నవీ ముంబయిలో శ్రీవారి ఆలయానికి భూమి పూజ
హాజరైన మహరాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిందే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్, రేమాండ్స్ అధినేత సింఘానియా
వీరితో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి కూడా హాజరయ్యారు.
ఆలయ నిర్మాణంతో నవీ ముంబయి ఆర్దికంగా ముందుకు వెళ్తుందన్న సీఎం ఏక్నాథ్ సిండే
ఆలయ నిర్మాణానికి టిటిడికి పూర్తిగా సహకరిస్తామని ముఖ్యమంత్రి హామీ
ఈ ఆలయానికి కొల్హాపూర్ లక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని అనుసంధానం చేస్తామని సీఎం వెల్లడి
ఆలయం కోసం 600 కోట్ల విలువైన 10 ఎకరాల భూమిని కేటాయించిన మహారాష్ట్ర సర్కారు
రూ.100 కోట్ల వ్యయంతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించనున్న సింఘానియా
తిరుమల వెళ్లలేని ముంబయి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం
తిరుమల శ్రీవారి ఆలయ తరహలోనే నవీ ముంబయిలో ఆలయ నిర్మిస్తామన్న వైవీ సుబ్బారెడ్డి
YSR Vahana Mitra Scheme: ఆటో డ్రైవర్ అవతారం ఎత్తిన ఏపీ సీఎం జగన్, మీరూ ఓ లుక్కేయండి!
Hyderabad Ganesh Immersion: వైభవంగా ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర- సాగనంపుతున్న వేల మంది భక్తులు
ఫోటోలు: రాజమండ్రి సెయింట్ లూథరన్ చర్చిలో భువనేశ్వరి, బ్రహ్మణి ప్రార్థనలు
Tirumala Srivari Brahmotsavam Photos: చంద్రప్రభ వాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప
ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
HCA Election Notification: హెచ్సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
/body>