మిలాన్-22 పాల్గొన్నవారంతా బుద్ధగయ, తాజ్మహల్ సందర్శించారు
విశాఖలో జరుగుతున్న మిలాన్-22లో పాల్గొన్న స్వదేశీ, విదేశీ నౌకాదళాలు మిలాన్-22లో పాల్గొనడానికి వచ్చిన వాళ్లకు అవుట్ స్టేషన్ టూర్. బౌద్ధగయ, ఆగ్రా సందర్శించిన నౌకాదళాధికారులు బిహార్ బుద్ధగయలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం మహాబోధి ఆలయాన్ని సందర్శించిన నౌకాదళాధికారులు .అక్కడ ఉన్న 80 అడుగుల ఎత్తైన బుద్ధుని చూసి వచ్చారు అధికారులు.
భారత్ దేశ సంస్కృతి, వారసత్వ కట్టడాలు తెలియజేసేలా టూర్
మరో బృందం తాజ్ మహల్ చూసేందుకు వెళ్లింది. ఆగ్రాలోని కళాకృతి కల్చర్ అండ్ కన్వెన్షన్ సెంటర్ను కూడా సందర్శించారు. ఇక్కడ పాలరాయి. చేనేత మరియు హస్తకళ వస్తువులపై సంప్రదాయ పొదుగు పనులు చూశారు.
Visakha Public Library: అడవి కాదు లైబ్రరీ, ఆకట్టుకుంటున్న వైజాగ్ లైబ్రరీ ఫొటోస్ చూశారా
Gangamma Jatara Photos: విశాఖలో ఘనంగా నిర్వహించిన గంగమ్మ జాతర ఫొటో గ్యాలరీ
YSRCP Samajika Nyaya Bheri Yathra: ఉత్సాహంగా సామాజిక భేరీ యాత్ర- చేసింది చెబుతూనే విపక్షాలపై వైసీపీ విమర్శలు
Simhachalam Chandanotsavam: ఘనంగా అప్పన్న చందనోత్సవం, నిజరూప దర్శనం కోసం పోటెత్తుతున్న వీవీఐపీలు
In Pics: సింహాచలంలో మంత్రి విడదల రజిని, కప్ప స్తంభం వద్ద ఫోటోలు
2024 Elections India: రాజ్యసభ నామినేషన్లు, సౌత్ ఇండియా మిషన్లో భాగమేనా? భాజపా స్ట్రాటెజీలు రెడీ!
UK Prime Minister Resignation: బ్రేకింగ్ న్యూస్- బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా!
Why Nagababu Target Modi : మోదీపైనా నాగబాబు సెటైర్లు ! జనసేన డైరక్ట్గానే చెబుతోందా ?
Balakrishna: బాలయ్య సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ - యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా!