అన్వేషించండి
Rishabh Pant: రీ ఎంట్రీ అదిరిపోయిందిగా , ధోనీ రికార్డును సమం చేసిన పంత్
IND vs BAN: చెన్నై చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. వన్డే తరహాలో 124 బంతుల్లో సెంచరీ సాధించాడు. ధోనీ సెంచరీల రికార్డును సమం చేశాడు.
రిషభ్ పంత్ రీ ఎంట్రీ అదుర్స్.. ధోనీ రికార్డు బ్రేక్
1/8

బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో చెలరేగిన పంత్ , 21 నెలల తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేశాడు.
2/8

టెస్టుల్లో ఆరో సెంచరీతో కదం తొక్కిన ఈ భారత కీపర్, చెన్నై టెస్టులో రెండో ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు.
Published at : 21 Sep 2024 03:32 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
తెలంగాణ
న్యూస్

Nagesh GVDigital Editor
Opinion




















