అన్వేషించండి

నితీశ్ వ్యాఖ్యలపై అమెరికన్ సింగర్ ఆగ్రహం,అందుకే మోదీ బెస్ట్ లీడర్ అంటూ ప్రశంసలు

Mary Millben: జనాభా నియంత్రణపై నితీశ్ చేసిన వ్యాఖ్యల్ని అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్‌ ఖండించారు.

Mary Millben Slams Nitish: 

నితీశ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. 

జనాభా నియంత్రణపై అసెంబ్లీలో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆయన క్షమాపణలు చెప్పినా...జరగాల్సిన డ్యామేజ్‌ అప్పటికే జరిగిపోయింది. ప్రతిపక్షంలోని మహిళా నేతలు తీవ్రంగా మండి పడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదం ఇక్కడికే పరిమితం కాలేదు. అమెరికా వరకూ వెళ్లింది. ఆఫ్రికన్-అమెరికన్ సింగర్ మేరీ మిల్‌బెన్ (Mary Millben) ఈ వివాదంపై స్పందించారు. మహిళల గౌరవాన్ని ప్రశ్నించే విధంగా మాట్లాడడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యల్ని విన్నప్పుడే మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడాలని సూచించారు. ప్రత్యేకంగా ఓ వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

"మహిళల గౌరవాన్ని సవాలు చేసే దారుణమైన ఘటన బిహార్‌లో జరగడం విచారకరం. నాకు తెలిసినంత వరకూ ఈ సవాలుకి ఒకే సమాధానం ఉంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు విన్న మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి నిరసన వ్యక్తం చేయాలి. తమ గొంతుని బలంగా వినిపించాలి. నేను ఇండియాలో పుట్టి ఉంటే బిహార్‌ ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసే దాన్ని. నితీశ్ కుమార్‌ రాజీనామా చేయాల్సిన సమయం వచ్చింది. బిహార్‌ మహిళలు సాధికారత సాధించేలా బీజేపీ చర్యలు చేపడుతుందని బలంగా నమ్ముతున్నాను. అలాంటి వ్యాఖ్యలకు ఇదే సరైన సమాధానం. బిహార్ ప్రజలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలి. ఎన్నింటినో మార్చగలిగే శక్తి ఓటుకి ఉంది"

- మేరీ మిల్బెన్, అమెరికన్ సింగర్ 

 

నితీశ్‌పై అసహనం వ్యక్తం చేసిన మేరీ..ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికెత్తేశారు. భారత్‌తో పాటు అమెరికాలోనూ వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయన్న ఆమె ఆచితూచి ఓటు వేయాలని సూచించారు. మార్పు కోరుకునే వాళ్లకు ఇదే మంచి అవకాశమని స్పష్టం చేశారు. భారత్‌ అంటే తనకు ఎంతో అభిమానమని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీకి తన మద్దతు ఎప్పటికీ ఉంటుందని అన్నారు.

"చాలా మంది నన్ను అడుగుతుంటారు ఇండియాపై ఎందుకంత శ్రద్ధ అని. ఎందుకంటే ఇండియా అంటే నాకు చాలా ఇష్టం. అమితంగా అభిమానిస్తాను. ప్రధాని నరేంద్ర మోదీపైనా నాకు గౌరవం ఉంది. భారత్‌కి ఆయనే బెస్ట్ లీడర్ అని కచ్చితంగా చెప్పగలను. అమెరికా,భారత్ మైత్రిని ముందుకు తీసుకెళ్లడంలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రధాని మోదీ మహిళలకు అండగా నిలబడతారు"

- మేరీ మిల్బెన్, అమెరికన్ సింగర్

Also Read: వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ ఎల్‌ నినో ఎఫెక్ట్, హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Rawalakot Protest PoJK: పాకిస్తాన్‌కు పీఓకే షాక్.. భారత్‌లో కలుస్తామంటూ రావాలాకోట్‌లో వేలాది మంది నిరసనకారుల ర్యాలీ!
పాకిస్తాన్‌కు పీఓకే షాక్.. భారత్‌లో కలుస్తామంటూ రావాలాకోట్‌లో వేలాది మంది నిరసనకారుల ర్యాలీ!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
Embed widget