అన్వేషించండి

Sansad TV Hacked: సంసద్ టీవీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్- సర్కార్‌ సంగతే ఇలా ఉంటే సామాన్యుడి గతేంటో!

పార్లమెంటు కార్యకలాపాలను అందించే సంసద్ టీవీ యూట్యూబ్ ఛానల్‌ హ్యాక్ అయింది.

ప్రభుత్వానికి చెందిన సంసద్ టీవీ యూట్యూబ్ ఛానల్‌ను యూట్యూబ్ నిలిపివేసింది. లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలను ఈ ఛానల్ అందిస్తోంది. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను అతిక్రమించినందుకే నిషేధం విధించినట్లు ఆ సంస్థ పేర్కొంది. అయితే తమ యూట్యూబ్ ఛానల్‌ను ఎవరో హ్యాక్ చేశారని సంసద్ టీవీ అధికారిక ప్రకటన చేసింది.

Sansad TV Hacked: సంసద్ టీవీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్- సర్కార్‌ సంగతే ఇలా ఉంటే సామాన్యుడి గతేంటో!

" సంసద్ టీవీ యూట్యూబ్ ఛానల్‌ ద్వారా ఎవరో అనధికారిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో సేవలను నిలిపివేశారు. ఫిబ్రవరి 15 అర్ధరాత్రి 1 గంట నుంచి ఈ ఛానల్ సేవలు నిలిచిపోయాయి. ఛానల్‌ను ఎవరో హ్యాక్ చేశారు. సంసద్ టీవీ పేరును 'ఎథెరియమ్‌'గా మార్చారు. సంసద్ టీవీ సోషల్ మీడియా టీమ్.. ఈ సమస్యను పరిష్కరించింది. ఉదయం 3.45 నిమిషాలకు తిరిగి ఛానల్ పనిచేసింది.                                     "
-సంసద్ టీవీ

నిషేధం ఉంది

ఛానల్ తిరిగి రీస్టోర్ అయినప్పటికీ యూట్యూబ్ మార్గదర్శకాలను అతిక్రమించినందుకు నిషేధం ఇంకా కొనసాగుతోంది. ఇండియన్ కంప్యూటర్ ఎమెర్జెన్సీ టీమ్ (CERT-In) ఈ మేరకు పేర్కొంది. త్వరలోనే భద్రతా ముప్పును శాశ్వతంగా పరిష్కరిస్తామని యూట్యూబ్ వెల్లడించినట్లు తెలిపింది. 

అయితే ప్రభుత్వ యూట్వూబ్ ఛానలే హ్యాక్ చేసేస్తే సామాన్యుడి గతేంటోనని నెటిజెన్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

సంసద్ టీవీ

పార్లమెంట్​ సంబంధిత వార్తలను ప్రసారం చేసే లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ రెండింటిని కలుపుతూ.. కొత్త ఛానెల్​ను తీసుకురావాలనే నిర్ణయంతో ఏర్పాటైందే ఈ సంసద్ టీవీ. నిజానికి దీనిపై గత ఏడాది జూన్​లోనే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. 

Also Read: Fodder Scam Case: లాలూ మళ్లీ జైలు- ఆ కుంభకోణం కేసులో దోషిగా తేల్చిన కోర్టు

టాప్ హెడ్ లైన్స్

విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Buried Treasure: పూర్వం భూమి లోపల నిధిని ఎందుకు దాచిపెట్టేవారు, దీని ప్రారంభం ఎక్కడ జరిగిందంటే ?
పూర్వం భూమి లోపల నిధిని ఎందుకు దాచిపెట్టేవారు, దీని ప్రారంభం ఎక్కడ జరిగిందంటే ?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Monsoon Foods To Avoid : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
టైర్‌పై 91, 94, XL అని ఎందుకు ఉంటుంది? టైర్ లోడ్ రేటింగ్ గురించి ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయాలు
మీ కారు టైర్‌పై ఉన్న లోడ్ రేటింగ్‌ను ఎప్పుడైనా గమనించారా? దీని అర్థం తెలిస్తే షాక్ అవుతారు!
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Embed widget