యూపీ వారియర్జ్ క్రికెటర్ కిరన్ నవగిరె దుమ్మురేపింది. గుజరాత్ జెయింట్స్ మ్యాచులో విలువైన హాఫ్ సెంచరీ బాదేసింది.
170 పరుగుల లక్ష్యంతో దిగిన యూపీ వెంటవెంటనే వికెట్లు చేజార్చుకుంది. అప్పుడు నవగిరె ఆదుకుంది.
హాఫ్ సెంచరీ తర్వాత ఆమె బ్యాటుపై ఎంఎస్డీ 07 అని రాసుండటం అందర్నీ సర్ప్రైజ్ చేసింది.
ఆమెకు ఎవరూ స్పాన్సర్లు లేకపోవడంతో ఇలా రాసుకుందని తెలిసింది. చిన్నప్పట్నుంచి ధోనీలా సిక్సర్లు బాదాలన్నది ఆమె కల.
2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ధోనీలా సిక్సర్ కొట్టి మ్యాచులు ఫినిష్ చేయాలన్నది ఆమె గోల్. అందుకు తగ్గట్టే గుజరాత్పై రెచ్చిపోయింది.
Aus vs Ind Final Highlights: అన్నట్టే 130 కోట్లమందిలో నిశ్శబ్ధం- ఆస్ట్రేలియాను ఛాంపియన్ చేసిన కమ్మిన్స్
ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియాను 240 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియా
Ind vs Aus Final 2023: దారులన్నీ అహ్మదాబాద్ వైపే - కుంభమేళాను తలపిస్తోన క్రికెట్ స్టేడియం పరిసరాలు
ప్రపంచ కప్తో రోహిత్, కమిన్స్ ఫొటోషూట్ - ఇది ఎవరికి దక్కేనో?
ప్రపంచ కప్ ఫైనల్ ముందు ఫొటో షూట్ కంపల్సరీ - ప్రపంచకప్తో పాత కెప్టెన్ల ఫొటోలు చూసేయండి?
Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
/body>