అన్వేషించండి

Trump Fear: 20వ తేదీలోపు అమెరికా వచ్చేయండి - H1B వీసా హోల్డర్లకు కంపెనీల పిలుపు - ట్రంప్ భయమే కారణం !

Indian H-1B holders: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే సమయం దగ్గర పడటంతో ఐటీ కంపెనీలు అప్రమత్తమవుతున్నాయి. 20వ తేదీలోపు H1B వీసా హోల్డర్లు అమెరికా చేరుకోవాలని సందేశాలు పంపాయి.

Indian H-1B holders get the jitters told to be in US before January 20:  జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన వీసా  పాలసీలపై ఇప్పటికే విస్తృతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా హెచ్‌వన్ బీ వీసాలపై నియంత్రణ విధిస్తారన్న ప్రచారంతో ఎక్కువ మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ఈ వీసాలను స్పాన్సర్ చేసిన కంపెనీలు భార్త లో ఉన్న తమ వారిని జనవరి 20లోగా అమెరికాకు తిరిగి రావాలని  ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ అధికారం చేపట్టాగనే  నిబంధనల మారుస్తారని ఈ కారణంగా వారి రాకపోకలకు ఇబ్బంది అవుతుందన్న కారణంగా ముందే వచ్చేయమని  పిలుపునిస్తున్నాయి. 

వీసాల రెన్యూవల్‌కు ఇండియాకు రావాల్సిన అవసరం లేదని అమెరికా ప్రకటన           

నిజానికి ఇప్పటి వరకూ  హెచ్-1బీ వీసాలను రెన్యువల్ చేసుకోవాలనుకునే భారతీయులు తప్పనిసరిగా ఇండియాకు రావాల్సి వచ్చేంది.ఇప్పుడు ఆ అవసరం లేదని  భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం డిసెంబర్ 27న ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. హెచ్-1బీ వీసాదారుల కోసం అమెరికా ఆధారిత రెన్యువల్ ప్రోగ్రామ్ ఈ ఏడాది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేక వృత్తుల్లో ఉన్న అనేక మంది భారతీయ కార్మికులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. తమను అమెరికా విడిచి వెళ్లవద్దని.. అమెరికా బయట ఉన్న వారిని వచ్చేయాలని కోరారని పలువురు హెచ్-1బీ  వీసా హోల్డర్లు చెబుతున్నారు.   

హెచ్ వన్ బీ వీసాల జారి తగ్గిపోతున్న సూచనలు        

అమెరికాలో మెక్సికన్ల తర్వాత భారతీయు వలస ప్రజలు ఎక్కువగా ఉన్నారు. భారత టెక్ నిపుణులు హెచ్-1బీ వీసాల ద్వారా ఎక్కువగా అమెరికాలో ఉంటున్నారు.  బ్యాచిలర్స్ డిగ్రీతో నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను అమెరికాలో పనిచేసేందుకు అనుమతించే హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ అమెరికన్ టెక్,  సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాలకు కీలకంగా మారింది. అమెరికా మంజూరుచేసినా  320,000 హెచ్ -1 బి వీసాలలో 77% భారతీయ పౌరులు పొందారు. ఇటీవలి కాలంలో హెచ్-1బీ వీసాలు తక్కువగా జారీ అవుతున్నాయి. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ఎఫ్ఎపి) ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో టాప్ 7 భారతీయ ఐటి కంపెనీలు కొత్త నియామకాల కోసం 7,299 హెచ్ -1 బి వీసా అనుమతులను మాత్రమే పొందాయి.         

ట్రంప్ హయాంలో అనేక సమస్యలు తప్పవనుకుంటున్న ఎన్నారైలు
 
అనిశ్చితి ఉన్నప్పటికీ చాలా మంది నిపుణులు అధిక జీతాలు, మెరుగైన జీవన నాణ్యత కోసం యుఎస్ లో ఉండాలని కోరుకుంటున్నారు. ట్రంప్ విధానం అమెరికాలో ఉద్యోగాలు పొందడానికి వచ్చే వారిని పూర్తిగా నియంత్రించడం అందుకే ఖచ్చితంగా కఠినమైన ఆంక్షలు పెడతారని అంచనా వేస్తున్నారు.                   

Also Read: Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొలిరోజు 3.5 కోట్ల మంది పవిత్ర స్నానాలు - అద్భుతమైన వీడియో చూశారా?

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget