అన్వేషించండి

New Criminal Laws: కొత్త చట్టాలు న్యాయం చేయడం కోసమే తప్ప శిక్షించడం కోసం కాదు - అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Criminal Laws: కొత్త క్రిమినల్ చట్టాలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. శిక్షించడంపైన కాకుండా న్యాయం చేయడంపైనే ఈ చట్టాలు దృష్టి పెడతాయని తేల్చి చెప్పారు.

Amit Shah on New Criminal Laws: కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చిన వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు ముగింపు పలికామని వెల్లడించారు. ఇప్పటి నుంచి స్వదేశీ చట్టాలే కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే వీటిని రూపొందించినట్టు తెలిపారు. పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక ఇవి ఆదర్శంగా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని ఎన్నో వర్గాలకు న్యాయం జరిగే విధంగా వీటిని రూపొందించినట్టు వివరించారు. పాత చట్టాలు శిక్షలకే ప్రాధాన్యత ఇస్తే ఈ కొత్త చట్టాలు మాత్రం పూర్తిగా న్యాయం చేయడంపైనే (Bharatiya Nyaya Sanhita) దృష్టి పెడతాయని స్పష్టం చేశారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తరవాత భారత్‌లో ఇలా స్వదేశీ చట్టాలు రావడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఇకపై ఈ కొత్త చట్టాలతో ట్రయల్స్ వేగవంతం అవడంతో పాటు సత్వర న్యాయం జరిగి తీరుతుందని వెల్లడించారు. గత చట్టాలతో కేవలం పోలీసుల హక్కులకు మాత్రమే రక్షణ ఉండేదని, కానీ ఈ కొత్త చట్టాలతో బాధితులు, ఫిర్యాదుదారుల హక్కులకూ రక్షణ లభిస్తుందని తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు ప్రాధాన్యత ఉంటుందని, సత్వరమే న్యాయం జరుగుతుందని వెల్లడించారు. గతంలోనూ చట్టాల్ని ఇంత పకడ్బందీగా మార్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

"ఈ కొత్త క్రిమినల్ చట్టాల గురించి ప్రతిపక్షాలు ఏవేవో ప్రచారం చేస్తున్నాయి. కానీ..వీటిపై దాదాపు 9 గంటల పాటు సభలో చర్చలు జరిగాయి. దాదాపు 34 మంది సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు. రాజ్యసభలోనూ ఆరు గంటల పాటు చర్చ జరిగింది. సస్పెండ్‌ చేసినా కూడా బిల్స్‌ని తీసుకొచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేవలం సమావేశాల్లో పాల్గొనాలనే ఉద్దేశం లేక ప్రతిపక్ష నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు"

- అమిత్ షా, కేంద్రహోం మంత్రి  

తొలి కేసుపై క్లారిటీ ఇచ్చిన అమిత్ షా..

ఢిల్లీలో ఓ వీధి వ్యాపారిపై ఈ కొత్త చట్టాల కింద తొలికేసు నమోదైందని ప్రచారం జరిగింది. అయితే దీనిపైనా అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. తొలికేసు ఢిల్లీలోది కాదని, మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్‌లో ఓ బైక్ దొంగతనం కేసు నమోదైందని వివరించారు. ఢిల్లీలో వీధి వ్యాపారిపై నమోదైన కేసుకి సంబంధించి పాత నిబంధనలే ఉన్నాయని వివరించారు. ఆ కేసుని డిస్మిస్ చేశారని వెల్లడించారు.

Also Read: Arvind Kejriwal: మరోసారి ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన కేజ్రీవాల్, సీబీఐ అరెస్ట్‌ని సవాల్ చేస్తూ పిటిషన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada: కాకినాడలో అక్రమ కట్టడాలపై అధికారుల సమ్మెట- అడ్డుకొనేందుకు ద్వారంపూడి రావడంతో ఉద్రిక్తత
కాకినాడలో అక్రమ కట్టడాలపై అధికారుల సమ్మెట- అడ్డుకొనేందుకు ద్వారంపూడి రావడంతో ఉద్రిక్తత
Hathras Stampede: హత్రాస్‌ ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా చిన్నారుల చెప్పులు, గుండెని మెలిపెడుతున్న దృశ్యాలు
హత్రాస్‌ ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా చిన్నారుల చెప్పులు, గుండెని మెలిపెడుతున్న దృశ్యాలు
Raithu Bharosa: రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
Hathras Stampede: బాబాలను నమ్ముతున్న భక్తులదా, నమ్మేలా చేస్తున్న పేదరికానిదా - ఎవరిది తప్పు?
బాబాలను నమ్ముతున్న భక్తులదా, నమ్మేలా చేస్తున్న పేదరికానిదా - ఎవరిది తప్పు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada: కాకినాడలో అక్రమ కట్టడాలపై అధికారుల సమ్మెట- అడ్డుకొనేందుకు ద్వారంపూడి రావడంతో ఉద్రిక్తత
కాకినాడలో అక్రమ కట్టడాలపై అధికారుల సమ్మెట- అడ్డుకొనేందుకు ద్వారంపూడి రావడంతో ఉద్రిక్తత
Hathras Stampede: హత్రాస్‌ ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా చిన్నారుల చెప్పులు, గుండెని మెలిపెడుతున్న దృశ్యాలు
హత్రాస్‌ ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా చిన్నారుల చెప్పులు, గుండెని మెలిపెడుతున్న దృశ్యాలు
Raithu Bharosa: రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
రైతుభరోసా మరింత ఆలస్యం- వ్యవసాయేతర భూములు సర్వే తర్వాత సాయం!
Hathras Stampede: బాబాలను నమ్ముతున్న భక్తులదా, నమ్మేలా చేస్తున్న పేదరికానిదా - ఎవరిది తప్పు?
బాబాలను నమ్ముతున్న భక్తులదా, నమ్మేలా చేస్తున్న పేదరికానిదా - ఎవరిది తప్పు?
AP Intelligence Chief: ఢిల్లీ నుంచి తీసుకొచ్చి లడ్హాకు నిఘా పని ఎందుకు అప్పగించినట్టు?బాబులా ఆయన కూడా మృత్యువు అంచుల దాకా వెళ్లి వచ్చారని తెలుసా?
ఢిల్లీ నుంచి తీసుకొచ్చి లడ్హాకు నిఘా పని ఎందుకు అప్పగించినట్టు?బాబులా ఆయన కూడా మృత్యువు అంచుల దాకా వెళ్లి వచ్చారని తెలుసా?
Andhra Pradesh News: వైసీపీ ఎంపీపీ ఇంటిపైకి బుల్డోజర్‌ - టీడీపీ తిరువూరు ఎమ్మెల్యేపై విమర్శలు
వైసీపీ ఎంపీపీ ఇంటిపైకి బుల్డోజర్‌ - టీడీపీ తిరువూరు ఎమ్మెల్యేపై విమర్శలు
Chandra Babu And Revanth Reddy Meeting: చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
Embed widget