అన్వేషించండి

Sabarimala Temple Crowded: శబరిమలలో చిన్నారులకు ప్రత్యేక క్యూ లైన్‌లు,రద్దీ తగ్గించేందుకు కీలక నిర్ణయం

Sabarimala Temple: శబరిమల ఆలయంలో రద్దీని తగ్గించేందుకు చిన్నారులకు ప్రత్యేక క్యూ లైన్‌ ఏర్పాటు చేశారు.

Sabarimala Temple Crowded: 

శబరిమలలో భక్తుల రద్దీ..

శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తుల రద్దీ (Sabarimala Temple Crowded) అంతకంతకూ పెరుగుతోంది. డిసెంబర్ 17న ఆదివారం కావడం వల్ల ఈ సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటికే క్యూలైన్‌లలో భక్తులను కట్టడి చేయలేకపోతున్నారు..నిర్వాహకులు. తొక్కిసలాటలు జరుగుతున్నాయి. నవంబర్ 17 నుంచి మొదలైన ఈ రద్దీ ఇప్పటికీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగ ముగిసేంత వరకూ ఇదే స్థాయిలో భక్తులు పోటెత్తుతారని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో చాలా మంది అయ్యప్ప దీక్షలో ఉంటారు. వాళ్లందరూ ముడుపులు సమర్పించుకునేందుకు అయ్యప్ప సన్నిధికి తరలి వస్తుంటారు. అయితే...ఈ రద్దీని అంచనా వేసి ముందస్తు ఏర్పాట్లు ఏమీ చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గంటల కొద్దీ భక్తులు క్యూలోనే నిలుచోవాల్సి వస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కి లేఖ రాశారు. అయ్యప్ప ఆలయం వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. భక్తులు క్యూ లైన్లలో ఎదురు చూసే సమయాన్ని వీలైనంత వరకూ తగ్గించాలని తెలిపారు. వీటితో పాటు భక్తులకు కావాల్సిన ఆహారం, నీళ్లు, మెడికల్ ఫెసిలిటీస్‌నీ అందుబాటులోకి తీసుకురావాలని లేఖలో ప్రస్తావించారు. భక్తులెవరూ అసౌకర్యానికి గురికాకుండా చూసుకోవాలని సూచించారు. ట్విటర్‌లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. 

చిన్నారులకు ప్రత్యేక లైన్‌లు..

క్యూ లైన్ల విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్న క్రమంలోనే ట్రావెన్‌కోర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలకు ప్రత్యేక క్యూ లైన్‌లు ఏర్పాటు చేసింది. గంటల కొద్దీ చిన్నారులు లైన్‌లలో నిలబడాల్సిన అవసరం లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం (డిసెంబర్ 17) ఉదయం నుంచే ఇది అమలు చేస్తోంది. ఈ సిస్టమ్ అమలు చేసిన తరవాత భక్తులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే...ఈ లైన్‌లో కేవలం చిన్నారులను మాత్రమే అనుమతించేలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. చిన్నారులతో పాటు దివ్యాంగులు, మహిళలకూ ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు బోర్డ్ తెలిపింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget