అన్వేషించండి

దేశ సంపదంతా ముస్లింలకే దోచి పెడతారు, ప్రతిపక్షాలపై ప్రధాని వ్యాఖ్యల దుమారం

PM Modi: ప్రతిపక్షాలు దేశ సంపదనంతా ముస్లింలకే దోచిపెడతాయంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

PM Modi Banswara Rally: రాజస్థాన్‌లోని బన్‌స్వరాలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేపాయి. ముస్లింలను ఉద్దేశిస్తూ ఆయన చేసిన కామెంట్స్‌పై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. I.N.D.I.A కూటమిపై విమర్శలు చేసే క్రమంలో ప్రతిపక్ష నేతలు అధికారంలోకి వస్తే దేశ సంపదనంతా ముస్లింలకే దోచిపెడతారని అన్నారు మోదీ. అంతే కాదు. ఆ నేతలకు అర్బన్ నక్సల్ మైండ్‌సెట్ అంటూ తీవ్రంగా విమర్శించారు. మంగళసూత్రాలను కూడా వదలకుండా దోచుకుంటారని, వాళ్లు ఆ స్థాయికి దిగజారిపోతారని అన్నారు. ఒకప్పుడు మన్మోహన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ దేశ ఆస్తులపై ముస్లింలకే ప్రాథమిక హక్కు ఉందని కాంగ్రెస్ ప్రకటించిందని గుర్తు చేశారు. దీనిపైనే కూటమి మండి పడుతోంది. అసలు సమస్యల్ని పక్కదోవ పట్టించి అనవసరమైన వ్యాఖ్యలు చేయడమేంటని అసహనం వ్యక్తం చేస్తోంది. 

"ప్రతిపక్ష కూటమి నేతల తీరు ఎలాంటిది అంటే వాళ్లు మన తల్లుల, చెల్లెళ్ల మంగళసూత్రాలు కూడా వదలకుండా దోచుకుంటారు. ఆ స్థాయికి దిగజారిపోగలరు. బంగారం ఎంతుందో లెక్కించి దాన్ని అందరికీ పంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రస్తావించారు. ఆ బంగారాన్ని ఎవరికి దోచి పెడతారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ దేశ ఆస్తులపై ముస్లింలకే ప్రాథమిక హక్కు ఉందని కాంగ్రెస్ చెప్పింది. అంటే వాళ్లు ఎవరికి ఆస్తులన్నీ పంచి పెడతారో అర్థమవుతోందిగా. ఎక్కువ మంది పిల్లలున్న వాళ్లకే ఇవన్నీ దోచి పెడతారు. ఆ చొరబాటుదారులకు దేశ ఆస్తుల్ని దోచి పెడుతుంటే చూస్తూ ఊరుకుంటారా"

- ప్రధాని మోదీ 

 

ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రజల్ని పక్కదోవ పట్టించేందుకే మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండి పడ్డారు. మొదటి విడత ఓటింగ్‌లోనే బీజేపీకి వ్యతిరేక ఓట్లు పడ్డాయని అర్థమైందని, అందుకే ఇలా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోకి ఊహించని స్పందన వస్తోందని తేల్చి చెప్పారు.

AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా ప్రధాని వ్యాఖ్యలపై తీవ్రంగానే స్పందించారు. ముస్లింలను చొరబాటుదారులు అనడంపై మండి పడ్డారు. 2002 నుంచి ఇప్పటి వరకూ బీజేపీ అజెండా ముస్లింలను వేధించడమే అని విమర్శించారు. దేశ సంపదనంతా స్నేహితులకు దోచి పెడుతున్న మోదీ దేశ ఆస్తుల గురించి మాట్లాడుతున్నారా అంటూ ప్రశ్నించారు. హిందువులు ముస్లింలను భయపెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. X వేదికగా వరుస పోస్ట్‌లు పెట్టారు అసదుద్దీన్. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget