అన్వేషించండి

Raipur Blast: రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో పేలుడు... నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బందికి గాయాలు

రాయ్‌పూర్‌లో రైల్వే స్టేషన్‌లో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. డిటోనేటర్ల బాక్స్ ఫ్లోర్ పై పడి పేలుడు సంభవించినట్లు రాయ్ పూర్ పోలీసులు భావిస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం పేలుడు సంభవించింది. సీఆర్‌పీఎఫ్‌ స్పెషల్‌ ట్రైన్‌లో ఇగ్నిటర్‌సెట్‌ ఉన్న బాక్సు కిందపడి పేలిపోయింది. ఈ ఘటనలో నలుగురు సెంట్రల్‌ రిజర్వడ్ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) సిబ్బందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. శనివారకం ఉదయం 6.30 సమయంలో జార్సుగూడ నుంచి జమ్మూతావి వెళ్తోన్న రైలు ప్లాట్‌ఫామ్‌ మీద ఆగిన సమయంలో ఈ పేలుడు సంభవించింది. 

Also Read: ఎంపీ డేవిడ్ అమీస్ హత్య ఉగ్రవాదుల పనే.. లండన్ పోలీసుల ప్రకటన !

నలుగురికి గాయాలు

శనివారం ఉదయం రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో డిటోనేటర్‌ను మార్చే సమయంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సిబ్బంది గాయపడ్డారు. సీఆర్‌పీఎఫ్ వర్గాల సమాచారం ప్రకారం శనివారం ఉదయం 6.30 గంటలకు రాయ్ పూర్ రైల్వే స్టేషన్‌లో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 122 బెటాలియన్ జమ్మూ వెళ్లే రైలు ఎక్కేందుకు వెళ్తున్నారు. ఈ సమయంలో ప్రత్యేక రైలులో ఇగ్నిటర్ సెట్ ఉన్న బాక్స్ పడడంతో పేలుడు సంభవించిందని ప్రాథమికంగా తెలుస్తోంది. 


Raipur Blast: రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో పేలుడు... నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బందికి గాయాలు

Also Read: దేశంలో తగ్గిన కరోనా కేసులు... తాజాగా 15,981 కేసులు, 166 మరణాలు... సగానికి పైగా కేరళలోనే

పేలుడుపై దర్యాప్తు

గాయపడిన సిబ్బందిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. "హెడ్ కానిస్టేబుల్ వికాస్ చౌహాన్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆయన ప్రమాదవశాత్తు కింద పడడంతో అతని వద్ద నుంచి డిటోనేటర్ బాక్సు నేలపై పడింది. దీంతో పేలుడు సంభవించింది. ముగ్గురు సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స తర్వాత వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వారు రైలు ఎక్కారు" అని అధికారి చెప్పారు . "సీఆర్‌పిఎఫ్ సీనియర్ అధికారులు, స్థానిక పోలీసులు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు" అని ఆయన చెప్పారు.

Also Read: సూక్ష్మ కళలో సిద్ధహస్తుడు.. నెల్లూరు ముసవీర్..

Also Read: బంగ్లాదేశ్‌లో దసరా వేడుకలు రక్తసిక్తం.. ఇస్కాన్ టెంపుల్‌పై దాడి.. భక్తులకు గాయాలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB

వీడియోలు

Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
Spirit Release Date: ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
NEET PG 2025 Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
Embed widget