

సెప్టెంబరు 2 నుంచి ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభంకానుంది.
4/9

ఇప్పటి వరకు ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమజ్జీవులుగా నిలిచాయి.
5/9

లార్డ్స్ టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే... హెడింగ్లీ టెస్టులో ఇంగ్లాండ్ గెలిచింది.
6/9

ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పుడు నాలుగో టెస్టులో ఎవరు గెలుస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
7/9

టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో ప్రాక్టీస్ చేశారు. ఆటగాళ్లు ప్రాక్టీస్ ఫొటోలను బీసీసీఐ ట్విటర్ ద్వారా పంచుకుంది.
8/9

నాలుగో టెస్టు కోసం కోహ్లీ తుది జట్టులో మార్పులు చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.
9/9

మరి, తుది జట్టులో ఎవరికి స్థానం దక్కుతుందో తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.
Published at : 31 Aug 2021 07:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఎడ్యుకేషన్
ఇండియా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion