కడప జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు.
వాయుగుండం ప్రభావంతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో చాలా ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.
మైలవరం జలాశయాన్ని, వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం జగన్ పరిశీలించారు.
కడప జిల్లాలోని అన్నమయ్య డ్యాం మట్టికట్ట తెగిపోవడంతో రాజంపేట నియోజకవర్గంలో చాలా గ్రామాలు నీట మునిగాయి.
చెయ్యేరు నదికి భారీ వరద
సీఎం జగన్ ఏరియల్ సర్వే
వరద బాధితులను ఆదుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు
వరద ప్రభావంతో నీట మునిగిన ఇళ్లు, భారీగా ఆస్తి, పంట నష్టం
పూర్తిగా నీట మునిగిన అన్నమయ్య డ్యాం పరిసర ప్రాంతాలు
సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డికి వరద ప్రభావిత ప్రాంతాల వివరాలు తెలుపుతున్న అధికారులు
కడప, చిత్తూరు, నెల్లూరు సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ అధికారులతో కలిసి ఏరియల్ సర్వే చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం... అనంతరం తిరిగి తాడేపల్లికి పయనమయ్యారు.
In Pics : దావోస్ లో సీఎం జగన్ తో గౌతమ్ అదానీ భేటీ
In Pics : దావోస్ లో ఏపీ పెవిలియన్ ను ప్రారంభించిన సీఎం జగన్
Kangana Ranaut at Tirumala today: తిరుమలలో కంగనా రనౌత్, విష్ణు మంచుకు ఎందుకు థాంక్స్ చెప్పారంటే?
In Pics: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు, చూసి తరించండి
In Pics : రేపటి నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు
MLA Food: దళిత వ్యక్తి నోట్లోని అన్నం తీయించి ఎంగిలి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే - వీడియో వైరల్
NTR: ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో వంశీ పైడిపల్లి - క్రేజీ రూమర్స్ షురూ
PM Modi Arrives In Tokyo: జపాన్లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video
Hyderabad Honour Killing Case: అవమానం తట్టుకోలేని సంజన ఫ్యామిలీ, పక్కా ప్లాన్తో నీరజ్ పరువు హత్య - రిమాండ్ రిపోర్ట్లో కీలకాంశాలు ఇవే