అన్వేషించండి

Crime News: విశాఖ జిల్లాలో దారుణం - మతిస్థిమితం లేని బాలికపై వ్యక్తి లైంగిక దాడి

Visakha News: విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అటు, సత్యసాయి జిల్లాలోనూ ఓ బాలికతో వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు.

Man Abused On Mentally Ill Child In Visakha District: విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆమెకు మతిస్థిమితం లేదు. ఆ కుటుంబం ఉంటున్న వీధిలోనే వాడమదుల జోగారావు (45) అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతనికి వివాహం కాలేదు. జోగారావు ఇంటికి బాధిత బాలిక ఆడుకోవడానికి తరచూ వెళ్లేది. ఈ క్రమంలోనే బాలికపై కన్నేసిన అతను 2 రోజుల క్రితం లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఏమీ జరగనట్లు వ్యవహరించాడు. బుధవారం ఉదయం బాలిక అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో బాలికను తల్లిదండ్రులు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు. దీనిపై వన్ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా విచారణ చేస్తున్నారు. వివరాలు గోప్యంగా ఉంచారు. 

సత్యసాయి జిల్లాలోనూ..

అటు, సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలోని ఓ గ్రామంలో బాలికపై వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి చేరుకున్న బాలిక బహిర్భూమి నిమిత్తం బయటకు వెళ్లింది. అదే గ్రామానికి చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తి బాలికను రోడ్డు పక్కన బాత్రూంలోకి తీసుకెళ్లి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె భయంతో కేకలు వేయగా.. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు జరిగింది చెప్పింది. దీనిపై గురువారం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితునిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుని కోసం గాలిస్తున్నారు.

Also Read: Kurnool District News: బాలికతో యువకుడి అసభ్య ప్రవర్తన- దేహశుద్ది చేసి ఇంటిని తగులపెట్టిన గ్రామస్తులు- కర్నూలు జిల్లా దేవనకొండలో దారుణం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న లారీ.. ముగ్గురు మృతి- విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
E20 Petrol Controversy: ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Embed widget