అన్వేషించండి

India Pak Tensions: ఆపరేషన్ సింధూర్ తరువాత భయం మరింత పెరిగింది, పాకిస్తాన్ జనరల్ సాహిర్ మిర్జా కీలక వ్యాఖ్యలు

Operation Sindoor | భారత్, పాక్ సరిహద్దులో ఏప్రిల్ 22 ముందు నాటి పరిస్థితి కనినిస్తోందని షంగ్రీ-లా ఫోరంలో పాల్గొన్న సందర్భంగా పాకిస్తాన్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ సాహిర్ షమ్షద్ మిర్జా అన్నారు.

India Pakistan Tensions | భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత, ఇరు దేశాలు సరిహద్దుల్లో తమ సైన్యాన్ని తగ్గిస్తున్నాయి. అయితే, భవిష్యత్తులో ఉద్రిక్తతలు మళ్ళీ పెరిగే ప్రమాదం ఇంకా ఉందని పాకిస్తాన్ సైన్యం (Pakistan Army) జనరల్ సాహిర్ షమ్షాద్ మిర్జా హెచ్చరించారు. సింగపూర్‌లోని శాంగ్రి-లా డైలాగ్ ఫోరంలో పాల్గొన్న పాకిస్తాన్ మిర్జా ఆపరేషన్ గురించి మాట్లాడారు. ఇప్పటివరకూ అణ్వాయుధాలను ఉపయోగించే ప్రయత్నం ఏదీ జరగలేదు, కానీ పరిస్థితి ఇంకా కంట్రోల్ కాలేదన్నారు. ఆపరేషన్ సిందూర్ తరువాత ఇరుదేశాల మధ్య భయం మరింత పెరిగిందని, ఏ క్షణంలో ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టమేనన్నారు.

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రమాదకరం
రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనరల్ సాహిర్ షమ్షద్ మిర్జా మాట్లాడుతూ.., "ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor), పాక్ దాడులతో భారీ నష్టం ఏదీ జరగలేదు. కానీ భవిష్యత్తులో ఏ సమయంలోనైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సంక్షోభం తలెత్తిన సమయంలో రియాక్షన్ వేరేలా ఉంటుంది అని భారత్‌ను హెచ్చరించారు. అణ్వాయుధాలున్న పొరుగు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు ప్రమాదకరంగా ఉన్నాయని, ఏ క్షణంలో ఏం జరుగుతుంతో చెప్పలేం అంటూ సంచలన వ్యాక్యలు చేశారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) పై ప్రస్తుతం రెండు దేశాలు ఫోకస్ చేశాయి. అది తమ ప్రాంతమేనని, తిరిగి స్వాధీనం చేసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని భారత ప్రభుత్వం పదే పదే చెబుతోంది. మరోవైపు ఆ కాశ్మీర్ ప్రాంతం జోలికొస్తే చూస్తూ ఊరుకునేది లేదని.. అది తమ నియంత్రణలో ఉందని పాక్ జనరల్ స్పష్టం చేశారు. భారత్ చేపట్టే చర్యలు, తీసుకునే నిర్ణయాలతో భవిష్యత్తులో ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం పొంచి ఉందన్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Asian News International (@ani_trending)

ఏప్రిల్ 22 తేదీ ముందు ఉన్న పరిస్థితి వచ్చేసింది
రెండు దేశాలు సరిహద్దుల్లో తమ సైనిక బలగాలను తగ్గించే ప్రక్రియను ప్రారంభించాయని పాకిస్తాన్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ సాహిర్ షమ్షద్ మిర్జా, అన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు సాధారణ స్థితికి వచ్చాయి. ఏప్రిల్ 22 తేదీ ముందు ఉన్న సాధారణ స్థితి కనిపిస్తోంది. కానీ ఏ క్షణంలోనైనా ఉద్రిక్తతలు తలెత్తి, మరో ప్రమాదం ముంచుకు వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిధి దాటనంత వరకే అంతా సాధారణంగా ఉంటుందని, హద్దు మీరితే ధీటుగా బదులిస్తామని మిర్జా స్పష్టం చేశారు.

Also Read: PM Modi: పహల్గామ్ ఉగ్రవాద బాధిత కుటుంబాన్ని కలిసిన ప్రధాని, ఉగ్రవాదంపై పోరాటం ముగియలేదని ప్రకటన

Also Read: Operation Sindoor:నిమిషానికి వెయ్యి రౌండ్స్- ‘మేక్ ఇన్ ఇండియా’ వెపన్స్‌తో బంకర్లు ధ్వంసం!పాక్‌ను నిద్రపోనివ్వని ఆపరేషన్ సిందూర్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IndiGo financial losses: ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
​​Telangana Rising Global Summit 2025 : ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
Japan Tsunami warning: జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ
జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ
AP CM Chandrababu: కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు

వీడియోలు

MP Sudha Murty Rajya Sabha Speech on Social Media | రాజ్యసభలో సోషల్ మీడియాపై సుధామూర్తి | ABP Desam
Gambhir Warning to DC Owner | ఐపీఎల్ ఓనర్ కు గంభీర్ వార్నింగ్
DK Shivakumar Chinnaswamy Stadium IPL 2026 | ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ పై శివకుమార్ ట్వీట్
Ravi Shastri Comments on Team India | టీమిండియాపై రవిశాస్త్రి ఫైర్
Coach Gautam Gambhir About Ro - Ko | రో - కో జోడీపై గంభీర్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IndiGo financial losses: ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
ఇండిగో ఆర్థిక పునాదులపై గట్టి దెబ్బ - కోలుకోవడం కష్టమేనా ?
​​Telangana Rising Global Summit 2025 : ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
ఫీనిక్స్ పక్షి స్పూర్తితోనే తెలంగాణ రైజింగ్ ఆలోచన ! గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!
Japan Tsunami warning: జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ
జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం - సునామీ హెచ్చరికలు జారీ
AP CM Chandrababu: కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
కూటమి అధికారంలోకి వచ్చాక దారిన పడుతున్న ఆంధ్రా ఆర్థిక పరిస్థితి - లెక్కలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
IAS Kata Amrapali: తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
తెలంగాణకు వచ్చేందుకు ఐఏఎస్ అమ్రపాలి ప్రయత్నాలు మళ్లీ విఫలం - క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే
IndiGo crisis: ఇండిగోనే తప్పు చేసింది - సమస్యను మేం పర్యవేక్షించడం లేదు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఇండిగోనే తప్పు చేసింది - సమస్యను మేం పర్యవేక్షించడం లేదు - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
IndiGo Crisis: ఇండిగో మరోసారి నిర్లక్ష్యం చేయకుండా శిక్షిస్తాం - పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగో మరోసారి నిర్లక్ష్యం చేయకుండా శిక్షిస్తాం - పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన
IndiGo Flights Cancellation: ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు వింత కష్టాలు..!
ఇండిగో విమానాల రద్దుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు వింత కష్టాలు..!
Embed widget